Wednesday, May 15, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search
Mother committed suicide after killing her daughter

బలవన్మరణానికి పాల్పడిన అత్తా, అల్లుడు

వనపర్తి: జిల్లాలోని మధనాపురం మండలం దుట్పల్లిలో శుక్రవారం జరిగిన జంట ఆత్మహత్యాయత్నం వనపర్తిలో కలకలం రేపుతోంది. పురుగులమందు తాగి యువకుడు శివ(22) యువతి పార్వతి(30) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారిని వనపర్తి సర్కార్...

సంపాదయకీయం: ప్రైవేటు ‘దోచు’పత్రులు!

నయమైన కరోనా రోగుల నుంచి గుంజుకోడమే కాకుండా మృతుల శవాలను కూడా అడ్డంపెట్టి భారీగా నగదు చేసుకొని, కోవిడ్ 19 బాధితుల కొంపలు కూల్చుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల అమానుషాల వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి....

చెరువులో మునిగి ఐదుగురు బాలికల మృతి

జల్నా: బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులోమునిగి ప్రాణాలు కోల్పోయిన విషాదఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటుచేసుకుంది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్‌వాడీ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు...
Covid hospital with 10 thousand beds in Delhi

ఢిల్లీలో 10వేల బెడ్‌లతో కొవిడ్ ఆస్పత్రి

  దవాఖానాగాచత్తర్‌పూర్‌లోని రాధాస్వామి సత్సంగ్ ఆధ్యాత్మిక క్షేత్రం చైనా నిర్మాణం కన్నా 10రెట్టు పెద్దది, 15ఫుట్‌బాల్ మైదానాలతో సమానం రేపు ప్రారంభించనున్న హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ : చైనాను మించిన అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి...
Plasma Therapy treatment for Delhi Health Minister

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి ప్లాస్మాథెరపీ చికిత్స

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తో బాధపుడుతున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ (55) కు ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మాథెరిపీ చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్...
2 children died after mother thrown into Pond in Suryapet

పిల్లలతో కలిసి చెరువులో దూకిన తల్లి.. ఇద్దరు పిల్లలు మృతి

సూర్యాపేటః ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన దారుణ సంఘటన సూర్యపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూతురు జ్యోతి మాధవి(9), కొడుకు హర్షవర్ధన్(6) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.....
Telangana-logo

వైద్యసేవల్లో దేశంలో మూడో స్థానం

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో సుమారు రూ.40409 కోట్లు ఖర్చు పెట్టి సర్కార్ దవాఖానలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా...

ప్రమాదవశాత్తు జారిపడి ఎఎస్‌ఐ మృతి

మంచిర్యాల: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ఎఎస్‌ఐ ఆడేలు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎఎస్‌ఐ తన క్వార్టర్స్ కు మరమ్మత్తులు చేస్తుండగా జారి కిందపడ్డారు....
suicide

దంపతులు ఆత్మహత్య.. అనాధలైన పిల్లలు

మెదక్‌: జిల్లాలోని రామాయంపేట మండలం ఢీధర్మారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇంట్లోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం తక్షణమే సిద్దిపేట సర్కార్...
LB-Nagar-flyover

నేడు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పై వంతెన ప్రారంభోత్సవం

హైదరాబాద్ : రైతుల కోసం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కాదు.. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్...

శరవేగంతో నగరాభివృద్ధి: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే లక్షంగా వినూత్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మున్ముందుకు దూసుకుపోతోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్నందున హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహితంగా మార్చాలని ప్రభుత్వం...
accident

ప్రైవేట్ బస్సు బోల్తా: 33మందికి గాయాలు

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలలోని మందస మండలం బాలిగాం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను...

‘గుజరాత్ మోడల్’ పోరు!

  ‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన...
Migrant laborers are partners in state progress

రాష్ట్ర ప్రగతిలో వలస కూలీలు భాగస్వాములే

  9 మంది మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం కుటుంబ సభ్యులకు ఓదార్పు, అండగా ఉంటాం దోషులపై కఠినచర్యలు తీసుకుంటాం ఎంజిఎం ఆస్పత్రిలోని మృతదేహాలను పరిశీలించిన మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్‌లోని గొర్రెకుంట వద్ద బావిలో బయటపడిన...
Measures for control of seasonal Diseases

దోమను తరిమేద్దాం

  రానున్నది వర్షాకాలం, ముందస్తు చర్యలతో వ్యాధులను కట్టడి చేయాలి శానిటేషన్ స్ప్రేయింగ్ ఐదురెట్లు పెంచాలి : బల్దియా సమీక్షలో కెటిఆర్ కరోనా నియంత్రణలో జిహెచ్‌ఎంసి భేష్ : మంత్రి ఈటల మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్నది వర్షకాలం...
Police

రెడ్‌జోన్లల్లో జల్లెడ

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో వైద్యశాఖ బృందాలు రెడ్‌జోన్ల పరిధిలోని ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి వైరస్ సోకితే ఇంటి...
Permits to Auto mobile shops

ఆటో మొబైల్ షాపులు షురూ

  లాక్‌డౌన్ యథాతథం ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్‌లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్‌బి నగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్‌లకే పరిమితం కోలుకుంటున్న వారే ఎక్కువ వైరస్‌పై అంతగా భయపడవలసిన పని...
containment-zones

దిగ్బంధంలో కంటైన్‌మెంట్ జోన్లు

హైదరాబాద్: కరోనా వైరస్ నెలరోజుల క్రితం నుంచి పరిమితంగా ఉన్నప్పటికి గ త ఐదారు రోజుల్లో నుంచి గ్రేటర్ పరిధిలోని ఒకే రోజు 76 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. జియాగూడలో...

పల్లెల్లో వైరస్ టెన్షన్

  గ్రామాలకు పెరుగుతున్న వలసలు పొలిమేరల్లోనే ఆపేస్తున్న గ్రామస్తులు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాలకు కొత్త పరేషాన్ వచ్చింది. ఇన్నాళ్లు పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండగా, తాజాగా దాని తీవ్రత పల్లేలకూ...
Road-Accident, Two persons died in road accident at suryapet

రోడ్డు ప్రమాదంలో ఏడాది చిన్నారి మృతి…

సూర్యాపేట : జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో...

Latest News