Monday, May 20, 2024
Home Search

విద్యాసంస్థలు - search results

If you're not happy with the results, please do another search
delhi-violence

నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మకంగా...
karnataka-bandh

ఉద్రిక్తంగా మారిన కర్నాటక బంద్…

బెంగళూరు: కర్నాటకలో బంద్ కొనసాగుతోంది. కన్నడ సంఘాలు తలపెట్టిన బంద్ కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారింది. మంగళూరు సమీపంలో ఆంధ్ర బస్సులపై నిరసన కారులు రాళ్ల దాడికి దిగారు. కర్నాటకలో 75శాతం ఉద్యోగాలు...
Telangana

‘టి’జిటల్ రాష్ట్రంగా తెలంగాణ

రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి పనులు త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం  ఇప్పటికే 70వేల కిలోమీటర్ల డిక్టింగ్ పనులు పూర్తి, వచ్చే సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఫైబర్ గ్రిడ్ సేవలు మన తెలంగాణ/హైదరాబాద్ :...

పౌరసత్వంతో హక్కులూ, బాధ్యతలూ

  నాగ్‌పూర్ వర్శిటీ సభలో సిజెఐ నాగ్‌పూర్ : పౌరసత్వం కేవలం ప్రజల హక్కుల కోసమే అనుకోవద్దని, బాధ్యతలను కూడా ఇది గుర్తు చేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి షరద్ బోబ్డే చెప్పారు. సమాజం పట్ల...

ఉపాధ్యాయ విద్యలో మార్పులు

  అందుబాటులోకి రానున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి హైదరాబాద్ : ఉపాధ్యాయ విద్యలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుకు ఏడాది కాల వ్యవధి ఉండేది. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంపొందించాలనే...

పాఠశాలకూ సెమిస్టర్

  ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడానికి జాతీయ విధాన నివేదిక సూచన 8వ తరగతి తర్వాత డ్రాప్‌అవుట్లు అధికం, మూస పద్ధ్దతి బోధనకు స్వస్తి చెప్పాలి, నాణ్యత లేని బిఇడి కళాశాలలను మూసి వేయాలి హైదరాబాద్ : సామాజికంగా,...

నెట్‌బంద్ రాజ్యాంగ విరుద్ధం

  సుప్రీంకోర్టు స్పష్టీకరణ వారం రోజుల్లోగా కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలపై సమీక్షించండి జమ్మూ, కశ్మీర్ పాలనా యంత్రాంగానికి ఆదేశం సుప్రీం తీర్పుపై సర్వత్రా హర్షం న్యూఢిల్లీ: కశ్మీర్‌లో నిరవధిక ఇంటర్నెట్ నిషేదం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లఘించడమేనని, రాజ్యాంగ విరుద్ధమని...

ఉపాధికి రూటు ప్రైవేటు

  ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు పెట్టుబడులను...

Latest News