Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయిన పొన్నం
మన తెలంగాణ/హైదరాబాద్: పరువునష్టం కేసులో సూర్యాపేట అదనపు జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మంగళవారం హాజరయ్యారు. స్కాలర్ షిప్ కుంభకోణంలో.. మంత్రి జగదీష్ పాత్ర ఉందని అప్పట్లో...
నటుడు నరేష్ మాజీ భార్యపై కేసులు నమోదు
హైదరాబాద్ : తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిందని సినీనటుడు నరేష్ మాజీ భార్యపై పలువురు బాధితులు గచ్చిబౌలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం....మాజీ మంత్రి రఘువీరారెడ్డి...
వచ్చే ఫిబ్రవరి నాటికి ఎస్ఆర్నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ అందుబాటులోకి
హైదరాబాద్: ఎస్ఆర్నగర్లో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తీసురానున్నమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఎస్ఆర్నగర్లో రూ.12 కోట్ల వ్యయంతో హౌసింగ్...
కొంపల్లి ఐటి పార్కు సమగ్రాభివృద్ధికి కృషి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ఉత్తర హైదరాబాద్లో గేట్ వే ఐటి పార్క్ విశేష వృద్ధిని సాధించడం ఖాయమని కొంపల్లి ఐటి ఎంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ (కైటియా) అధ్యక్షులు,...
పిఆర్సి బకాయిలపై సవరణ జిఓ విడుదల
మనతెలంగాణ/ హైదరాబాద్: గత ఏప్రిల్ 2021 నుంచి కొత్త పిఆర్సి నగదు చెల్లింపులకు ప్రభుత్వం అంగీకరించి, జూన్ నెల నుంచి మాత్రం పెరిగిన వేతనాలను చెల్లిస్తున్నారు. గత ఏప్రిల్, మే ( రెండు...
బిసి హాస్టల్ విద్యార్థుల ధర్నా, ముట్టడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంపుతో పాటు పిజి, డిగ్రీ కోర్సులు చదివే బిసి విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్....
‘ అమ్మ’ అస్తమయం
హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు....
బయ్యారం ఉక్కు ఇవ్వాల్సిందే: ఎంపి కవిత
హైదరాబాద్: విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిన భాద్యత కేంద్రంపై ఉందని ఎంపి కవిత తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్ నుంచి కవిత మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ...
బిజెపిది తుక్కు సంకల్పం: పువ్వాడ
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం పువ్వాడ మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది కానీ... తెలంగాణకు వచ్చిందేమీ...
విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదు: నామా
హైదరాబాద్: ఇన్నేళ్లుగా విభజన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చాలని సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర...
కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడు కోట్ల రూపాయల విలువైన బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా...
పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘భీమ్లా నాయక్’ ప్రీరిలిజ్ ఈవెంట్ కన్ఫామ్..
హైదరాబాద్: పవన్ కల్యాణ్ అభిమానులకు 'భీమ్లా నాయక్' చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. 'భీమ్లా నాయక్' మూవీ ప్రీరిలిజ్ ఈవెంట్ న్యూ డేట్ ను ప్రకటించింది. నిన్న జరగాల్సిన ఈ ఈవెంట్, ఎపి...
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చేరుకున్న మేకపాటి పార్థీవ దేహం
హైదరాబాద్: దివంగత మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం 06:50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వెళ్లారు. ఉదయం 08:25 గంటలకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసం...
గౌలిదొడ్డిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని చేసుకుంది. గౌలిదొడ్డిలోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
దారి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..
హైదరాబాద్: పహాడిషరీఫ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన అంతరాష్ట్ర దొంగల ముఠా దారి దోపిడికి పాల్పడింది. రూ.44లక్షల విలువైన టైర్లను దొంగల ముఠా కొట్టేసింది....
జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం షాపూర్నగర్లో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం...
హైటెక్ సిటీలో మహిళ అనుమానాస్పద మృతి..
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ పక్కన ఓ మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి...
నెల్లూరుకు గౌతమ్రెడ్డి భౌతికకాయం తరలింపు..
హైదరాబాద్: ఎపి మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లాకు తరలించారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి ఆయన భౌతికకాయాన్ని బేగంపేట ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడ నుంచి ఎయిర్...
‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న నటడు రాజ్ కుమార్..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ఇండియా చాలెంజ్'లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో సినీ నటుడు రాజ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్...
‘బంగారు భారత్’ నిర్మిస్తా… దీవించండి
దేశాన్ని అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలనే ఆ దిశగా సాగడం లేదు. అందుకే సమూల మార్పు కోసం ఢిల్లీ బయల్దేరుతున్నా. మీ అందరి ఆశీస్సులు...