Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
భాజాపాది కేవలం మేకపోతు గాంభీర్యం : మంత్రి హరీష్ రావు
తెలంగాణలో భాజాపాకు స్థానం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో భాజాపా ఒక్క సీటు మాత్రమే గెలిచిందని మంత్రి పేర్కొన్నారు. భాజాపా తెలంగాణ రాష్ర్టంలో అధికారంలోకి రావడం అనేది...
గెలిస్తే మహిళా నేతృత్వ కుటుంబాలకు నెలకు రూ. 2000: కాంగ్రెస్
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి మహిళా నేతృత్వ కుటుంబానికి నెలకు రూ. 2000 ఇస్తామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వాగ్దానం చేశారు. కర్నాటకలోని ఓటర్లకు దగ్గరయ్యేందుకు...
బళ్లారిలో అన్నదమ్ముల సవాల్..
బళ్లారి: తన సోదరుడు గాలి జనార్దన రెడ్డి సొంత పార్టీ పెట్టడం ముమ్మాటికి తప్పని, ఆయనపై పోటీ చేయడానికి తాను సిద్ధమని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ప్రకటించారు. సొంత...
దేశ ఆర్థికం ఆందోళనకరం
ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
బిజెపిలో లోకల్ నాన్లోకల్ రగడ
మన తెలంగాణ/ హైదరాబాద్: ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపిలో లోకల్ నాన్ లోకల్ రగడ రాజుకుంటోంది. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి నేతల మధ్య అంతర్గత కుంపట్లు భగ్గుమన్నాయి....
ఎవరేమంటే నాకేమిటి
కన్నూర్ : ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, తన పనితాను చేసుకుంటూ పోతానని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ స్పష్టం చేశారు. గత 14 సంవత్సరాలుగా తాను కేరళ రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నానని,...
ఈనెల 28న రాష్ట్రానికి కేంద్రమంత్రి అమిత్ షా రాక
హైదరాబాద్: బిజెపి లోక్సభ ప్రవాస్ ప్రచారంలో భాగంగా ఈనెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్...
కెసిఆర్ను కలిసిన గమాంగ్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ బిజెపి నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఆర్జెడి నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గత...
హిడ్మా చనిపోలేదు.. అదంతా కేంద్రం కుట్ర
హైదరాబాద్ : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టుల లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో...
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా: ఎంఎల్ఎ కూసుకుంట్ల
మునుగొడు : మునుగొడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన నెరవేరుస్తామని మునుగొడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం మండలం లోని చెల్మెడ కోతులారం,వెల్మకన్నె,కొంపల్లి,చీకటిమామిడి,చెల్లేడు గ్రామాలో ఎస్డిఎఫ్ ఉపాది హామీ నిధులతో...
సబ్సిడీల తగ్గింపు కుట్ర!
మోడీ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ఆహారం, ఎరువులకు ఇచ్చే సబ్సిడీలో రూ. 3.7 లక్షల కోట్ల మేర తగ్గించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియచేస్తున్నాయి....
మరోసారి చిక్కుల్లో పడ్డ ఎంఎల్ఎ రాజాసింగ్
హైదరాబాద్: గోషామహాల్ ఎంఎల్ఎ టి. రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎంఎల్ఎగా ఆయన ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ను బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఎ ప్రేమ్ సింగ్ రాథోడ్ దాఖలు చేశారు....
మీడియా సౌజన్య పక్షపాతం
పాలకులు అబద్ధ్దాలు, అతిశయోక్తులు, అశాస్త్రీయాలు వల్లించినా, ప్రజావ్యతిరేక విధానాలతో పాలించినా సహచరులు ప్రశ్నించరు. పెట్టుబడిదారీ పాలన ముదిరి సామ్రాజ్యవాదంగా మారుతుందని మార్క్ అన్నారు. సౌజన్య పక్షపాతం, నిరాసక్త్ నిష్క్రియాత్మకత కవలలు. ఈ దుష్టచతుష్టయాలు...
2024 నాటికి దేశంలో నక్సల్స్ ఉండరు: అమిత్ షా
రాయ్పూర్: దేశంలో 2024 లోక్సభ ఎన్నికల నాటికి నక్సల్స్ను తుడిచేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయని ఆయన అన్నారు. నరేంద్ర...
భగ్గుమన్న బ్రెజిల్.. బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం
రియో డి జనిరో: అధికారం కోసం మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులు ఆదివారం ఏకంగా దేశ రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలను ఆక్రమించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని...
5లక్షల మందితో ‘అదిరిపోవాలి’
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతున్నది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సుమారు ఐదు...
సుప్రీంకోర్టు పై దాడి..
బ్రెజిల్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు.మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు బ్రెజిలియన్ మద్దతుదారులు 2021 జనవరి 6న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...