Home Search
క్రికెట్ వరల్డ్ కప్ - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రేలియాకు అందని ద్రాక్షే!
దుబాయి: ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఎదురులేని శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం కంగారూ జట్టును వెన్నతో పెట్టిన విద్య. వన్డేలు, టెస్టుల్లో ఆస్ట్రేలియా ఎన్నో...
భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్పై మండిపడ్డ అసద్
మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్...
విశ్వ సమరానికి సర్వం సిద్ధం..
విశ్వ సమరానికి సర్వం సిద్ధం.. నేటి నుంచి టి20 వరల్డ్ కప్
తొలి మ్యాచ్లో ఒమాన్తో పపువా న్యూ గునియా ఢీ
అల్ అమరాత్:పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్కు ఆదివారం తెరలేవనుంది. ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్...
ప్రధాన కోచ్గా ద్రవిడ్ను నియమించాలి
న్యూఢిలీ: టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేయడమే ఉత్తమమని సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు....
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: యుఎఇ వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో పాల్గొనే టీమిండియా కోసం భారత క్రికెట్ బోర్డు కొత్త జెర్సీని సిద్ధం చేసింది. నయా జెర్సీలు ధరించిన టీమిండియా క్రికెటర్లు ఫొటోలను బిసిసిఐ ట్విటర్...
విజేతకు రూ.12 కోట్లు
హైదరాబాద్ :యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ...
సర్ఫరాజ్, ఫకర్ జమాన్లకు చోటు
వరల్డ్కప్ కోసం పాక్ జట్టు ఎంపిక
కరాచీ: యుఎఇ వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో పాల్గొనే పాకిస్థాన్ క్రికెట్ తుది జట్టును ప్రకటించారు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, యువ ఆటగాడు ఫకర్ జమాన్,...
సూర్యకుమార్, కిషన్లపై సునిల్ గవాస్కర్ ఆగ్రహం..
ముంబై: టీమిండియా యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. కిందటి ఐపిఎల్లో రాణించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్,...
అదరగొట్టిన మిథాలీ సేన..
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ ఆటతో అలరించింది. ఒక వేళ వర్షం రెండు రోజుల పాటు అంతరాయం కలిగించకపోతే ఈ...
ఆ సత్తా రోహిత్కే ఉంది: గవాస్కర్
ముంబై: రానున్న రెండు ట్వంటీ20 ప్రపంచకప్లకు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమిస్తే టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో జరిగే వరల్డ్కప్తో...
కోహ్లి నిర్ణయంతో సంబంధంలేదు
బిసిసిఐ కోశాధికారి అరుణ్ దుమాల్
ముంబై: ప్రపంచకప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనతో బిసిసిఐకి ఎలాంటి సంబంధం లేదని బోర్డు కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు....
అరుదైన గౌరవంగా భావిస్తా
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని రవిశాస్త్రి పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం భారత క్రికెట్కు కోచ్గా కొనసాగడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానని స్పష్టం చేశాడు. ఓ అంతర్జాతీయ వార్తా...
ఎడారి గడ్డపై ఐపిఎల్ సందడి
దుబాయి: ఐపిఎల్ రెండో దశ టోర్నమెంట్ ఎడాది గడ్డ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) సిద్ధమవుతోంది. మలి దశ టోర్నీ కోసం ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు దుబాయి చేరుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై...
కోహ్లి సేనకు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేటి నుంచి తొలి టెస్టు
నాటింగ్హామ్: సుదీర్ఘ భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు బుధవారం తెరలేవనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్ల మధ్య...
మహేంద్ర బాహుబలి…. హ్యాపీ బర్త్ డే
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 40వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాడు. కెప్టెన్గా ధోనీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. రెండు వరల్డ్ కప్లతో పాటు మూడు ఐసిసి...
ఫైనల్ సమరం నిరాశ కలిగిస్తోంది: వివిఎస్ లక్ష్మణ్
ముంబై: భారత్న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ పోరు తనకు ఏమాత్రం సంతృప్తి కలిగించడం లేదని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫైనల్కు...
ఫైనల్ పోరుకు వర్ష గండం!
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి శుక్రవారం తెరలేవనున్న విషయం తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్భారత్ జట్ల...
ఐపీఎల్ 2021 మిగితా మ్యాచ్లు అక్కడే.. స్పష్టం చేసిన బిసిసిఐ
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14కు సంబంధించి మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)...
సెప్టెంబర్లో ‘సెకండాఫ్’?
యూఎఈలో నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తు!
ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14 మిగిలిన మ్యాచ్లను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...