Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్.. సమరోత్సాహంతో కివీస్
నేటి నుంచే డబ్యూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్...
హైదరాబాద్కు మహర్దశ
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు మరిన్ని వచ్చే అవకాశం
అంతర్జాతీయ గుర్తింపునకు అవకాశాలు
సిజెఐ ప్రతిపాదనకు సిఎం సానుకూలం
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర...
ఫైనల్ పోరుకు వర్ష గండం!
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి శుక్రవారం తెరలేవనున్న విషయం తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్భారత్ జట్ల...
‘రిపేర్, ప్రిపేర్’ దిశలో కదులుదాం: ప్రధాని మోడీ
క్రమేపీ కోలుకుంటున్నాం
రిపేర్ ప్రిపేర్ దిశలో కదులుదాం
వివాటెక్ సమ్మిట్లో ప్రధాని మోడీ
నిరాశనిస్పృహ దశ దాటుదాం
నిర్మాణాత్మక పంథాలో కదులుదాం
న్యూఢిల్లీ: మనమంతా ఇక ‘రిపేర్, ప్రిపేర్’ నినాదంతో ముందుకు వెళ్లాల్సి ఉందని...
ఈ వైఫల్య మూలం ఎక్కడుంది?
భారతీయ ఉన్నత వర్గాల ఈ సంపదలో ఎక్కువ భాగం ఆశ్రిత (క్రోనీ) క్యాపిటలిజం, వారసత్వం ద్వారా పోగుపడినదే. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ వారి కోసం మాత్రమే విధానాలను రూపొందిస్తుంది. మెజారిటీ...
గబ్బిలాల్లో మరిన్ని కరోనా వైరస్లు
చైనా పరిశోధకుల వెల్లడి
బీజింగ్ : ఏడాదిన్నర కిందట నుంచీ అందర్నీ ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ మూలాలు ఎక్కడ అని ఇంకా ఇదమిద్దంగా తేలని పరిస్థితుల్లో ఇలాంటి కరోనా వైరస్లే మరెన్నో గబ్బిలాల్లో...
జి-7 దానం!
ఏడు సంపన్న దేశాల కూటమి జి-7 అధినేతలు బ్రిటన్లోని కోరువాల్ ప్రాంతం కార్బిస్ బే సాగర తీర రిసార్టులో సమావేశం కావడం ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో విశేష పరిణామం. కొవిడ్ కారణంగా...
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...
జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
టీకా బాధ్యత మాదే.. అందరికీ ఉచితం
ఉత్పత్తి దార్ల నుంచి మేమే సేకరించి రాష్ట్రాలకు అందిస్తాం
రాష్ట్రాలు రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు
21 తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా
ప్రైవేటు రంగానికి అందుబాటులో 25 శాతం డోసులు
నవంబర్ నాటికి...
సముద్రాలు కాలుష్య నిలయాలు!
సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే...
జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల దేశ ప్రజలు ఎంతో భాద అనుభవించారని, వందేళ్లలో ఇది అత్యంత ఘోర విషాదమని ప్రధానమంత్రి నేంద్రమోడీ అన్నారు. సోమవారం ప్రధాని మోడీ జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు.''దేశ చరిత్రలోనే...
ఇందు జైన్ ఇక నింగిలో తార
‘జ్ఞానపీఠ్’ దేశవ్యాప్తంగా రచయితలు కోరుకునే అత్యుత్తమ సాహితీ పురస్కారం. ఆ పేరెత్తగానే దానిని పొందిన తమ భాష, రాష్ట్రానికి చెందిన రచయితలు గుర్తుకు వస్తారు. దాని గురించి తెలిసిన తెలుగువారికి విశ్వనాథ సత్యనారాయణ,...
కేంద్రం వల్లే ఆలస్యం
వ్యాక్సినేషన్ పాలసీ లోపభూయిష్టం
టీకాలన్నీ ప్రైవేటుకే పోతున్నాయి
గ్లోబల్ టెండర్లకు స్పందన లేకపోవడం దురదృష్టకరం
రోజుకు రాష్ట్రంలో 10లక్షల మందికి టీకా వేసే సామర్థం ఉన్నా సరిపడా సరఫరా లేదు
13.5 లక్షల మందికి రెండు డోసులు పూర్తి
వృద్ధాశ్రమాల్లోనూ...
దక్షిణ మధ్య రైల్వేలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు
ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు
5064 రైల్ కోచ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు
మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు
సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న...
స్వదేశీ వ్యాక్సిన్లు సాధించిన శాస్త్రవేత్తలకు మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందిన ఏడాది లోపలే స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ను తయారుచేయడంతోపాటు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఇతర చర్యలను చేపట్టినందుకు భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
శుక్రవారం...
కరోనాపై భారత్ పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం
మరో 16 భారీ ఆక్సిజన్ ప్లాంట్లు రాక
న్యూఢిల్లీ :కరోనా మహమ్మారిని నివారించడానికి భారత్ సాగిస్తున్న పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం అందిస్తోంది. ఈమేరకు 16 భారీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లతో పాటు మరికొన్ని...
వ్యాక్సిన్ల ఎగుమతులపై భారత్ విధించిన నిషేధంతో 91 దేశాలకు గడ్డు పరిస్థితి
న్యూఢిల్లీ: కొవిడ్19 వ్యాక్సిన్ల ఎగుమతులపై భారత్ నిషేధం విధించడం వల్ల 91 దేశాలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఒ) తెలిపింది. ఈ దేశాలు వ్యాక్సిన్ల కోసం ప్రధానంగా సీరమ్ ఇనిస్టిట్యూట్...
జైశంకర్ వాషింగ్టన్ పర్యటన
‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...