Monday, April 29, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search

శంషాబాద్ సమీపంలో అతిపెద్ద ధ్యాన మందిరం

  2, 7 తేదీల్లో రాష్ట్రపతి కోవింద్, అన్నాహజారే ప్రసంగాలు హైదరాబాద్ ః ఆహ్లాదకర వాతావరణం, సువిశాల స్థలం, పర్యావరణ నీడలో ప్రశాంతంగా ధ్యానమాచరించేందుకు శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామ పరిసరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, శ్రీరామచంద్ర...
Meditation Center

శంషాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం

హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్‌ వేదికైంది. శంషాబాద్‌ సమీపంలోని చేగూర్‌ గ్రామం పరిసరాల్లో రామచంద్ర మిషన్‌ ఆధ్వర్యంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కన్హా శాంతివనం మంగళవారం ప్రారంభమైంది....
Accident

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు…

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వేగంగా వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద సంఘటనలో 4వ తరగతి ...

నేడు అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ప్రారంభం

  ప్రారంభించనున్న యోగా గురు బాబా రాందేవ్ 30 ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ధ్యాన కేంద్రం నిర్మాణం ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాక హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ రాష్ట్రంలోని నందిగామ మండలం కన్హ...
Murdered

గుంటూరులో దారుణ హత్య…

అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా...

ఆప్ వైపే ఢిల్లీ?

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్న ఆసక్తికరమైనది. 2015 ఎన్నికల్లో శాసనసభలోని 70 స్థానాలలో 67 గెలుచుకొని రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని మళ్లీ...

దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా పారమానుపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....

ఆసుపత్రులపై అదుపు

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు దవాఖానాల నియంత్రణ చట్టం? హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన క్ల్లినికల్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం...
Accident

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రోడ్డు ప్రమాదం…

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌ పరిదిలోని పెద్ద గోల్కొండ వద్ద ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది....
CM-KCR

కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!

అమ్మ మనస్సు ఎప్పుడూ బిడ్డల ఆకలిని తలచుకుంటుంది బిడ్డల భవిష్యత్తు కోసం బతుకంతా శ్రమిస్తుంది అమ్మ మనస్సు ఉన్న అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...
electric-shock

పెట్రోల్ బంక్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి

గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట మండలం గ్రామం రామచంద్రపురంలో శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. పెట్రోల్ బంక్ లో జరిగిన విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చిలకలూరిపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్...

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెకూ వేధింపులు..

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... బోరబండకు చెందిన అజయ్...

ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి

కృష్ణా: ట్రాక్టర్‌ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12...
LTT-Express

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌…

భువనేశ్వర్‌: ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో దాదాపు...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...

Latest News