Home Search
సిఎం చంద్రబాబు - search results
If you're not happy with the results, please do another search
అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు:ఎంఎల్ఎ సైదిరెడ్డి
హైదరాబాద్ : ఎపి మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజుగా మారారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎపిలో అన్ని పార్టీలు...
అరాచక పాలన కావాలా?.. అభివృద్ధి కావాలా?: దేవినేని
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసాలతో అధికారంలోకి వచ్చారని టిడిపి నేత దేవినేని ఉమా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో హైదరాబాద్ను మాజీ ముఖ్యమంత్రి, టిడిపి...
విశాఖ ఉక్కుకు బిఆర్ఎస్సే ఊపిరి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగు ప్రజల బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని ఆ పార్టీ ఎపి...
జగన్ రాయలసీమ బిడ్డ కాదు… రాయల సీమ ద్రోహి: అచ్చెన్నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైకో సిఎం కావడం ప్రజల దురదృష్టమని టిడిపి ఎంఎల్ఎ అచ్చెన్నాయుడు తెలిపారు. నెల్లూరు ఎస్విజిఎస్ గ్రౌండ్స్లో టిడిపి జోన్-4 సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు,...
రాజకీయం కోసం బాబు దళితులను వాడుకుంటున్నారు: ఎంపి
అమరావతి: కడపలో పశు వైద్యుడు అచ్చన్న హత్య బాధాకరమైన విషయమని ఎంపి నందిగం సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం...
త్వరలో రూ.1300కోట్లు
తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
- కెటిఆర్,...
వైశ్రాయ్ వెన్నుపోటు రాజకీయం ఇంకా నడిపిస్తున్నారు: రోజా
అమరావతి: సిఎం జగన్ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం ఉంటుందని మంత్రి రోజా తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన సొంత చరిష్మాతో ఎంఎల్ఎలను గెలిపించుకున్నారని,...
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: కాకాణి
అమరావతి: రైతు బాగుంటేనే ఎపి రాష్ట్రం బాగుంటుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతుకు భరోసా కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మే వ్యక్తి సిఎం జగన్...
ఎపి గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం..
అమరావతి: ఎపి గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని రాజ్భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఆయనతో ప్రమాణం...
జగన్తో కలిసి మేధావులు సైకోలుగా మారారు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సిఎం జగన్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైసిపి నేతలు విచిత్రమైన జంతువులు అని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కాకినాడలో చంద్రబాబు పర్యటన సందర్భంగా మాట్లాడారు....
బాబు పచ్చి అబద్ధాల కోరు: పెద్ది రెడ్డి
అమరావతి: టిడిపి అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాల కోరు అని మంత్రి పెద్ది రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నోటి వెంట ఏనాడు నిజాలు రాలేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే చంద్రబాబు ధ్వేయంగా పెట్టుకున్నారని...
రాష్ట్రంలో మరో 30 యేళ్ల వరకు సింగరేణికి ఢోకా లేదు..
మరో 30 ఏళ్ల వరకు సింగరేణికి ఢోకా లేకుండా చేశామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు....
మార్పుకు నాంది
మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
జగన్ సింహం… పవన్ గ్రామ సింహం: అప్పలరాజు
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పగటి వేషాలు వేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అప్పలరాజు రీకౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి 2019 పాలనపై పవన్ కల్యాణ్...
జగన్ హీరో… పవన్ విలన్: అమర్నాథ్
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్లా తమవి అమ్ముడుపోయే కుటుంబాలు కావని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సన్నాసి రాజకీయాలు చేయడం తమకు చేతకాదన్నారు. పవన్కు అమర్నాథ్ రీకౌంటర్ ఇచ్చారు. పవన్ ఒక...
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...
బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేసులో నేను
సంగారెడ్డి: బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తనకు హై కమాండ్ పోటీ చేయమని సూచిస్తే తప్పకుండా పోటీ చేస్తానని, తాను ఎమ్మెల్యే రేసులో ఉన్నానని డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం అన్నారు. బుధవారం...
పొరుగుపై ఫోకస్
హైదరాబాద్: బిఆర్ఎస్లో చేరికల జాతర మొదలైంది. ఇందులో భాగం గా సోమవారం ఎపి రాష్ట్రానికి చెందిన పలువురు రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారులు పెద్దఎత్తున బిఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు అ న్ని...
ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?
2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు
హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్రావు తీవ్ర...