Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
బస్సు, కారు ఢీ.. 9మంది దుర్మరణం
గుజరాత్: నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు. దాదాపు 32...
ప్రసూతి సేవలు భేష్..
హైదరాబాద్ : మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది....
ప్రధాని తల్లి మృతిపై సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబసభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ...
లారీ, కారు ఢీ: ఇద్దరు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి....
సీఎం కెసిఆర్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సౌకర్యాలు కల్పించారు : మంత్రి హరీష్ రావు
సిద్దిపేట : ప్రజల వైద్యం కోసం సిఎం కెసిఆర్ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సౌకర్యాలు కల్పించారని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని...
700 కోట్లతో జగిత్యాల అభివృద్ధి
జగిత్యాలః జగిత్యాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.700 కోట్లు వెచ్చించిందని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణానికి ఇవ్వనంతగా జగిత్యాలకు 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి పేదల సొంతింటి కల...
బోధన ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: గర్భిణీల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పౌష్టికాహారం అందని గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ 21వ తేదీన ప్రభుత్వం ప్రారంభించబోతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి...
డయాలసిస్ సేవల్లో తెలంగాణ ఛాంపియన్
హైదరాబాద్ : డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 50 లక్షల డయాలసిస్ సైకిళ్లు పూర్తి చేశామని చెప్పారు. కిడ్నీ సంబంధిత...
ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన న్యాయమూర్తి
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ న్యాయస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి శాలిని హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి...
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం
సిద్దిపేట ఆర్బన్: ప్రభుత్వ ఆసుపత్రుల లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి జిల్లాలలోని ఆరోగ్య సిబ్బంది, గ...
ఇబ్రహీంపట్నంలో దారుణం.. సొంత అన్నను చంపిన తమ్ముడు..
ప్రాణం తీసిన భూమి తగాదా... ఇబ్రహీంపట్నంలో దారుణం
సొంత అన్ననే చంపిన తమ్ముడు
తుర్కగూడ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం
ఇబ్రహీంపట్నం: భూమి తగాదాలో సొంత అన్ననే హత్యచేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ పరిదిలోని తుర్కగూడ గ్రామంలో చోటుచేసుకుంది....
సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
మన తెలంగాణ/దామెర: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం...
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
నిజామాబాద్ : జిల్లాలోని ఆర్మూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేవూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు...
దిగొచ్చిన కేంద్రం : కెటిఆర్
హైదరాబాద్ : డిసెంబర్ 9వ తేదీన మరోసారి కెటిఆర్ గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రం సాధన కోసం సిఎం కెసిఆర్ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమరణ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ...
నంగునూరులో వాటర్ ట్యాంక్ను ప్రారంభించిన మంత్రి హరీశ్
సిద్దిపేట: వడ్లు కొనమంటే.. బిజెపి ప్రభుత్వం నూకలు బుక్కమని తెలంగాణ ప్రజలను అవహేళన చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో 40వేల...
‘సబ్కా వికాస్ కాదు’.. సబ్కా బక్వాస్
మన తెలంగాణ/హైదరాబాద్/జగిత్యాల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ పాలన అంతా మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి...
తెలంగాణ గట్టుమీద సందమామయ్య
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా/ అయ్యోనివా అవ్వోనివో/ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా/ నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు/ రాజిగా ఓరి రాజిగా/లచ్చులో లచ్చన్న/వంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
కర్నూలులో ప్రమాదం: ముగ్గురు స్పాట్లోనే మృతి
అమరావతి: కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైకును ఢీకొని, తర్వాత కల్వర్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి...
గర్భిణీలకు ఉచిత టీఫా స్కీనింగ్ పరీక్షలు
రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు
తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు లోపాలను గుర్తిస్తున్న వైద్యులు
గ్రేటర్లో 12 యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన వైద్యశాఖ
హైదరాబాద్: నగరంలో పేదల ఆరోగ్య కోసం ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందిస్తూ...