Home Search
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
పాంచ్ న్యాయ్… పాశుపతాస్త్రం
న్యూఢిల్లీ: దేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ వర్కింగ్ క మిటీ (సిడబ్లుసి) స్పష్టం చేసింది. ఐదు న్యాయ స్తంభాల ప్రాతిపదికన ప్రజలకు న్యాయం జరిగే లా లోక్సభ ఎన్నికల కోసం కాం గ్రెస్...
దోపిడిదారులను వదల
తెలంగాణ ప్రజలకు ఇది ‘మోడీ గ్యారంటీ’
మన తలంగాణ/జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ లూటీ పార్టీలేనని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని...
షెడ్యూల్కు వేళాయే..
నేటి మ. 3 గంటలకు లోక్సభ, 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్న ఇసి
కొత్త ఎన్నికల కమిషనర్లు రావడంతో షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
న్యూఢిల్లీ : లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు...
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల
లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె ఇంటి ఆవరణంలో కిందపడడంతో ఎస్ఎస్కెఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె నుదుటిపై గాయమైందని పార్టీ వర్గాలు ఎక్స్లో ట్విట్...
భట్టి పీట వివాదం
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదగిరిగుట్ట లో బ్రహ్మోత్సవాల తొలిపూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం యాదగిరిగిగుట్ట బ్రహ్మోత్సవాల తొలిపూజలో సిఎం రేవంత్రెడ్డి సతీసమేతంగా...
తెలంగాణలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్ రెడ్డి
సంగారెడ్డి: కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
జగమంతా మోడీ కుటుంబమే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం...
మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా
హైదరాబాద్ : తెలంగాణాలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బిఆర్ఎస్కు సిఎం రేవంత్రెడ్డి విసిరిన సవాల్పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కెటిఆర్ స్పందించారు. “నేను సిరిసిల్ల ఎంఎల్ఎ...
రాజ్యసభ పోస్టుల భర్తీలో ఓబిసిలకు ప్రాధాన్యతనివ్వండి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాహుల్ గాంధీ ఆశయాల సాధన మేరకు చట్టసభలలో బడుగు బలహీన వర్గాలకు సీట్ల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ ఐ కమిటీ ఓబీసీ సెల్...
భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక
లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తర ప్రదేశ మొరాదాబాద్లో తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో యాత్ర చివరి...
న్యాయ్ యాత్రలోకి ప్రియాంక
మొరాదాబాద్లో చేరనున్న కాంగ్రెస్ నేత
యుపి తదుపరి దశలో భాగస్వామ్యం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో శనివారం...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన...
బిఆర్ఎస్తో పొత్తుండదు
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితు ల్లో బిఆర్ఎస్తో పొత్తు ఉండదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెడ మీద తలకాయ...
కులగణనకు సై
మనతెలంగాణ/హైదరాబాద్: కుల గణన తీ ర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణనపై తీర్మా నం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార,...
బిజెపి అవినీతికి అడ్డుకట్ట పడింది
ఎన్నికల బాండ్ల తీర్పుపై కాంగ్రెస్ స్పందన
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నోట్ల కన్నా ఓట్ల బలం గొప్పదన్న సత్యం ఈ...
ఝార్ఖండ్లో న్యాయ్ యాత్ర రెండో దశ రద్దు
రాంచీ : ఝార్ఖండ్లో బుధవారం ప్రారంభం కావలసిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండవ దశ రద్దు అయిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. యాత్ర లోగడ ప్రకటించినట్లుగా గురువారం బీహార్లోని...
రాజ్యసభకు సోనియా పోటీ
రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు
సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా
జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు...
ఏది నీతి, ఏది అవినీతి!
స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...