Sunday, May 5, 2024
Home Search

ఎంఐఎం - search results

If you're not happy with the results, please do another search
Akbaruddin

ఆరోగ్య శాఖ అభివృద్ధి భేష్

హైదరాబాద్: ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల...
Minister jagadish reddy

ఓల్డ్ సిటీలో రూ.1,404.58 కోట్లతో విద్యుత్ నిర్మాణ పనులు : జగదీష్‌రెడ్డి

హైదరాబాద్ : ఓల్డ్ సిటీలో రూ.1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్‌కో, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రూ.1,330.94 కోట్ల పనులు పూర్వవ్వగా,...

మూడు రోజులు అసెంబ్లీ

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో మూడురోజుల పాటు అసెం బ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు చర్చించారు....
BAC meet

మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు...

రూ.403 కోట్లతో కోహెడ పండ్ల మార్కెట్

హైదరాబాద్:  ఆసియాలోనే అత్యంత అధునాతనంగా కోహెడ పంట్ల మార్కెట్‌ను నిర్మించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన ,మార్కెటింగ్‌శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. 199 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఈ మార్కెట్ కోసం రూ.403కోట్లు వ్యయం...

బూత్‌లలో బిఎల్‌ఒలను నియమించుకోవాలి

నల్గొండ:జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎ న్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో...
Kishan Reddy slams BRS and Congress

ఉత్తర తెలంగాణలో బిజెపి బలం పుంజుకుంటుంది

బిజెపిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరిక ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 సీట్లు గెలుచుకుంటాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలోకి వివిధ పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ప్రారంభమైంది. మొన్నటి వరకు...
Police firing on protesters

ఆందోళనకారులపై పోలీసు కాల్పులు సిగ్గుచేటు

బీహార్ ఘటనపై అసదుద్దీన్ ఆగ్రహం మన తెలంగాణ / హైదరాబాద్ : బీహార్‌లో కరెంటు కోతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి...
BRS

లోక్‌సభలో బిఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ : లోక్ సభలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్‌డిఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బిఆర్‌ఎస్ లోక్ సభా...
BRS move no confidence motion against BJP Govt

లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం.. మద్దతు తెలిపిన మజ్లిస్

హైదరాబాద్: లోక్‌స‌భ‌లో కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్‌స‌భా పక్ష నేత నామా...

ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

సిటీ బ్యూరో: ఓటరు జాబితాలో నమోదైన కొత్త ఓటర్ల పరిశీలనను బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఇఆర్‌ఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ అదేశించారు....
Kishan reddy comments on brs party

కలలో కూడా ఊహించలేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కాదు.. ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పబోం.....
Does Justice will be done on the massacre in Manipur: Asaduddin

మణిపూర్‌లో మారణహోమంపై న్యాయం చేస్తారా : అసదుద్దీన్

హైదరాబాద్ : రెండు నెలలుగా నాగ, కుకీ తెగల మారణహోమం కానసాగుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మాట్లాడారని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి వ్యంగాస్త్రాలు సంధించారు. అక్కడి బిజెపి ప్రభుత్వం...
Adjournment of Lok Sabha at 2 pm

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ: లోక్ సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాల మొదటి రోజు దిగువ సభ సమావేశమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా రింకూతో ప్రమాణం చేయించారు....
Gangula kamalakar vs Revanth reddy

ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకోం: గంగుల

హైదరాబాద్: బిసిలపై పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బిసి నేతలు స్పందించాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం గంగుల మీడియాతో మాట్లాడారు. ఆకలినైనా భరిస్తాం...

అసోంలో ‘మియా’ల రాజకీయం

గౌహతి: అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడానికి ‘మియా’( బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధానికి...

ఉమ్మడి పౌరస్మృతికి నై

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉ మ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరు తో...

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి

గోదావరిఖని: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ విశ్వం కమ్యూనిటీ హాల్‌లో రామగుండం కార్పొరేషన్...

నన్ను చంపాలనుకున్న వారిని క్షమిస్తున్నా: అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: పాత బస్తీలో 12 ఏళ్ల క్రితం తనను అంతం చయడానికి ప్రయత్నించిన వారందరినీ క్షమిస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) ఎమ్మెల్యే అక్కరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సలాలా బర్కాస్‌ఓ...
Distribution of 30 electric autos to unemployed youth

నిరుద్యోగ యువతకు 30 ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ

హైదరాబాద్ : నిరుద్యోగ యువతీ, యువకులకు ఈటిఓ మోటర్స్ 30 ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా సమకూర్చింది. శనివారం ఎంఐఎం కేంద్రకార్యాలయం దారుస్సలాంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్ ఓవైసి చేతుల మీదుగా...

Latest News