Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈనెల 20 వరకు విద్యా సంస్థల్లో ఆన్లైన్ బోధనతో పాటు ప్రత్యక్ష తరగతులను కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది....
ఎంఎల్ఎ జగ్గారెడ్డి పేరు మీదే ఫేక్ అకౌంట్..
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ అకౌంట్స్ పెరిగిపోతున్నాయి. సైబర్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా కూడా కొందరు కేటుగాళ్లు వారికి దొరకకుండా తమ ఆగడాల్ని కొనసాగిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలతో...
క్రీడా హబ్గా తెలంగాణ: శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్గా మరబోతుందని, రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించ బోతున్నామని రా్రష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం భూపాల్లో గతేడాది జరిగిన...
మహేశ్ 28వ సినిమా ప్రారంభం..
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ భారీ...
కృష్ణా నదిలోకి దూకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..
జోగులాంబ గద్వాల్: కృష్ణా నదిలోకి దూకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల పట్టణంలోని నల్లకుంట వీధికి చెందిన గొబ్బూరి శ్రీవర్ష(19) కదులుతున్న...
లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు?: కవిత
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని నిలదీశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసిని...
కేంద్రం అడ్డుపడ్డా ప్రగతి ఆగదు….
తెలంగాణపై కావాలనే కేంద్రం దుర్బుద్ధి
ప్రగతిశీల రాష్ట్రానికి బడ్జెట్లో మరోసారి మొండిచెయ్యి
ఎన్ని లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది
మోడీ ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తాం
ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారికి...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన ఆషిమా….
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటి ఆషిమా నర్వాల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...
మొక్కలు నాటిన బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...
కెసిఆర్ వ్యాఖ్యల్లో తప్పేంటి?
మేం నిజమైన అంబేద్కర్ వారసులం, బిజెపి వాళ్లు
గాడ్సే వారసులు అలాంటి వాళ్లతో నీతులు
నేర్చుకోవాల్సిన అవసరం లేదు నిజంగా
అంబేద్కర్పై ప్రేముంటే దళితబంధు అమలు
చేయండి బిజెపి, కాంగ్రెస్ కోతికి కొబ్బరిచిప్ప
దొరికినట్టు వ్యవహరిస్తున్నాయి : ఎంఎల్సి
కడియం, ఎంఎల్ఎలు...
కామెడీ డ్రామా
90లలో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూ చేసిన అడ్వెంచర్స్ చిత్రమే ‘కార్టూన్స్ 90’s కిడ్స్ బే ఈడా’. దీపాల ఆర్ట్ పతాకంపై త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష నటీనటులుగా సాయి...
వివక్ష బిజెపి డిఎన్ఎలోనే ఉందా?
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల... మూడు సార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ ఏడేండ్లుగా ఆశగా ఎదురు...
సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ
శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్
శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర
మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ
ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు
అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు
ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...
హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
ముగ్గురు కస్టమర్లు పోలీసుల అదుపులో
హైదరాబాద్: హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురు నిందితులు, ముగ్గురు కస్టమర్లను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 480 గ్రాముల 66 బాటిళ్ల,...
కంటోన్మెంట్ వాసులకు ఉచిత మంచినీటి పథకం
ఈనెల 1 నుంచే వర్తింపు
ప్రభుత్వంపై రూ.1.50 కోట్ల భారం
అయినా ప్రజా సంక్షేమమే ముఖ్యం: మంత్రి తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కంటోన్మెంట్ ప్రాంత వాసుల నీటి బిల్లుల కష్టాలు తీరనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
11 అక్రమ నిర్మాణాల కూల్చివేత
నాగారంలో ఏడు, నార్సింగిలో మూడు, మణికొండలో ఒకటి
హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలో జిల్లా టాస్క్ఫోర్స్ బృందం దూకుడు పెంచింది. బుధవారం టాస్క్ఫోర్స్ బృందం, హెచ్ఎండిఎ యంత్రాంగం సంయుక్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో పదకొండు...
తెలంగాణలో 2,646 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణలో 2,646 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,646 మందికి వైరస్...
పాఠశాలల్లో రెండవ రోజు పెరిగిన హాజరు శాతం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన రెండవ రోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు 9.81 శాతం అధికంగా హాజరు నమోదైంది. మంగళవారం...
డ్రగ్స్ కేసులో ఏడుగురు టోనీ అనుచరుల అరెస్ట్
నిందితులతో టోనీకి వ్యాపార సంబంధాలు
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ అనుచరులను మరో ఏడుగురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల...
ఆటో డ్రైవర్ల ముఠా అరెస్టు
హైదరాబాద్ : బయటి రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను దోచుకుంటున్న ఆటో డ్రైవర్ల ముఠాను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....