Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
రెండోసారి కేరళ సిఎంగా విజయన్
కొవిడ్ ప్రోటోకాల్ మధ్య ప్రమాణం
అంతా కొత్త మంత్రులతో సంచలనం
తిరువనంతపురం : కేరళలో పినరయి విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమా ణం చేశారు. ఎప్రిల్ మే నెల మధ్యలో కేరళ అసెంబ్లీకి...
సామాజిక సంఘీయం
కమ్యూనిజాన్ని రాజకీయ కమ్యూనిజం, సామాజిక కమ్యూనిజంగా విభజించారు మార్త హర్నెకర్. 18.01.1937న చిలీలో పుట్టిన ఈమె మార్క్సిస్టు మేధావి, మనస్తత్వ, సామాజిక శాస్త్రవేత్త, రచయిత. క్యూబా ప్రవాసంలో ఆ సోషలిస్టు, మార్క్సిస్టు ప్రభుత్వ...
లండన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ
భారతీయ బ్యాంకులకు ఆస్తుల ద్వారా రుణం పొందే అవకాశం
లండన్ : భారత్లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్లో...
యుపిలో వైద్యవ్యవస్థ దైవాధీనంలా మారింది
యోగి ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం
ప్రయాగ్రాజ్ :కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని వైద్య సదుపాయాల దైన్యస్థితిని ఎత్తి చూపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం...
అరెస్టయిన టిఎంసి మంత్రులు, ఎమ్మెల్యే ఆస్పత్రిలో చేరిక
కోల్కత: నారద స్టింగ్ కేసులో సిబిఐ అరెస్టు చేసిన రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ, టిఎంసి ఎమ్మెల్యే మదన్ మిత్ర, టిఎంసి మాజీ నాయకుడు సోవన్ చటర్జీలను అస్వస్థత కారణంగా మంగళవారం ఆసుపత్రికి...
లాక్డౌన్ అమలు భేష్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీసుల పనితీరును ప్రశంసించింది. లాక్డౌన్, కరోనా నిబంధనల అమలుపై డిజిపి నివేదిక సమర్పించారు. ఔషధాల...
ఎంపి రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి ఎంపి రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అరికాళ్లకు తగిలిన గాయాలు రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్తో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల...
బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఐడి తనపై నమోదు చేసిన కేసులో ఎంపి రఘరామకృష్ణరాజు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. ఎపి సిఐడి అధికారులు తనపై నమోదు...
ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోండి
లాక్డౌన్ కారణంగా ముస్లిం సోదరులకు పిలుపిచ్చిన ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
రంజాన్ శుక్రవారమే
మనతెలంగాణ/హైదరాబాద్ : పవిత్ర రంజాన్ శుక్రవారం నాడే నిర్వహించుకోవాలని షాహి ఇమామ్ అహ్మద్ బుఖారి వెల్లడించారు. రంజాన్ మాసం...
లైంగిక దాడి కేసులో తరుణ్తేజ్పాల్పై 19న తీర్పు
న్యూఢిల్లీ: తెహెల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్తేజ్పాల్ కేసులో తీర్పును గోవాలోని సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. 2013లో గోవాలోని ఓ హోటల్లో తనపై తేజ్పాల్ లైంగికదాడికి...
బెంగాల్ గవర్నర్ తీరుపై మమత సర్కార్ మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించాలన్న రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా...
గోవా ప్రభుత్వాసుపత్రిలో విషాదం
పనాజీ: గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) లో ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. రెండు నుంచి 6 గంటల వ్యవధిలో 26 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరాలో...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
కేంద్రం మొండితనం
‘అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు’ అన్నట్టు కొవిడ్ రోగులకు ఆక్సిజన్ను శాస్త్రీయ పద్ధతుల్లో అందజేయడానికి సుప్రీంకోర్టు నెలకొల్పిన 12 మందితో కూడిన జాతీయ స్థాయి లక్ష సాధన సంఘాని(టాస్క్ఫోర్స్)కి కూడా కేంద్ర ప్రభుత్వం...
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణలో లాక్డౌన్ పై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్డౌన్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది....
ఎస్పి నేత ఆజంఖాన్ తండ్రీ కొడుకులకు కరోనా : లక్నో ఆస్పత్రికి తరలింపు
సీతాపూర్ (యుపి): సమాజ్వాది పార్టీ సీనియర్ నేత ఆజమ్ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్లకు కరోనా పాజిటివ్ సోకడంతో వారిని లక్నో లోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. లక్నో కింగ్...
భారత్కు అప్పగింతపై అపీలుకు నీరవ్ మోడీ పిటిషన్
లండన్: భారత్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వేలాది కోట్ల రూపాయలు మోసం చేసి బ్రిటన్లో తలదాడుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించే పత్రాలపై బ్రిటీష్ హోంమంత్రి ప్రీతి పటేల్ గత...
మాజీ ఎంఎల్ఎ సీతారామయ్య కన్నుమూత
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఎ బొగ్గారపు సీతారామయ్య(85) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1978లో సుజాతనగర్ నియోజకవర్గంలో...
సుప్రీంకోర్టులో కేంద్రానికి చుక్కెదురు
ఆక్సిజన్ సరఫరాపై కర్నాటక హైకోర్టు ఆదేశాల్లో
జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కర్నాటకకు ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటకకు రోజువారీ లిక్విడ్ ఆక్సిన్ సరఫరా కోటాను పెంచాలన్న...
బిసిసిఐపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు
ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వందనా షా అనే న్యాయవాది కోర్టులో ఈ పిల్ను దాఖలు చేశారు. ఇదే సమయంలో రూ.1000 కోట్లు...