Home Search
మంత్రి జగదీశ్ - search results
If you're not happy with the results, please do another search
క్రిస్మస్ కానుకల అందజేత……
మనతెలంగాణ/మాదాపూర్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమదృష్టితో ముఖ్యమంత్రి కెసిఆర్ చూస్తున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని...
పివి ఆలోచనలను కెసిఆర్ అమలు చేస్తున్నారు: కెకె
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి...అజాత శత్రువు.. సంస్కరణల ఆరాధ్యుడని టిఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రధానంగా దేశంలోని పలు కీలక...
పియూష్ గోయల్ తో మంత్రులు, ఎంపిల బృందం భేటీ
ఢిల్లీ: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు సమావేశమయ్యారు. పార్లమెంట్ లోని పీయూష్ గోయల్ కార్యాలయంలో ఆయనతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...
మాట కాదు.. రాసివ్వాలి
రాజకీయాల కోసం రాలేదు, రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాం
ఏవో సాకులు చెబుతూ కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్
అపాయింట్మెంట్
ఇవ్వడంలేదు మమ్మల్ని
నిరీక్షించేలా చేయడం అంటే
తెలంగాణ రైతులను
అవమానించడమే...
పేదవారికి గౌరవంతో కూడిన వైద్యం అందించేందుకు తెరాస ప్రభుత్వం కృషి
మన తెలంగాణ/మాదాపూర్ : నిరుపేదలకు అత్యవసర వైద్యం నిమిత్తం అతి తక్కువ ధరలకే చికిత్సను అందించేందుకు కల్వరి టెంపుల్ హస్పిటల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మేల్సీ కవిత అన్నారు. మాదాపూర్ డివిజన్...
కేంద్రంతో తేల్చుకుంటాం
ధాన్యం కొనుగోళ్లపై
నేడు ప్రధాని మోడీని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం : సహచర మంత్రులతో ఢిల్లీకి వెళ్తూ నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదారబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
కొండపూర్ జిల్లాఆసుప్రతిలో అదనంగా 100 పడకల ఫ్లోర్ ప్రారంభిస్తూ మంత్రి హరీశ్రావు ప్రకటన
కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 అదనపు పడకల ప్లోర్ ప్రారంభం
రానున్న రోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
మంత్రులు తన్నీరు హరీష్రావు, సబితాంద్రారెడ్డి...
భూమి రికార్డుల నిర్వహణలో ధరణి ఓ మైలురాయి
త్వరలో మరింత మెరుగైన మాడ్యూల్స్
నిషేధిత భూములకు సంబంధించి 98,049 దరఖాస్తులకు 82,472 దరఖాస్తులను పరిష్కరించాం
మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో
మంత్రి టి.హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : భూమి రికార్డుల నిర్వహణలో ధరణి...
పాక్ గెలుపును వేడుక చేసుకున్నందుకు రాజద్రోహం కేసు!
ఆగ్రాలో ముగ్గురు జెకె విద్యార్థుల అరెస్ట్
ఆగ్రా(యూపి): ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్లో భారత్పై పాకిస్థాన్ జట్టు గెలిచినందుకు వేడుక చేసుకున్నం జమ్మూకశ్మీర్కు చెందిన ముగ్గురు విద్యార్థులను బుధవారం ఆగ్రాలో అరెస్టు చేశారు....
గాంధీ భవన్లో గాడ్సేలు
అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు పోరాడు మార్గంలోనే ఉద్యమాన్ని నడిపాం
ప్లీనరీలో 7 తీర్మానాలు ప్రతిపాదిస్తాం :
ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మంత్రి కెటిఆర్
టిఆర్ఎస్తోనే తెలంగాణ కల సాకారం
కనీవినీ ఎరుగని విధంగా...
‘‘ఆత్మబంధువు’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కెసిఆర్
హైదరాబాద్: కవి, రచయిత, బిసి కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందించిన ‘‘ఆత్మబంధువు’’ - దళిత సంక్షేమ బంధం.. పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో...
టిఆర్ఎస్ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు
హాజరుకానున్న సిఎం కెసిఆర్, మంత్రులు, పార్టీ నాయకులు
ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను టిఆర్ఎస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రి...
ఘనంగా ప్లీనరీ
ఈ నెల 25న హెచ్ఐసిసిలో జరిగే టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాలి వచ్చే నెల 15న వరంగల్లో జరగనున్న విజయగర్జన దశదిశలా మార్మోగేలా జరిపించాలి : తెలంగాణ భవన్లో 20 నియోజకవర్గాల...
పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి,...
పోడు భూములపై సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ
హైదరాబాద్ : తెలంగాణలో పోడు భూముల అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన శనివారం...
మద్యం షాపుల్లో 30% కోటా
మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టిలకు 5%
ప్రగతిభవన్లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
కిషన్ రెడ్డీ…. దానిపై చర్చకు సిద్ధమా?: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసే యాత్ర చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్పై కిషన్ రెడ్డి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, గాలి మాటలు మానుకోవాలని...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
అభిమాన నేతకు అభినందనలు అనంతం
ఇసుక మెటలో ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, జగదీష్ రెడ్డిల ప్రతిమలు
ఒరిస్సాలోనీ పూరి సముద్రం సమీపంలోఅభిమాన నేత జన్మదిన వేడుకలు
ఒరిస్సా: పూరి సమీపంలోనీ సముద్రం ఒడ్డున తమ అభిమాన నేత రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి...
క్రీడలకు పెద్ద పీట
n ఇప్పటికే 30 పైగా స్టేడియంల నిర్మాణం పూర్తి : మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ క్రీడలకు పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,...