Home Search
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు - search results
If you're not happy with the results, please do another search
పాకిస్థాన్ క్రికెట్లో కరోనా కల్లోలం
లాహోర్ : పాకిస్థాన్ క్రికెట్ను కరోనా వైరస్ కుదిపేస్తోంది. మంగళవారం ఏకంగా ఏడుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్లో కల్లోలం నెలకొంది. ఇప్పటికే సోమవారం ముగ్గురు...
ఇంగ్లండ్ పర్యటనకు పాక్ ఓకే!
లాహోర్ : ఇంగ్లండ్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమ్మతించింది. సిరీస్లో భాగ ంగా పాకిస్థాన్ మూడు టెస్టులు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక, తమ దేశంలో పర్యటించే పాకిస్థాన్...
ఇంటివారైన బ్రుంట్, స్కీవర్..
లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు కేథరిన్ బ్రుంట్, నాట్ స్కీవర్ వివాహ బంధంలో ఒకటయ్యారు. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆదివారం వీరిద్దరి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను ఇంగ్లండ్...
యాషెస్ సిరీస్కు బెన్స్టోక్స్ దూరం
లండన్: చారిత్రాత్మక యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో యాషెస్ సిరీస్నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది....
విరాట్ సేనకు భారీ ఊరట
బయోబుడగ నుంచి 20 రోజులు విముక్తి!
లండన్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు భారీ ఊరట లభించింది. కఠినమైన సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లి సేన ఊపిరి...
రాబిన్సన్పై వేటు
లండన్: జాతి వివక్ష వ్యాఖ్యలకు పాల్పడిన ఆల్రౌండర్ ఒలీ రాబిన్సన్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్సన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. 2012-13లో...
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...
విండీస్ టీమ్ వినూత్న నిర్ణయం
మాంచెస్టర్ : ఇంగ్లండ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇటీవల అమెరికాలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మృతి చెందిన విషయం తెలిసిందే....
గంగూలీ ఐసిసి అధ్యక్షుడైతే… నిషేధంపై అప్పీల్ చేస్తా
పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా
ఇస్లామాబాద్: అంతర్జాతీయ క్రికెట్నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)...
యశస్వి జయహో
డబుల్ సెంచరీ బాదిన యువ క్రికెటర్
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్లో 20కి పైగా సిక్స్లు బాదిన రికార్డ్
రాజ్కోట్ టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం
రాజ్కోట్ :...
టీమిండియాను వీడని గాయాలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంతకాలంగా టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లండ్తో సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. గాయాలతో స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరే జట్టుకు దూరమవుతున్నారు....
‘ఐశ్వర్యారాయ్ ని నేను పెళ్లిచేసుకున్నంత మాత్రాన అందమైన పిల్లలు పుడతారా?’
పాక్ క్రికెటర్ అనుచిత వ్యాఖ్యలు
ప్రపంచ కప్ లో పాకిస్తాన్ బొక్క బోర్లా పడటాన్ని ఆ దేశానికి చెందిన అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు... ఓటమిని జీర్ణించుకోలేక,...
సెమీస్కు భారత్
లక్నో : వరల్డ్ కప్ 2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో సెమీస్లో అడుగు పెట్టింది. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పేసర్ల ధాటికి ఇంగ్లండ్...
ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు
ముంబై: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్లో కొన్ని మార్పులు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది....
టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ ఖరారు
ఉప్పల్, విశాఖలలో ఆస్ట్రేలియాతో టి20 పోరు
ముంబై: టీమిండియా 202324లలో సొంత గడ్డపై ఆడే ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి...
గతమెంతో ఘనం..
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్ను శాసించిన వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శనతో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలి రెండు వన్డే ప్రపంచకప్లలో ట్రోఫీలను సాధించి మూడో టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన వెస్టిండీస్...
ఉప్పల్ స్టేడియంపై చిన్నచూపు… భారత్ మ్యాచ్ లు లేవు
దక్కని భారత మ్యాచ్ల ఆతిథ్యం
నిరాశలో క్రికెట్ అభిమానులు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచకప్ వేదికల ఎంపికలో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అనుసరించిన పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత గడ్డపై జరిగే...
రాహుల్ స్థానంలో ఇషాన్..
రాహుల్ స్థానంలో ఇషాన్
డబ్లూటిసి ఫైనల్కు టీమిండియా ఎంపిక
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడే టీమిండియాలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ కోసం మార్పులతో...
పట్టు బిగించిన భారత్
అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. విరాట్ కోహ్లీ సెంచరీ(186), ఆల్రౌండర్ అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ(79)తో కదం తొక్కడంతో...
పాకిస్థాన్ ఘోర పరాజయం.. రమీజ్ రాజాపై వేటు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ రమీజ్ రాజాపై వేటుపడింది. ఇంగ్లండ్తో సొంత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్లో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ...