Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్ర డిజిపిగా అంజనీకుమార్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ : రాష్ట్ర నూతన డిజిపిగా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పూర్వ డిజిపి మహేందర్రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టారు. డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహేందర్రెడ్డికి వీడ్కోలు...
అకుంఠిత దీక్షతో సుపరిపాలన
కొత్త సంవత్సరంలోనూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతాం
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2022 కొత్త సంవత్సర శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె....
మావోయిస్టుల ప్రభావం తగ్గించాం.. మత కలహాల్లేవు
రాష్ట్రంలో 4.65% నేరాలు పెరిగాయి, డయల్ 100కు 11.24లక్షల ఫిర్యాదులు, షీటీమ్స్తో మహిళల భద్రతకు భరోసా, 800 పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, 11 జాతీయ అవార్డులను సంపాదించగలిగాం,...
మంచిరేవుల భూములు ప్రభుత్వానివే
రూ.10వేల కోట్ల విలువైన భూములపై హైకోర్టు కీలక తీర్పు
గ్రేహౌండ్స్కు కేటాయించిన 142 ఎకరాలపై
45మంది పిటిషన్లను తిరస్కరిస్తూ సిజె
నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో...
జ్వరం, ఒళ్లు నొప్పులుంటే కొవిడ్ టెస్ట్
8లక్షణాలతో జాబితా విడుదల
రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఆమోదిత స్వీయ పరీక్ష కిట్లను ప్రోత్సహించండి
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మరోసారి కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్...
ఆబ్కారీ శాఖకు ‘కొత్త’ జోష్
డిసెంబర్ చివరిరోజు రూ.130 నుంచి 150కోట్ల ఆదాయం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖకు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల ఆదాయం భారీగా తెచ్చిపెడుతోంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శుక్రవారం ఒక్కరోజే రూ.130 నుంచి...
ఈ నెలలో 4 నుంచి రేషన్ పంపిణీ
సాంకేతిక సమస్యల కారణంగా కాస్త జాప్యం
పౌరసరఫరాల శాఖ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతినెల ఒకటి నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్న రేషణ్ సరుకులు ఈ సారి జనవరి 4నుంచి ప్రారంభించనున్నారు. సాంకేతిక కారణాల...
మంచిరేవుల భూములపై హైకోర్టు కీలక తీర్పు
రూ.10వేల కోట్ల విలువ చేసే 142 ఎకరాల భూములు ప్రభుత్వానివే
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో పోలీసుశాఖకు కేటాయించిన రూ. 10 వేల కోట్ల వివాదస్పద భూమిపై శుక్రవారం నాడు హైకోర్టు...
కరోనా, ఒమిక్రాన్పై కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి: హైకోర్టు
హైదరాబాద్: కరోనా, ఒమైక్రాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 21, 27న జారీ చేసిన గైడ్ లెన్స్ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని...
నీరాలో పోషక విలువలు అధికం
క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తి ఉంది
ఇది తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అరికట్టవచ్చు
మంత్రి శ్రీనివాస్గౌడ్తో తెలిపిన
ఉస్మానియా శాస్త్రవేత్తల బృందం
హైదరాబాద్: నీరాలో (పోషక విలువలు) క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నాయని,...
ఆపదలో బాలల రక్షణకు.. బాల రక్షక్ వాహనాలు: మంత్రి తలసాని
హైదరాబాద్: ఆపదలో ఉన్న బాలల రక్షణకు ప్రభుత్వం బాల రక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన...
నగరవాసులకు మేయర్ విజయలక్ష్మి శుభాకాంక్షలు
హైదరాబాద్: నగరవాసులందరీకీ మేయర్ గద్వాల విజయలక్ష్మి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా మరింత ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ సిటీగాహైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు,...
నగరానికి కొత్త అందాలు.. ప్లైఓవర్ల కింద పార్కులు
హైదరాబాద్: నగరాన్ని మరిన్ని అందాలు సంతరించుకుంటున్నాయి. ప్లైఓవర్ల క్రింద ప్రాంతాలు పచ్చదనంతో కన్నువిందు చేస్తున్నాయి. జిహెచ్ఎంసినగరంలోని పలు ప్లైఓవర్ల క్రింద ప్రత్యేకంగా పార్కులను ఏర్పాటు చేస్తుండడంతో సాయంత్రం వేళా సందర్శకులతో పాటు ప్రయాణికులకు...
రేపు షేక్పేట్ ప్లైఓవర్ను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగర వాసులకు మరో ప్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పించడంతో పాటు సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చడంలో భాగంగా వ్వూహాత్మక రహదారుల అభివృద్ది(ఎస్ఆర్డిపి) ద్వారా పలు ప్లైఓవర్లు,...
తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవాళ బిల్లింగ్ క్లోజ్ వరకు 40 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 34 లక్షల కేసుల...
చాదర్ ఘాట్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ మూసీ ఒడ్డున శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగి 40 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదం ధాటికి గుడిసెల్లోని 2 సిలిండర్లు పేలాయి. సిలిండర్లు...
యంగ్ హీరో విశ్వక్ సేన్కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: ఈ నగరానికి ఏమైంది, పాగల్ చిత్రాలతో సుపరిచితుడైన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ శుక్రవారం కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకిన విషయాన్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు....
రాష్ట్రంలో పెరిగిన విజయ పాల ధరలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ పాల ధరలు పెంచింది. లీటర్ పాలపై 2 రూపాయలు పెంపు, హోల్ మిల్క్ పై 4 రూపాయలు...
పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది: డిజిపి
హైదరాబాద్: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వార్షిక క్రైమ్ రేటు నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి...
బైక్ ను ఢీకొట్టిన డంపింగ్ లారీ: ఒకరు మృతి
హైదరాబాద్: డంపింగ్ లారీ బైక్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర సమీపంలో అహ్మద్గూడ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డంపింగ్ లారీ అదుపు తప్పి...