Home Search
ఇంగ్లండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
మహిళల విశ్వ సమరానికి సర్వం సిద్ధం!
మౌంట్మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్కు సర్వం సిద్ధమైంది. న్యూజిలాండ్ వేదికగా శుక్రవారం నుంచి విశ్వకప్ సమరం జరుగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్,...
చారిత్రక మ్యాచ్కు ‘భారత్ సిద్ధం’
జోరుమీదున్న విండీస్, నేడు తొలి వన్డే
అహ్మదాబాద్: చారిత్రక 1000వ వన్డే సమరానికి టీమిండియా సిద్ధమైంది. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో 1000వ...
సమరోత్సాహంతో భారత్
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్ సమరం
అంటిగువా: అండర్19 ప్రపంచకప్ తుది పోరుకు భారత యువ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన...
ఆ వార్తల్లో నిజం లేదు
విండీస్ క్రికెట్ బోర్డు
అంటిగువా : తమ జట్టులో విభేదాలున్నట్టు వస్తున్న వార్తల ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఖండించింది. ప్రస్తుతం జట్టులో అందరు కలిసి కట్టుగా ఉన్నారని, ఆటగాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు...
టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై
సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కోహ్లీ
జట్టు కోసం 120శాతం కష్టపడ్డానని వ్యాఖ్య
అభిమానుల నుంచి ప్రశంసలు అంటుకుంటున్న మాజీ సారధి
‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. కోహ్లి ర్యాంక్ పదిలం
దుబాయి: సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఐసిసి టెస్టు టాప్10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించాడు. భారత్తో జరిగిన రెండో టెస్టులో చారిత్రక ఇన్నింగ్స్తో తన జట్టును గెలిపించిన ఎల్గర్ తాజా ర్యాంకింగ్స్లో నాలుగు...
బెయిర్స్టో అజేయ శతకం
ఇంగ్లండ్ 258/7, యాషెస్ సమరం
సిడ్నీ: యాషెస్ సిరీస్లో భాగంగాఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే...
కెప్టెన్గా మిథాలీ రాజ్..
ముంబై: న్యూజిలాండ్ గడ్డపై జరిగే మహిళల వన్డే ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు బిసిసిఐ ఎంపిక చేసింది. టీమిండియా కెప్టెన్గా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ను ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను...
టీమిండియాకు కలిసివచ్చిన 2021
టెస్టుల్లో భారత్ చారిత్రక ప్రదర్శన
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రికెట్ చరిత్రలోనే 2021 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఏడాది టీమిండియా టెస్టు క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం...
తొలి టెస్టులో భారత్ విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు, ఎల్గర్, బవుమా శ్రమ వృథా, సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
పుజారాపై విమర్శల వర్షం..
సెంచూరియన్: టీమిండియాలోనే అత్యంత కీలకమైన బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకున్న మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చేటశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. ఇంగ్లండ్ సిరీస్లో అంతంత మాత్రంగానే రాణించిన పుజారా...
ఈసారైనా ఆ లోటు తీరుతుందా?
టీమిండియాకు కీలకంగా మారిన టెస్టు సమరం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని జట్టుగా మారిన విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఆస్ట్రేలియా,...
ఆస్ట్రేలియా ఘన విజయం
అడిలైడ్: ఇంగ్లండ్తో జరిగిన రెండో యాషెస్ టెస్టు మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 275 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం చివరి రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకు...
మహిళల వన్డే వరల్డ్కప్ షెడ్యూల్: పాకిస్థాన్తో భారత్ తొలి పోరు
ఆక్లాండ్: వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 4న ఆతిథ్య న్యూజిలాండ్ ఆరంభ మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఇక భారత్ తన మొదటి...
కుప్పకూలిన రూట్ సేన
చెలరేగిన కమిన్స్, స్టార్క్, హాజిల్వుడ్ మ్యాజిక్, ఇంగ్లండ్ 147 ఆలౌట్, యాషెస్ తొలి టెస్టు
బ్రిస్బేన్: యాషెస్ సిరీస్లో భాగంగా బుధవారం ఇంగ్లండ్తో ప్రారంభమైన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగి పోయారు. ఆతిథ్య...
టెస్టు క్రికెట్కు అంబాసిడర్ భారతే!
ముంబై: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో రికార్డు విజయాన్ని సాధించిన టీమిండియాపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు క్రికెట్కు భారత జట్టు బ్రాండ్ అంబాసిడర్గా మారిందని కొనియాడాడు....
రహానె, పుజారాలకు ఇదే చివరి ఛాన్స్?
ఈసారి విఫలమైతే అంతే సంగతులు!
మన తెలంగాణ/క్రీడా విభాగం: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లో ఛాన్స్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. పేలవమైన...
మళ్లీ అగ్ర స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా..
ముంబై: టీమిండియా జట్టు ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 1-0తో భారత్ గెలుపొందింది. దీంతో టీమిండియా నెంబర్ వన్...
చరిత్ర సృష్టించిన కివీస్ స్పిన్నర్ పటేల్..
ముంబై: భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ యూనిస్ పటేల్ తన కెరీర్లో అత్యంత అరుదైన రికార్డును సాధించాడు. భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఎజా జ్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో...
ఎంత వద్దనుకున్నా ఆ సందేశాలు బైటికి వస్తాయని తెలుసు
అసభ్య సందేశాలపై టిమ్పైన్
మెల్బోర్న్: తాను ఎంత వద్దనుకున్నా తన సహచర ఉద్యోగికి పంపిన అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బైటికి వస్తాయని తెలుసని ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు....