Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
చెడు నుంచి మంచి
కుళ్లిన కూరగాయల నుంచి విద్యుత్
తయారుచేస్తున్నారు ప్రతి రోజూ 500యూనిట్ల
విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది సుమారు 30కిలోల
జీవ ఇంధనం తయారవుతున్నది మార్కెట్కు
వెలుగును ఇస్తున్నది జీవ ఇంధనంతో మార్కెట్
క్యాంటిన్లో ఆహారం చేస్తున్నారు ఇది వ్యర్థాల
నుంచి బంగారం తయారుచేసే...
జి-7 సదస్సుకు ముందు జో బైడెన్కు బ్రిటన్ రాణి ఆతిథ్యం
లండన్: బ్రిటన్ రాణి ఎలిజెబెత్2 ఈ ఏడాది జూన్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ది సండే టైమ్స్ తెలిపింది. జి7 దేశాల సదస్సుకు ముందు ఈ ఆతిథ్య కార్యక్రమం ఉంటుందని...
సంపాదకీయం: ఉద్యమానికి మచ్చ!
కలలో కూడా తీరం దాటని సముద్రంలా రెండు మాసాల పాటు గడ్డ కట్టించే ఢిల్లీ చలిలో అత్యంత ప్రశాంతంగా ఉద్యమాన్ని నిర్వహించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ గణతంత్ర దినం నాడు అదుపు తప్పి...
కాంగ్రెస్ ఊగిసలాట
2014 లోక్సభ ఎన్నికలలో చావు దెబ్బ తిని అధికారం కోల్పోయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుడితిలో పడిన ఎలుకనే తలపిస్తున్నది. ఈ ఎలుకను గట్టెక్కించి జవసత్వాలు కలిగించి 2024 లోక్సభ ఎన్నికల నాటికైనా...
భారత్కు బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత
కొవిడ్ వ్యాక్సిన్లను ‘హనుమంతుడు తెచ్చిన సంజీవని’గా
అభివర్ణించే చిత్రాన్ని ట్విట్టర్లో పోస్టు చేసిన బోల్స్నారో
రియో డీ జనిరో: భారత్ పంపిన కొవిషీల్డ్ టీకాలు శనివారం బ్రెజిల్కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని...
దిగ్విజయ్సింగ్కు ఆయన నాలుకే శత్రువు
బిజెపి నాయకురాలు ఉమాభారతి
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్కు ఆయన నాలుకే శత్రువని బిజెపి నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సిఎం ఉమాభారతి అన్నారు. పుస్తకాలు బాగా చదివే దిగ్విజయ్కి ఎంతో నాలెడ్జ్ ఉన్నదని,...
బండిసంజయ్ దూషణలను టిఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది
బండి సంజయ్ ఒక్కడే హిందువా? మేము కాదా?
హైదరాబాద్: బండిసంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడక పోతే మాస్పందన తీవ్రంగా ఉంటుందని, ఆయన వాడుతున్న పదజాలానికంటే తీవ్రమైన పదజాలంతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని టిఆర్ఎస్...
కొత్త చట్టాల రద్దుతోనే పరిష్కారం: రాహుల్
కష్టాలు నష్టాలపై బుక్లెట్ల విడుదల
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు దేశంలో వ్యవసాయాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బాగా సాగే వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగానే...
ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ శాంత కన్నుమూత
చెన్నై: ప్రఖ్యాత అంకాలజిస్ట్, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఛైర్పర్శన్ డాక్టర్ వి.శాంత మంగళవారం తెల్లవారు జామున 3.55 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 93 ఏళ్లు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో...
‘పరాక్రమ దివస్’గా నేతాజీ జయంతి
23న కోల్కతాలో జరిగే తొలి కార్యక్రమానికి ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పరాక్రమ దివస్గా జనవరి 23న పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్...
బిజెపి గాడ్సే వారసుల పార్టీ
తెలంగాణ గాంధీ కెసిఆర్ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు
బిజెపికి మతరాజకీయాలే తెలుసు
ఎంఎల్ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్సిలు భానుప్రసాద్, శ్రీనివాస్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...
కక్ష సాధింపు!
కక్షకు, పదునైన కత్తికి తేడా ఉండదు. అది పాలకుల మెదడులో చేరి తిష్ట వేసుకుంటే ప్రజాస్వామిక వ్యవస్థలను, సంస్థలను కూడా ఆవహించి జాతి హితానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాంగం...
సమ్మిళిత వృద్ధే శరణ్యం!
దేశ ఆర్థిక వ్యవస్థపై నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను గమనిస్తే ఆరున్నరేళ్లు దాటిన ఎన్డిఎ పాలనలో దానికింకా స్పష్టమైన దిశ ఏర్పడలేదనే ఆందోళన కలుగుతుంది. ఏడాదిగా పీడిస్తున్న కరోనా కారణంగా వృద్ధి దెబ్బతిన్న సంగతి...
‘టీకా’ విజయ ఢంకా
రాష్ట్రవ్యాప్తంగా టీకా సక్సెస్
తొలిరోజు 140 కేంద్రాలలో టీకా కార్యక్రమం నిర్వహణ
నమోదు చేసుకున్న 4,296 మందిలో 3,962 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్
కేవలం 11మందిలో టీకా అనంతర స్వల్ప సమస్యలు, టీకా వేయించుకున్న వాళ్లూ...
టీకా తీసుకున్న సీరం ఇనిస్టిట్యూట్ సిఇఒ అదర్పూనావాలా
న్యూఢిల్లీ: తొలిరోజు టీకా తీసుకున్నవారిలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సిఇఒ అదర్పూనావాలా కూడా ఉన్నారు. తాను టీకా తీసుకున్న వీడియోను పూనావాలా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్...
కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు ఆరంభం
వచ్చే ఏడాది అందుబాటు లక్ష్యం
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా నిర్మాణ కార్యక్రమం ఆరంభం అయింది. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని శుక్రవారం చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
కర్నాటక కేబినెట్ విస్త’రణం’.. యడ్యూపై రగులుకున్న అసమ్మతి
కర్నాటక కేబినెట్ విస్తరణం
యడ్యూపై రగులుకున్న అసమ్మతి
ఎమ్మెల్సీలకు అందలంపై నిరసన
పిఎం మోడీ జోక్యానికి ఎమ్మెల్యేల వినతి
బెంగళూరు: కర్నాటకలో కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పట్ల అసంతృప్తి, అసమ్మతికి దారితీసింది. రాష్ట్ర మంత్రివర్గంలోకి యడ్యూరప్ప...
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కరోనా వ్యాక్సిన్
ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్న సిబ్బంది
గ్రేటర్ నగరానికి లక్ష డోసులు సరఫరా
తొలి విడుతల్లో 30 వేల సిబ్బందికి పంపిణీ
రెండో దశ తీసుకునే వారి వివరాలు సేకరిస్తున్న అధికారులు
హైదరాబాద్: నగరానికి కరోనా టీకా రావడంతో...
వారసత్వ రాజకీయాలే పెద్ద శత్రువు
వాటిని కూకటి వేళ్లతో పెకలించాలి
యువతకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకలించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం జాతీయ...
సుప్రీం వృథా చొరవ!
గణతంత్ర దినం (రిపబ్లిక్ డే) చేరువవుతున్న కొద్దీ ఆ రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ నిరసన పట్ల అంతటా ఉత్కంఠ పెరుగుతున్నది. జాతి సమైక్యంగా, ఆనందంగా జరుపుకొని తన ప్రగతిని, బలాన్ని ప్రపంచానికి...