Saturday, May 4, 2024

మళ్లీ అగ్ర స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా..

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా జట్టు ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. స్వదేశంలో  న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ గెలుపొందింది. దీంతో టీమిండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. సోమవారం ఐసిసి మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఇందులో భారత్ 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలువగా, న్యూజిలాండ్ 121 పాయింట్లతో రెండ‌వ స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత వరుసగా ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్‌(107), పాకిస్థాన్‌(92) జ‌ట్లు ఉన్నాయి.

India get top in ICC Test Team Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News