Wednesday, May 15, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search

ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం

  కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం వైద్య సిబ్బందిని సన్మానించిన...

ఇంటి వద్దనే అనుమానితుల శాంపిళ్ల సేకరణ?

  ప్రత్యేక వాహనం తయారు చేయిస్తున్న వైద్యారోగ్య శాఖ ఇంటి వద్దనే అనుమానితుల శాంపిళ్ల సేకరణ! హైదరాబాద్ : కరోనా అనుమానితుల శాంపిళ్లను ఇంటి దగ్గరే సేకరించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ తరువాత...

వైద్య సిబ్బందికి ప్రత్యేక బస

  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తన్న వైద్య సిబ్బందికి హోటళ్లలో ప్రత్యేక బస కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులకు, అనుమానితులకు నోటిఫైడ్ దవాఖానాలో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న...

43 కొత్త కేసులు

  జిహెచ్‌ఎంసి పరిధిలో 31, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున నమోదు 600కు పైగా కేసులు మర్కజ్ లింక్‌వే, లారీ డ్రైవర్‌కు, అంబర్‌పేటలో నర్సుకు, గాంధీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు కరోనా మహబూబ్‌నగర్...

ప్రైవేట్ లో “నో” ట్రీట్‌మెంట్

  ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు 90% హాస్పిటల్స్‌లో ఇదే పరిస్థితి ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం...

ఎంతమందికైనా చికిత్సకు రెడీ

  15 రోజుల్లో 1500 బెడ్లతో అందుబాటులోకి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి, పూర్తి కరోనా చికిత్సకే 8 ప్రత్యేక దవాఖానాలు, కొవిడ్ ఆసుపత్రులుగా 22 మెడికల్ కాలేజీలు : గచ్చిబౌలిలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలిస్తూ...

సర్కారు ఆసుపత్రులకు సలామ్

  కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా ‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా.. ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...
Telangana Lock down

లాక్‌డౌన్ సక్సెస్ చేద్దాం

తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...

కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సిసిఎంబి సిద్ధం

  హైదరాబాద్ : కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్, సిసిఎంబి (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సిద్ధమయ్యింది. కరోనా మహమ్మారిపై పోరాటానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన పరికరాలను, సిబ్బందిని...

సంక్షేమం..సాగు

  మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట...

నేడు రాష్ట్ర బడ్జెట్

  ఉ.11.30గం.కు శాసనసభలో తొలిసారి ప్రవేశపెట్టనున్న హరీశ్‌రావు బడ్జెట్ పెట్టుబడి 1.57లక్షల కోట్లు? కేబినెట్ ఆమోదం మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక మాంద్యం, ప్రస్తుతం రాష్ట్ర రాబడిని ఆధారంగా చేసుకుని 2020-21 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆదివారం 11.30 గంటలకు అసెంబ్లీలో...

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...

ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుని భార్య

  హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుకా శుక్రవారం నాడు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ సమయంలోనే...

వదంతులు నమ్మి ఆగం కావొద్దు

  24గంటల కరోనా హెల్ప్‌లైన్ 104 కరోనా గాలి ద్వారా సోకదు నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది కరచాలనం, కౌగిలింతలు వద్దు వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా...

జిహెచ్‌ఎంసి చట్టానికి సవరణలు

    కొత్త మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలను చేరుస్తూ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధం, పచ్చదనం, బస్తీ దవాఖానాలకు ప్రాధాన్యం బిల్లు ముసాయిదా తయారు చేయండి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి...
Road-accident

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు

  చెన్నై: తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రమాదాల్లో దాదాపు 20మంది మృతి చెందినట్టు సమాచారం. తిరుపూర్ జిల్లాలో ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14...

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు-కోడలు మృతి

వరంగల్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు బయలుదేరిన కొడుకు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. యాపల్ గూడలో శనివారం రాత్రి అనారోగ్యంతో రమణమ్మ మృతిచెందింది. తల్లి అంత్యక్రియలకు...
murder

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం…

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్లకుంట బస్తీలోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి తన భార్యతో పాటు అత్తను...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

గంగాధర: కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని...

క్రీడా పోటీల్లో విషాదం.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి మృతి

  నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో విషాదం చోటుచేసుకున్నది. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మెంట్రాజ్‌పల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌ (29)...

Latest News