Home Search
భారత రత్న - search results
If you're not happy with the results, please do another search
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు: సబ్బండ వర్గాల అభివృద్దియే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రథమ లక్షంగా పని జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. 74 వ గణతంత్రధినోత్సం పురస్కరించుకొని గురువారం పట్టణ పరిదిలోని పలు...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
హైదరాబాద్: నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) 27వ వర్ధంతి పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. బుధవారం తెల్లవారుజామున జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్...
రోహిత్ ఔట్…
తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 100 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది. రోహిత్ శర్మ 49...
కెరటం ఆయన ఆదర్శం
పాశ్చాత్యుల పాలనలో మగ్గుతూ స్వీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు భారత జాతి దూరమైన కాలంలో హిందూ ధర్మ కీర్తి పతాకను విదేశాలలో రెపరెపలాడించిన జాతి రత్నం, నిత్య చైతన్య మూర్తి, గొప్ప తాత్వికుడు...
సూర్య ప్రతాపం… టి20 సిరీస్ టీమిండియా కైవసం
రాజ్కోట్: శ్రీలంకతో శనివారం రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య టీమిండియా 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1...
వాక్ స్వాతంత్య్రం-విద్వేష ప్రసంగం
భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిలపై అదనపు పరిమితులు అక్కర్లేదని, రాజ్యాంగం 19(1) కింద పౌరులకు లభించే స్వేచ్ఛ వారికి కూడా సమానంగా వర్తిస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం...
భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించలేం
న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంపిల భావప్రకటన పై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టిబాధ్యత సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ ఓ...
కేంద్ర నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు!
సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న (డిమానిటైజేషన్) నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. న్యాయమూర్తి ఎస్.ఎ. నజీర్...
19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన చార్లెస్
ఖాట్మాండు: యావత్ ఆసియాలో 1970 దశకంలో అనేక మంది విదేశీయులను చంపిన ‘సీరియల్ కిల్లర్’ చార్లెస్ శోభరాజ్(78) శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని జీవితం ‘ది సర్పెంట్’ అనే విజయవంతమైన...
మెజారిటీ మాటే అధికార మేనా
అధికుల అభిప్రాయమే శాసనం. అదే అందలానికి ప్రాతిపదిక. అది గమనించక ఏవో ఎత్తులు వేసి ఎదగాలని చూసినవారు చరిత్రలో ఎదగలేదు సరికదా, అధోపాతాళానికి చేరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, వాటి ఫలితాల...
మార్పు కోసమే బిఆర్ఎస్
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం
సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ
దాటవచ్చు ఎన్ని...
చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి అని తెలిపిన అంబేద్కర్…
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారని... ఆ విధంగానే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్...
మహిళా ధర్మాసనం
సంపాదకీయం: దేశంలోని ఇతర అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా సరైన న్యాయం లభించడం లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అది ఇప్పటికీ ఆకాశ పుష్పంగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడూ సంకేతాత్మకంగా తీసుకొనే చర్యలు...
సుప్రీం చరిత్రలో మూడోసారి మహిళా ధర్మాసనం
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ కోహ్లీ, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై...
అర్జున అవార్డులు అందుకున్న నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
శరత్ కమల్కు ఖేల్ రత్న ప్రదానం
క్రీడా పురస్కారాలు బహూకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : తెలుగుతేజాలు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజలు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డులను అందుకున్నారు. ఇక దేశంలోనే అత్యుత్తమ క్రీడా...
పని చేసే పార్టీకే పట్టాభిషేకం
నెల రోజులకు పైగా మునుగోడులో అన్ని పార్టీలు మోహరించాయి. గెలుపే లక్ష్యంగా తమ సర్వశక్తులొడ్డి పోరాడాయి. ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్, బిజెపిల మధ్య వున్నట్టు కనబడినా బిజెపికి పోలైన ఓట్లు రాజగోపాల రెడ్డి...
ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు
సిడ్నీ: డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్...
శివాలెత్తిన స్టోయినిస్
శ్రీలంకపై ఆస్ట్రేలియా గెలుపు
పెర్త్: ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన సూపర్12 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్...
రాష్ట్రంలో మలబార్ గోల్డ్ భారీ పెట్టుబడి
హైదరాబాద్ : రాష్ట్రంలో జ్యువెల్లరీ తయారీలో నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో మలబార్ గోల్డ్, డైమండ్స్ సంస్థ...