Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
ఈడీపై సుప్రీం ఆగ్రహం.. లక్ష జరిమానా
న్యూఢిల్లీ: విలువైన కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు స్టేషనరీ, లీగల్ ఫీజులు కూడా వృధా అయ్యాయని విచారం వెలిబుచ్చింది....
నర్సుపై సామూహిక లైంగిక దాడి.. మైనర్ సహా ముగ్గురు అరెస్ట్
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ లోని మహేంద్ర గఢ్ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఓ నర్సుపై నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు మహేంద్రగఢ్ లోని చిప్పచ్చిపై గ్రామం లోని...
కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ కన్నుమూత
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఉప సభాపతి ఆనంద్ మమణి శనివారం అర్థరాత్రి దాటిన తరువాత కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరు లోని ఓ దవాఖానాలో చికిత్స...
బిఆర్ఎస్ చారిత్రక అవసరం
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏప్రిల్ 27 2001న కెసిఆర్ రాష్ట్ర సాధన కోసం, స్వయం పాలన కోసం, ఆంధ్ర పాలన నుండి విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరచడం ఆనాటి...
మహాత్ముడికి సిఎం కెసిఆర్ నివాళి…
హైదరాబాద్: మహాత్మ గాంధీజీ 153వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిఎం పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్...
అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా
రాష్ట్రవ్యాప్తంగా 103 ప్రయివేట్ ఆస్పత్రులు సీజ్
75 దవాఖానాలకు జరిమానా విధింపు 2,058 ఆసుపత్రుల్లో తనిఖీలు, 633 హాస్పిటళ్లకు నోటీసులు అన్ని
ఆసుపత్రులు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనర్హుల వైద్యంతో రోగుల ప్రాణాలకు ముప్పు...
చేనేతకు ‘మరణ’శాసనం
దేవుని పేరిట రాజకీయాలు చేసేవారిని
నిలదీయండి కులం, మతం పేరిట
రాజకీయాలు వద్దు చేసిన అభివృద్ధి
ఎంటో బిజెపి నేతలను చూపమనండి
సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ
కాంస్య విగ్రహం ఆవిష్కరణలో కెటిఆర్...
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నారాయణపేట: మరికల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని తిలేర్ స్టేజి దగ్గర శనివారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే...
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
రేణిగుంట : ఆంధ్రప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి విస్తరించాయి. ఆస్పత్రి...
ఔషధ సృష్టికర్త ఫార్మాసిస్టే
భూమ్మీద పుట్టిన ప్రతి మనిషీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. దాని కోసం నేటి మనిషి ఎక్కువగా ఔషధాల మీదనే ఆధారపడుతున్నాడు. ఆరోగ్యం కోసం ప్రజలు ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఏ...
సంపదను పెంచాలి.. పేదలకు పంచాలి: కెసిఆర్
హైదరాబాద్: 2013-14లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జి.ఎస్.డి.పి 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగిందని...
ఇదే రోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి: హరీష్ రావు
సిద్దిపేట: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...
తల్లిబిడ్డలకు తిప్పలు కావద్దన్నదే నా తండ్లాట: హరీష్ రావు
సిద్ధిపేట: తల్లిబిడ్డలకు తిప్పలు కావొద్దన్నదే తన తండ్లాటని, డెలివరీకై వచ్చిన గర్భిణీకి ఆపరేషన్ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తీసుకరావొద్దని, డిశ్చార్జి కాగానే ఇంటికి పోయేటప్పుడు అవసరమైన మందులు ఇస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య...
చిన్నారులను చిదిమేసిన స్కూల్ బస్సు
ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడలో
దుర్ఘటన ఇద్దరు చిన్నారుల మృతి
కుటుంబసభ్యుల ఆందోళన రూ. 15లక్షల
పరిహారం చెల్లించడానికి స్కూల్
యాజమాన్యం అంగీకారం
మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: స్కూల్ వ్యాన్ ఢీకొని చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో...
కృష్ణం రాజు మృతికి కారణాలు వెల్లడించిన వైద్యులు
తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు మృతి
పోస్టు కొవిడ్ సమస్యతో గత నెల 5న ఎఐజి ఆసుపత్రిలో చేరిక
చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున
3.25 గంటలకు తుదిశ్వాస విడిచిన రెబల్స్టార్
వెల్లడించిన ఎఐసి ఆసుపత్రి...
కాంగ్రెస్, బిజెపి నేతలను పేటచెరువులో ముంచాలి: హరీష్ రావు
సిద్దిపేట: ఇవాళ చేపల పిల్లలను వదిలామని, కానీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కింద నీళ్లు లేక చెరువులు ఎండిపోయేవని, బోర్లు వేసి, మోటార్లు పెట్టి,...
డెంగ్యూపై యుద్ధం
జిహెచ్ఎంసి పరిధిలో డోర్ టు డోర్ జ్వర సర్వే స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 10వేల బ్లడ్
యూనిట్ల సేకరణ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్ సపరేటర్ అవసరమైన వారికి ఉచితంగా రక్తం నివారణ చర్యలపై...
అన్ని రంగాల్లో మనం ముందున్నాం
హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు...
గిరిజనుల కోసం కేంద్రం ఆలోచించడంలేదు: హరీష్ రావు
హైదరాబాద్: అందరం కలిసి ఉంటే సిఎం కెసిఆర్ వద్దకు తీసుకు వెళ్లి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిజాంపేటలో తెలంగాణ...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...