Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
జూలై మొదటి వారంలో టి టిడిపి బస్సు యాత్ర
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణం.. పూర్వ వైభవం లక్ష్యంగా జూలై మొదటి వారంలో బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు. పార్లమెంటు,...
దేశంలో ప్రధాని లేని సమయంలో అఖిలపక్ష సమావేశమా ? : రాహుల్
న్యూఢిల్లీ : మణిపూర్లో చెలరేగుతున్న హింసాత్మక సంఘటనలపై చర్చించడానికి ఈనెల 24న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్టు గురువారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్షా వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు
పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...
పొన్నం దమ్ముంటే కార్పొరేటర్గా గెలిచి చూపించు
కరీంనగర్: పొన్నం ప్రభాకర్ దమ్ముంటే వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచి చూపించు... గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సవాల్ విసిరారు.
నిన్న హుజూరాబాద్ లో...
ప్రజల సొమ్ముతో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం: కాంగ్రెస్
నర్సాపూర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజా సొమ్ము వెచ్చిస్తూ, పార్టీ ప్రచారం చేస్తోందని,అందుకు నిరసనగా దశాబ్ది దగా పేరుతో, నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి,నిరసన చేపట్టి,ఆర్డీఓ...
సానుభూతి కోసమే అడ్లూరి డ్రామా: కొప్పుల
జగిత్యాల ః ప్రజల సానుభూతి పొందేందుకే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డ్రామా ఆడుతున్నాడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి...
విప్లవయుగ తరమెళ్లిపోతున్నది!
పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం అనే పదాలు కనబడతాయి. చరిత్రలో స్వర్ణయుగం అని రాజరిక పాలన కీర్తింపబడుతుంది. గత శతాబ్దం లో విప్లవం అనే మరో యుగం మొదలైంది. పాలక వ్యవస్థలపై సామాన్యులు సాయుధులై...
మెడికల్ కాలేజీలను టార్గెట్ చేసిన ఇడి
మెడికల్ కాలేజీలను టార్గెట్ చేసిన ఇడి
రాష్ట్ర వ్యాప్తంగా 10 కళాశాలల్లో సోదాలు...
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లతో కోట్ల దందా
ఇడి సోదాల్లో గుట్టంతా బయటకు వస్తోందా..!?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది మెడికల్...
దరఖాస్తులను పరిశీలించి వేగవంతం చేయాలి
మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: మీసేవ కేంద్రాల ద్వారా ధృవపత్రాలకి వస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వేగవంతంగా పరిశీలించి ధృవపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తహశీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు...
ఆధ్యాత్మికతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఏకైక నాయకుడు కెసిఆర్
సూర్యాపేట : ఆధ్యాత్మికతను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ఏకైక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తి...
ప్రభుత్వ భూములు మావే
ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాలలో 163వ జాతీయ రహదారి ఏర్పాటు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండడంతో భూములకు రెక్కలు రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక...
ముఖ్యమంత్రిని నిధులు అడిగే ధైర్యం ఎమ్మెల్యేకు లేదు
రాజేంద్రనగర్ : మహేశ్వం పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన అబద్దాలు రాజేంద్రనగర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మైలార్దేవ్పలి డివిజన్ కార్పొటర్ తోకల శ్రీని వాస్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ రాజేంద్రనగర్ నియోకవర్గం...
బిఆర్ఎస్లో 100 మంది టివీ టెక్నిషియన్ యూనియన్ సభ్యులు
నిజామాబాద్ బ్యూరో: ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులపై వివిధ యూనియన్, పార్టీల నుంచి భారీగా బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎంఎల్ఎ బిగాల గణేష్ గుప్తా అన్నారు. మంగళవారం...
లా కమిషన్ది బిజెపి అజెండా
ఏకరూప పౌర స్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ఎలాంటి మార్పులు చేసేదీ జనంలో చర్చకు పెడితే దాని గురించి ఉన్న అనేక అపోహలు తొలుగుతాయి....
మహారాష్ట్రలో పాగాకు కెసిఆర్ యత్నం
పుణే : మహారాష్ట్రలో పాగావేయడంలో కెసిఆర్ ముందుకు దూసుకువెళ్లుతున్నారని ఎన్సిపి సీనియర్ నేత అజిత్ పవార్ కితాబు ఇచ్చారు. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సిఎం ఈ విషయంలో మాయావతి, ములాయంసింగ్ యాదవ్ చేయలేని...
ఓటు దరఖాస్తులను పరిష్కరించండి
ఖమ్మం : జిల్లాలో ఓటరు జాబితా కు సంబంధించి, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి...
రాహుల్కు షర్మిల జన్మదిన శుభాకాంక్షలు: ఇక విలీనమే తరువాయి ?
న్యూస్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్తెలంగాణ పార్టీ(వైఎస్ఆర్టిపి) అధినేత్రి వైఎస్ షర్మిలా సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాముల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. దేశ...
తెలంగాణలో ’ఆప్‘ మాత్రమే ఆచరణీయ ప్రత్యామ్నాయం
రాజకీయ భవిష్యత్తు రూపకల్పన కోసం ఆప్ సభ్యత్వం స్వీకరించండి
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రమే ఆచరణీయమైన ప్రత్యామ్నాయమని ఆ...
దేశానికే ఆదర్శంగా మిషన్ భగీరథ..
మక్తల్ : కెసిఆర్ మానస పుత్రికగా భావించే మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దేశంలోని అన్ని రాష్ట్రాల పాలకులే ఆశ్చర్యపోయేలా ఇంటింటికీ శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం...
బిజెపి, బిఆర్ఎస్లు రహస్య మిత్రులు
నల్గొండ : బిజెపి, బిఆర్ఎస్లు రహస్య మిత్రులని, రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఐసీసీ సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రే ఆరోపించారు. ఆదివారం నల్గొండ జిల్లా చందన...