Home Search
ఎయిర్ ఇండియా - search results
If you're not happy with the results, please do another search
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
న్యూఢిల్లీ: నుంచి శుక్రవారం తెల్లవారుజామున భారత్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కాలికట్కు చెందిన ఎయిర్ విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు రావడంతో ఇంజిన్ ఫెయిలైంది. దీంతో...
ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా కు తాజాగా మరో జరిమానా పడింది. గత ఏడాది పారిస్ ఢిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్టు చేయనందుకు డీజీసీఎ రూ. 10 లక్షల...
ఎయిర్ ఇండియాకు డిజిసిఎ రూ. 30లక్షల జరిమానా
న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున ఎయిర్ ఇండియా విమానంలో ఒక హహిళా ప్రయాణికురాలిపై తాగిన మైకంలో మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంఘటనపై ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా...
మూత్ర విసర్జన ఘటన.. బాధితురాలికి సహకరించని ఎయిర్ ఇండియా పైలట్..
ఎయిర్ ఇండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన అనంతరం బాధితురాలికి పైలట్ సహకరించలేదని ప్రయాణికుడు ఒకరు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే సీటు కేటాయించేందుకు భాధిత మహిళ రెండుగంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు. నవంబర్...
ఎయిర్ ఇండియా రిక్రూట్ మెంట్ డే… ఇండిగో సిబ్బందిలో ఎక్కువ సిక్ లీవ్లు
ఇండిగో స్వదేశీ సర్వీసులు 55 శాతం ఆలస్యం
న్యూఢిల్లీ : ఇండిగో విమానాల సిబ్బందిలో అధికశాతం మంది శనివారం సిక్లీవ్ పెట్టడంతో 55 శాతం ఇండిగో స్వదేశీ విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్...
పైలట్లకు ఎయిర్ ఇండియా కొత్త ఆఫర్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా రిటైర్మెంట్ తీసుకున్న పైలట్లకు కొత్త ఆఫర్ను ప్రకటించింది. పదవీవిరమణ పొందిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు మళ్లీ నియమించుకునే ఆఫర్ను అందిస్తోంది. 300...
ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా..
న్యూఢిల్లీ: సరైన టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికులను విమానంలోకి అనుమతించనివ్వకపోవడంతోపాటు వారికి చట్టపరంగా చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించనందుకు ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) మంగళవారం...
ఎయిర్ ఇండియా సిఇఒ పదవిని తిరస్కరించిన ఇల్కర్
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియాకు సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా ఇల్కర్ ఐసిని నియమించాలనుకోగా, ఇప్పుడు ఈ ఆఫర్ను ఆయన నిరాకరించారు. ఇల్కర్ నియామకాన్ని ప్రకటించిన తర్వాత భారతదేశంలో...
219మంది భారతీయులతో బయలుదేరిన తొలి ఎయిర్ ఇండియా విమానం..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా తొలి విమానం శనివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్కు బయలుదేరిందని అధికారులు తెలిపారు....
వచ్చే వారం ఉక్రెయిన్కు మూడు ఎయిర్ ఇండియా విమానాలు!
న్యూఢిల్లీ: వచ్చే వారం ఉక్రెయిన్కు మూడు విమానాలు నడుపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఆ విమానాలు భారత్ నుంచి ఉక్రెయిన్లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరి 22,24,26 తేదీల్లో నడువనున్నాయి. ఉక్రెయిన్పై దాడిచేసే...
నేడు టాటా గ్రూప్కు ఎయిర్ ఇండియా అప్పగింత..
న్యూఢిల్లీ: నేడు ఎయిర్ ఇండియాను ప్రభుత్వం టాటా గ్రూప్నకు అప్పగించనుంది. టాటా సంస్థ నుంచి తీసుకున్న 69 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సంస్థ వద్దకు చేరుతోందని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్...
ఇండోర్-షార్జా మధ్య ఎయిర్ ఇండియా విమానాలు: కేంద్రమంత్రి సింధియా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 27 నుంచి ఇండోర్షార్జా రూట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ప్రారంభమవుతాయని విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్యసింధియా తెలిపారు. మధ్యప్రదేశ్ను ప్రపంచంతో కలపడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని సింధియా ట్విట్...
టాటాసన్స్కే దక్కిన ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని భారత ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నించింది. చివరికి ఆ సంస్థను ఇదివరలో ఆరంభించిన టాటాసన్స్ దానిని తిరిగి దక్కించుకుంది.
ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు గత నెల...
ఎయిర్ ఇండియా ఇక ’టాటా’ స్వంతం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్ అర్ధ శతాబ్దం తర్వాత స్వంతం చేసుకుంటోంది. బిడ్స్లో బ్యూరోక్రాట్ల ప్రతిపాదనలను మంత్రుల సంఘం ఆమోదించింది.
టాటా ఎయిర్లైన్స్ 1932లోనే తన ప్రయాణాన్ని...
ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్లు వేసిన టాటాసన్స్, స్పైస్ జెట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ కొనుగోలుకు టాటాసన్స్, స్పైస్జెట్ చైర్మన్ అజయ్ సింగ్ బిడ్లు వేసినట్లు సమాచారం. “ఎయిర్ ఇండియాలో పెట్టుబడి ఉపసంహరణకు ఫైనన్షియల్ బిడ్లను ట్రాన్సాక్షన్ అడ్వయిజర్ స్వీకరించారు....
ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల చారిత్రక రికార్డు
శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు నాన్స్టాప్ విమానం
బెంగళూరు : అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు ఉత్తర ద్రువం మీదుగా 16000 కిలోమీటర్ల దూరం నాన్స్టాప్గా విమానం నడిపి నలుగురు ఎయిర్ ఇండియా...
ఎయిర్ ఇండియా, విస్టారా విమానాలను నిషేధించిన హాంకాంగ్
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి నెలాఖరువరకు ఎయిర్ ఇండియా, విస్టారా విమానాలను హాంకాంగ్ ప్రభుత్వం నిషేధించింది. కొంతమంది ప్రయాణికులకు కొవిడ్ 19 పాజిటివ్ కనిపించడమే దీనికి కారణం. కొవిడ్ నెగిటివ్ రిపోర్టులు ఉన్న...
కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం..
తిరువనంతపురం: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 191మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వస్తున్న విమానం కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వేపై...
కరోనాతో మృతి చెందిన ఎయిర్ ఇండియా ఉద్యోగులకు పరిహారం..
న్యూఢిల్లీ: కొవిడ్19 వల్ల మృతి చెందిన తమ ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ఎయిర్ ఇండియా ఓ అంతర్గత సర్కులర్ను జారీ చేసింది. శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షలు, నిర్ణీతకాల ఒప్పంద ఉద్యోగులకు...
సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!
పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...