Home Search
నోటిఫికేషన్ జారీ - search results
If you're not happy with the results, please do another search
టిఎస్పిఎస్సి గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్పై స్టేకు హైకోర్టు నిరాకరణ
ప్రభుత్వానికి, టిఎస్పిఎస్సికి నోటీసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీల తరువాత ప్రస్తుతం పరీక్షలు మొదలయ్యాయి. అయితే గ్రూప్ 3, గ్రూప్4 ఎగ్జామ్స్ నిర్వహణపై స్టే ఇవ్వాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును...
నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ
నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ
ఉ.10.30 నుంచి మ. ఒంటి వరకు పరీక్ష
ఉ.8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
ఉ. 10.15 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి నో...
శాంతి, భద్రతల తెలంగాణ
ఎక్కడ శాంతియుత పరిస్థితులు ఉంటే ఆ ప్రాంతం అన్ని విధాలా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనేది జగమెరిగిన సత్యం. దీనికి మరో ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో...
పేపర్ లీకేజీ కేసులో టిఎస్పిఎస్సి సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీ కేసులో ఆ 37 మందిని డీబార్.. టిఎస్పిఎస్సి సంచలన నిర్ణయం
అరెస్ట్ల సంఖ్య వంద దాటే అవకాశం
పారదర్శకత ఉండాలని, మోసాలు, అవినీతికి తావుండకూడదనే కఠిన నిర్ణయం
హైదరాబాద్: టిఎస్పిఎస్సి సంచలన నిర్ణయం...
నిరుద్యోగుల మోముల్లో చిరునవ్వే నా లక్ష్యం: పొంగులేటి
ఖమ్మం : నిరుద్యోగ యువతీ, యువకుల మోముల్లో చిరునవ్వు చూడలనేదే నా ప్రధాన లక్ష్యం అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది... ఇందు కోసం...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ఎమర్జెన్సీని తలపిస్తోంది: కెసిఆర్
హైదరాబాద్: ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని, దానిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం డిమాండ్ చేశారు....
జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్- 1 ప్రిలిమినరీ నిర్వహణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టిఎస్పిఎస్సి ఏర్పాట్లు చేస్తోంది....
దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం నిబంధనలు
న్యూఢిల్లీ : భారత్ లోని తయారయ్యే దగ్గు మందులపై కేంద్రం నిబంధనలు విధించింది. దగ్గు సిరప్లకు ప్రభుత్వ ల్యాబ్ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్లు సిరప్లను పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు...
శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో.. టెండర్ల ఆహ్వానం
శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
బిడ్డింగ్కు జూలై 5ను చివరి తేదీగా ప్రకటించిన హెచ్ఎంఆర్ఎల్
నేటి నుంచి బిడ్డింగ్ పత్రాల జారీ
భూసామర్థ్య పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి
మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని...
44 వేల ఖాళీ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య డిమాండ్
విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ గా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్ జారీచేయాలని రాజ్యసభ...
15నుంచి ఇంటర్ ప్రవేశాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింంది. ఈ నెల 15 నుంచి జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని తెలిపింది. జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు...
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీంకోర్టు
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే
ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్జి కట్టుబడి ఉండాల్సిందే
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు
గత తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరిది...
గురుకుల ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి ఈ నెల 17 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. గురుకులాల్లోని వివిధ పోస్టుల భర్తీకి గాను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఇదివరకే నోటిఫికేషన్లు...
తలొగ్గిన కేంద్రం..
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని నిరుద్యోగ యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం జాతీయస్థాయి లో వచ్చిన ఒత్తిళ్లు, డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం కళ్లల్లో వత్తులు వేసుకొ ని ఎదురుచూస్తున్న...
లక్షద్వీప్ ఎంపీ ఫైజల్పై అనర్హత ఎత్తివేత
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సిపి నేత మహమ్మద్ ఫైజల్ పై గతంలో వేసిన అనర్హత వేటును...
ఎన్సిపి సభ్యుడు ఫైజల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ
న్యూఢిల్లీ: ఒక క్రిమినల్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధింపు కారణంగా జనవరిలో తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పయిన లక్షద్వీప్కు చెందిన ఎన్సిపి లోక్సభ సభ్యుడు మొహమ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్సభ...
జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి.. టిఎస్పిఎస్సికి హైకోర్టు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : జూనియర్ లెక్చరర్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్లోనే ఇవ్వాలన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని టిఎస్పిఎస్సిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
జూనియర్...
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వాయిదా
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. సికింద్రాబాద్ సహా దేశంలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికలకు సంబంధించి...
ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఖారారు
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ నెల 15, 16న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష, ఏప్రిల్ 4న హార్టికల్చర్...