Saturday, May 18, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
RTC TMU leaders angry over Etela Rajender

ఈటల రాజేందర్‌కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస

  హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పై ఆర్టీసీ టిఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. మీడియా...

ఒక నేత అహం కన్నా దేశం మిన్న

  ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...

మళ్లీ సుప్రీం కొరడా!

  దేశాన్ని మృత్యుభయంలో ముంచి 130 కోట్ల పైచిలుకు జనాభాలో ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కొవిడ్ 19 రెండవ విజృంభణను ఎదుర్కోడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలోని లోపాలను...
CBSE Board Class XII examinations cancelled

సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే మాకు ముఖ్యం రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు తెర న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు...
Centre issues show-cause notice to former Bengal CS Bandopadhyay

బెంగాల్ మాజీ సిఎస్ బందోపాధ్యాయ్‌కి కేంద్ర హోంశాఖ నోటీస్

మూడు రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ్‌కి కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం,2005లోని నిబంధనల...

కరోనాపై భారత్ పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం

మరో 16 భారీ ఆక్సిజన్ ప్లాంట్లు రాక న్యూఢిల్లీ :కరోనా మహమ్మారిని నివారించడానికి భారత్ సాగిస్తున్న పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం అందిస్తోంది. ఈమేరకు 16 భారీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లతో పాటు మరికొన్ని...
Youth Congress stages protest in Nagpur on Fuel price rise

కేంద్రానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు యూత్ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు చేపట్టారు. నాగపూర్ లోని ఓ పెట్రోల్ బంకు వద్ద చేపట్టిన...
Modi congratulates loco pilot Sireesha

శిరీషా.. నువ్వు నారీశక్తికి ప్రతీకవమ్మా గ్రేట్

  న్యూఢిల్లీ: ‘ శిరీషా జీ ..ఈ కరోనా దశలో మీరు దేశానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. మీలాంటి మహిళలు మరెందరో ముందుకు వచ్చి కరోనా మహమ్మారిపై పోరులో ముందుకు సాగుతున్నారు. కరోనా అంతానికి...

లక్షద్వీప్ వేదన

  సాధారణంగా వార్తలకెక్కడానికి భయపడే లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా...

రెండు సందర్భాలు

కాలం గిర్రున తిరిగి రెండు ప్రముఖ సందర్భాలను గుర్తు చేసుకోవలసిన అగత్యాన్ని కలిగించింది. ఇందులో ఒకటి, ఏడేళ్లు నిండిన ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రెండోది, మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా...

సామాజిక మాధ్యమాలపై కత్తి

  స్వతంత్ర భావ ప్రకటన వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ వేదికలు దేశంలో మూతపడబోతున్నాయా? కొనసాగినా వాటి ద్వారా అభిప్రాయాలు ప్రకటించుకోడానికి, వాటి వినియోగదార్లు...

కరోనా విలయంలోనూ యుపి ఎన్నికల పైనే బిజెపి దృష్టి

సామ్నా సంపాదకీయంలో ధ్వజమెత్తిన శివసేన ముంబై :కొవిడ్ విలయాన్ని కట్టడి చేయడానికి బదులు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే ఆలోచన తోనే బిజెపి నేతలంతా ఉన్నారని...
Devastation created by Modi in India

ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!

  నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
Farmers' Black Day on 26th: Support from 12 Oppositions

26 న రైతుల బ్లాక్‌డే: 12 విపక్షాల మద్దతు

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 26న దేశ వ్యాప్తంగా బ్లాక్‌డే పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనిపై సంయుక్త కిసాన్...

మరో ‘టూల్ కిట్’!

  ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచార వ్యూహా (టూల్ కిట్) వ్యూహాన్ని చేపట్టిందంటూ భారతీయ జనతా పార్టీ పెద్దలు కొందరు పెట్టిన ట్వీట్లు తప్పుడివని, అబద్ధాలూ...

మళ్లీ పెట్రో బాదుడు

  దేశంలో కరోనాతో పోటీ పడుతూ పెట్రోల్, డీజెల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అసాధారణ స్థాయి మరణాల పరంపరతో విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ కోరలకు చిక్కి విలవిలలాడుతున్న ప్రజల మీద జాలితోనైనా వీటి ధరలు...
Allows more firms for make Vaccine: Nitin Gadkari

టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి

న్యూఢిల్లీ: డిమాండ్‌కు తగ్గట్టు టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీల వైస్‌ ఛాన్సలర్లతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేటెంట్ హక్కుదారులకు...
Central govt increased DAP subsidy by 140 percent

రైతులకు శుభవార్త..!

డిఎపి సబ్సిడీని 140 శాతం పెంచిన కేంద్రం రూ.500 నుంచి రూ.1200కు పెంపు రూ.2400 బస్తా రూ.1200కే రైతుకు..!! అంతర్జాతీయంగా పెరిగిన ధరలకనుగుణంగా సబ్సిడీ పెంచాలని ప్రధాని ఆదేశం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరిగినా గతేడాది...
Employment for rural people through MGNREGA

గ్రామీణులను గట్టెక్కిస్తున్న ఉపాధి హామీ

  దాదాపు అన్ని దేశాలలోని ప్రజలు వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభంలో చిక్కి విలవిల లాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నా...

ఢిల్లీలో పోస్టర్లు

  ‘ప్రధాన మంత్రిగారూ! మన పిల్లలకు ఉద్దేశించిన టీకాలను విదేశాలకు పంపించడం న్యాయమా?’ అని అడిగినందుకు ఢిల్లీ పోలీసులు అనేక మంది ఆప్ కార్యకర్తలను అరెస్టు చేసి కేసులు పెట్టారన్న సమాచారం వింత అనిపించదు....

Latest News