Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్సే మహిళల కోటా తెస్తుంది
‘మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం’ బిఆర్ఎస్ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ నాందేడ్ మీడియా సమావేశంలో అన్ని...
ప్రియమైన కాదు.. పిరమైన ప్రధాని
వన్ నేషన్.. వన్ టాక్స్.. వన్ రేషన్ అని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభత్వం ‘ఏక్ దేశ్..ఏక్ దోస్త్’ పథకాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తు దేశ సంపదను తన దోస్త్ ఆధానికి...
అసభ్యంగా ప్రవర్తించిన ప్రియాంకా గాంధీ పిఎపై కేసు నమోదు…
మేరఠ్: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా వ్యక్తిగత సహాయకుడు సందీప్ సింగ్పై వేధింపుల కేసు నమోదయ్యింది. తన కుమార్తెను చంపుతానని సందీప్ బెదిరించినట్టు బిగ్బాస్ ఫేమ్, కాంగ్రెస్ నేత అర్చనా గౌతమ్...
ఉద్యమ తోడుకు గౌరవం.. విధేయతకు పట్టం
బిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్,
చల్లా పేర్లు ఖరారు.. నవీన్ కుమార్కు మరో అవకాశం
రేపు నామినేషన్ దాఖలు కేబినెట్ భేటీ తర్వాత మరో ఇద్దరి పేర్లు ప్రకటన
మన తెలంగాణ: బిఆర్ఎస్ పార్టీ తమ...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ..
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ
అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేసిన సిఎం కెసిఆర్
ఈనెల 09వ తేదీన నామినేషన్లను దాఖలు చేయాలని అభ్యర్థులకు ముఖ్యమంత్రి...
బిజెపి శాశ్వతంగా అధికారంలో ఉంటాననుకుంటోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ‘భారత్లో బిజెపి శాశ్వతంగా అధికారంలో ఉంటాననుకుంటోంది. కానీ ప్రతిపక్షాలు ఏకమై దాని పన్నాగాన్ని తుత్తునియలు చేస్తాయి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాన్నికి చేయగలిగిందంతా చేస్తాయి’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు....
మరో ఛాన్స్ ఎందుకు?.. బైడెన్ పట్ల డెమోక్రాట్ల స్పందన
లాకోనియా : అమెరికా అధ్యక్షపదవికి తిరిగి పోటీచేయాలనే తపన బైడెన్కు ఉన్నా ఇది అంత తేలిక అయ్యే పనికాదని స్పష్టం అవుతోంది. 2024 చివరిలో అమెరికా ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక జరుగుతుంది. అధికార...
కెసిఆర్.. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిండు: మహేష్ గౌడ్
షాద్నగర్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంకుశ పాలనతో కోట్ల రూపాయలు కొల్లగోట్టాడని, రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసిండని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం షాద్నగర్ మున్సిపల్లోని 3, 4వ వార్డులో...
ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు
హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ...
చెరుకు సుధాకర్ కు కోమటిరెడ్డి బెదిరింపులు
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ను చంపుతానంటూ బెదిరింపులకు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో...
ఇసిపై తీర్పు అమలవుతుందా?
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో కీలకమైన ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అవసరం. కేవలం ప్రభుత్వ విభాగంగా, అధికార పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరించడం తగదు. ఆ సమయంలో అమలులో...
వెనిజులా విప్లవ వేగుచుక్క
లాటిన్ అమెరికాలో ‘వెనిజులా’ దేశం విశిష్ట ప్రాధ్యాన్యాన్ని కలిగి ఉంది. లాటిన్ అమెరికాలో సైమన్ బొలివర్, ఫెడల్ కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ స్ఫూర్తిని రగిలించిన విప్లవ వీరుడు హ్యూగో చావెజ్. ఆయన...
గుండెపోటుతో టిడిపి నేత వరుపుల రాజా కన్నుమూత
అమరావతి: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి నేత వరుపుల రాజా(47) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజా తుదిశ్వాస విడిచారని వైద్యులు పేర్కొన్నారు. ఉతరాంధ్ర...
వడ్డీల భారం మనకే తక్కువ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చే స్తోందని, చేసిన అప్పులకు ఏటా వడ్డీలు కట్టడానికే వచ్చే ఆదాయం సరిపోతోందని విపక్షాలు చేస్తున్న ప్రచారం...
బైడెన్కు క్యాన్సర్ కణజాలం తొలగింపు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు చర్మ క్యాన్సర్ సంబంధిత చికిత్స జరిగింది. బైడెన్ ఛాతిపై గాయం రూపంలో ఉన్న క్యాన్సర్ కణజాలాన్ని వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఫిబ్రవరిలో ఈ చికిత్స...
ఇసికి బంధ విముక్తి!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ను, ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) ను నియమించడానికి ఒక ప్రత్యేక సమున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికతకు సుప్రీంకోర్టు...
బిసి జనాభాను లెక్కించాల్సిందే!
1931 తర్వాత ఎస్సి, ఎస్టి మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదు. ఏదిఏమైనా ఒబిసిల జనాభాపై ఇప్పటి వరకు అంచనాలే తప్ప ఒక క్లారిటీ అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఒబిసిల శాతం...
త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకున్న బిజెపి-ఐపిఎఫ్టి
అగర్తల: బిజెపి-ఐపిఎఫ్టి త్రిపురలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 60స్థానాల్లో బిజెపి కూటమి గెలిచి మెజార్టీ మార్కును అందుకుంది. అయితే సాధించి పోలిస్తే బిజెపిఐపిఎఫ్టి కూటమికి తగ్గటం గమనార్హం. టిప్రా మోతా పార్టీ (టిపిటి)...
భారత్కు మోడీ ప్రధాని కావడం మన దురదృష్టం: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద, మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందని రవాణా...
వంటింట్లో మంటలు…
సెకనుకు రూ. 3.5 లక్షలు, నిమిషానికి రూ. 2.1 కోట్లు, గంటకు రూ.126 కోట్లు, రోజుకు రూ.3,024 కోట్లు, నెలకు రూ. 90,720 కోట్లు, ఏడాదికి రూ.10.88 లక్షల కోట్లు. గడిచిన ఎనిమిదన్నరేండ్లలో...