Monday, May 20, 2024
Home Search

ఎన్నికలు - search results

If you're not happy with the results, please do another search

కార్పొరేట్ బడ్జెట్!

  పూర్తిగా స్వామి కార్యానికి అంకితమై పని చేయడం ఒక పద్ధతి కాగా, ఆ పేరుతో స్వకార్యాన్ని జరిపించుకోడం మరో విధానం. కేంద్ర ఆర్థిక మంత్రి 2021- 22 బడ్జెట్ రూపకల్పనలో రెండో పద్ధతినే...
Nirmala Sitharaman announces a slew of projects in Tamil Nadu

తమిళనాడుకు నిర్మల వరాలు

  లక్ష కోట్లతో రోడ్లు, లక్ష కి.మీల రైలు న్యూఢిల్లీ : ఈసారి బడ్జెట్‌లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల తమిళనాడుకు పెద్ద పీట వేశారు. తమిళనాడులో రూ...
Poll-bound West Bengal, Kerala and Assam get road, Metro projects

ఎన్నికల రాష్ట్రాలకు రోడ్లు, మెట్రో రైళ్లు

  న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలకు రహదారులు, మెట్రో ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత కల్పించారు. ఈ రాష్ట్రాలు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు...
The first Phase of Nominations ended in the AP

ఎపిలో ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడ్రోజుల పాటు నామినేషన్ల దాఖలు పర్వం సాగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు జరుగగా సోమవారం ఉదయం...
Rs 1.10 Cr Seized in RTC bus in AP

ఆర్‌టిసి బస్సులో రూ.1.10 కోట్లు స్వాధీనం

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద బస్సులో తరలిస్తున్న రూ.కోటీ 10 లక్షలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోదాడ నుంచి విజయవాడ వస్తున్న బస్సులో నగదును గుర్తించారు. రాష్ట్రంలో...

రేపటి నుంచి బెంగాల్‌లో అమిత్ షా పర్యటన

టిఎంసి నుంచి పెద్ద ఎత్తున వలసలు? కోల్‌కత: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో పార్టీ సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర హోం మంతి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా శనివారం నుంచి...
India will fire If all farmers understood farm laws: Rahul Gandhi

కేంద్రం రైతులను చావు దెబ్బ కొట్టింది: రాహుల్ గాంధీ

కాల్‌పేట్ట(కేరళ): వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వివరాలేవీ రైతులకు తెలియదని, వాటి గురించి తెలిస్తే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన జరిగి ఉండేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం...
AP SEC Issue Reschedule Panchayat Elections 2021

ఎపిలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్

  వాయిదాకు తిరస్కరించిన సుప్రీంకోర్టు అహంభావ పోరు మంచిదికాదని స్పష్టీకరణ పోలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఎస్‌ఇసి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసి రీషెడ్యూల్‌ చేసింది. గత కొన్ని రోజులుగా ఎపిలో పంచాయతీ ఎన్నికలపై వివాదం నెలకొన్న...
CBI probes on former Kerala CM Omen Chandy

కేరళ మాజీ సిఎం ఓమెన్ చాందీపై సిబిఐ దర్యాప్తు

  ఇది ఎల్‌డిఎఫ్‌కే ఎదురు దెబ్బ : ఓమెన్ చాందీ వ్యాఖ్య తిరువనంతపురం : తనపైన, మరో నలుగురు కాంగ్రెస్ నాయకుల పైన దాఖలైన లైంగిక వేధింపుల కేసులో సిబిఐ దర్యాప్తునకు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం నిర్ణయించడం...
President Ramnath Kovind has called on everyone to respect right to Vote

ఓటు హక్కును గౌరవిద్దాం

  రాష్ట్రపతి కోవింద్ పిలుపు న్యూఢిల్లీ: ఓటు హక్కును అందరూ గౌరవించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. 11వ జాతీయ ఓటర్ల...

కలెక్టర్… వారిపై అంత అహంకారం పనికి రాదు: రోజా

  తిరుమల: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిఎం జగన్ మోహన్ రెడ్డి భయపడరని శ్రీవారిని ఎసిఐఐసి చైర్మన్ రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు, ఉద్యోగుల కోసమే ఎన్నికల వాయిదా...

కాంగ్రెస్ ఊగిసలాట

  2014 లోక్‌సభ ఎన్నికలలో చావు దెబ్బ తిని అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుడితిలో పడిన ఎలుకనే తలపిస్తున్నది. ఈ ఎలుకను గట్టెక్కించి జవసత్వాలు కలిగించి 2024 లోక్‌సభ ఎన్నికల నాటికైనా...
New laws of Central Government become burden to People

పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?

  మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
Rangoli competitions at GHMC on 20th

ఫిబ్రవరి 11న జిహెచ్‌ఎంసి మేయర్ ఎన్నిక

*  ఫిబ్రవరి 11న 11 గంటలకు *  ప్రత్యేక సర్వసభ్య సమావేశం *  నూతన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం *  12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్...
Parishad Elections Discontinuation In Andhra Pradesh

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎపిలో ‘పంచాయతీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఈనెల 23 వ తేదీన తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సన్నాహాలు సుప్రింలో కోర్టును ఆశ్రయించిన సర్కారు మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గురువారం నాడు గ్రీన్...
at least 28 dead as suicide bombing in Baghdad

బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు

28 మంది మృతి..73 మందికి గాయాలు బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో గురువారం రెండు ఆత్మాహుతి బాంబు దాడులు 28 మందిని బలిగొన్నాయి. మరో 73 మంది ఈ బాంబు దాడులలో గాయపడ్డారు....
Arrest me too: Rahul Gandhi

23న తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం

  ఎరోడ్: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తమిళనాడులో ఈ నెల 23న ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కెఎస్ అజగిరి తెలిపారు. కాంగ్రెస్‌డిఎంకె కూటమి ద్వారానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు...
Mamata Banerjee lead in Nandigram

మావోయిస్టుల కన్నా ప్రమాదకారి బిజెపి: దీదీ

  పురూలియా: బిజెపిని మావోయిస్టుల కన్నా ప్రమాదకారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. ఎన్నికల ముందు ప్రజలకు బిజెపి బూటకపు వాగ్దానాలు చేస్తోందని మంగళవారం పురూలియా జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడుతూ...
nagarjuna sagar assembly by election

‘దడ’ పుట్టిస్తున్న సాగర్ ఉప ఎన్నిక

పరువు కోసం ప్రధాన పార్టీల పాకులాట   మన తెలంగాణ/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ‘దడ’ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలను పరువు కోసం పరుగులు పెట్టిస్తోంది. గెలిస్తే ఊపిరి పీల్చుకోగలం. అదే ఓటమి...
I am with Trinamool Says MP Satabdi Roy clarifies

టిఎంసిని వీడే ప్రసక్తి లేదు: ఎంపి శతాబ్ది రాయ్ స్పష్టీకరణ

కోల్‌కత: పార్టీ అధినాయకత్వ వైఖరిపై తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసి శనివారం మధ్యాహ్నం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించిన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) ఎంపి శతాబ్ది రాయ్ శుక్రవారం యు-టర్న్ తీసుకున్నారు. శుక్రవారం...

Latest News