Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మంత్రి
నిర్మల్: బద్దం భోజ రెడ్డి 1000 మందికి స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణం సోఫీ నగర్ తెలంగాణ గురుకుల పాఠశాలలో...
అస్సాం సిఎం ఒక తల్లిని అవమానించారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం సిఎం ఒక తల్లిని...
మీ అవినీతి రట్టు చేస్తా
దేశమంతటా తిరిగి అన్ని భాషల్లోనూ ప్రచారం చేస్తా
కేంద్రంపై పోరుకు అందరికంటే ముందుంటాం
కర్నాటకలో ఆడబిడ్డల మీద రాక్షసుల్లా దాడి చేస్తున్నారు
రాహుల్గాంధీని పట్టుకొని అసోం సిఎం అలా అంటాడా?.. నాకైతే కళ్లలో నీళ్లు తిరిగాయి.....
కెసిఆర్ చెప్పారు… చేసి చూపిస్తారు
20-01లో జరిగింది ఇప్పుడు మళ్లీ జరిగి తీరుతుంది : కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో దూసుకువెడుతోందని దీనికి కెసిఆర్ నాయకత్వమే కారణమంటూ రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్ధి,...
విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ
కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
అప్పుడే ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయి: ఎర్రబెల్లి
హైదరాబాద్: అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతి, సంతోషాలు కలుగుతాయని, శాంతి సౌఖ్యాలు విరాజిల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి...
హైదరాబాద్లో యాదాద్రి కలిసిపోతుంది: కెసిఆర్
యాదాద్రిభువనగిరి: యాదాద్రి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని శనివారం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిందన్నారు....
17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ భేటీ..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా విభజన సమస్యలపై చర్చించేందుకు ఈనెల 17న ఉదయం 11గంటలకు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో సమావేశం...
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా...
రాష్ట్రంలో ఊపందుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం..
ఊపందుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం
గడచిన 14 రోజుల్లో ఖజానాకు రూ.1 వెయ్యి కోట్లు
ఫిబ్రవరి నెల మొదటి 10 రోజుల్లో రూ.600 ల కోట్ల ఆదాయం
జనవరి నెల చివరి 4 రోజుల్లో రూ.400...
ఢిల్లీ కోట బద్దలు కొడతాం
బిడ్డా... ఇది తెలంగాణ గడ్డ
పులి బిడ్డతో తమషానా.. బీ కేర్ఫుల్
ఖబడ్దార్ మోడీ... నీవు ఉడత ఊపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడన్నుది తెలంగాణ పులిబిడ్డ
జనగామ జనసంద్రంలో గర్జించిన కెసిఆర్
సిద్దిపేట ప్రజలు...
మే 11 నుంచి 17వరకు టెన్త్ ఫైనల్ పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగానే మే నెలలోనే పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం...
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు మరోసారి ఇడి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసు పూర్తి వివరాల కోసం ఎక్సైజ్కు ఇడి అధికారులు శుక్రవారం నాడు మరోసారి లేఖ రాశారు. డ్రగ్స్ కేసులోని నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్...
మేడారం భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
అన్ని సమన్వయంతో పనిచేయాలి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...
పాలిటెక్నిక్ పేపర్ లీక్
ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలు రద్దు
15, 16 తేదీల్లో మళ్లీ జరపడానికి నిర్ణయం
హైదరాబాద్ బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ నుంచి ప్రశ్నాపత్రాలు లీక్
మన తెలంగాణ/హైదరాబాద్ :...
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..
మన తెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగానే మే నెలలోనే పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది....
ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం: సిఎం కెసిఆర్
జనగామ: 'నరేంద్ర మోడీ జాగ్రత్త.. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం' అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రదానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనగాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్...
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం హెలీప్యాడ్ సేవలు..
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం హెలీప్యాడ్ సేవలు
అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ
జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కోక్కరికి రూ.3,700లు
హన్మకొండలోని ఆర్ట్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి
మేడారానికి రానుపోనూ ఒక్కోక్కరికి రూ.19,999లు
మనతెలంగాణ/హైదరాబాద్: మేడారం...
ప్రత్యేకంగా మేడారం ఆహ్వాన పత్రిక
మనతెలంగాణ/ హైదరాబాద్: మేడారం జాతరకు గిరిజన కళలు, హస్త కళ బహుమతులతో ప్రత్యేక ఆహ్వానా న్ని రాష్ట్ర గిరిజన సంక్షే మ శాఖ సిద్ధం చేస్తోం ది. ములుగు జిల్లా మే డారంలో...
స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కవిత..
కరీంనగర్: జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. కరీంనగర్ లోని స్వయంభు...