Home Search
కొవిడ్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారి నుంచి 129 మంది కోలుకున్నారు....
కొవిడ్ కేసులు పైపైకి
ఒకేరోజు 4270 కేసులు, 15మంది మృత్యువాత
మహారాష్ట్ర, కేరళలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి నాలుగో దశకు సంకేతమా?
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
కొవిడ్ అనాథ బాలల లెక్క!
సంపాదకీయం: కరోనా కాలంలో తలిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలను ఆదుకోడానికి ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించడం అందుకు ఒక పథకాన్ని రూపొందించి ప్రారంభించడం మంచి పరిణామం. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్...
దేశంలో కొవిడ్-19 కొత్త కేసులు ఆదివారం నాటికి 3,451
న్యూఢిల్లీ: ఆదివారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారతదేశంలో 3,451 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 40 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు...
తప్పుడు పద్ధతులలో కొవిడ్ మరణాల అంచనా
డబ్లుహెచ్ఒపై కేంద్రం విమర్శ
న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యధికంగానే ఇప్పటికీ కొవిడ్ మరణాలు ఉన్నాయని, ప్రభుత్వం తప్పుడు లెక్కలతో తక్కువగా చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) చేసిన వాదనను ప్రభుత్వం ఖండించింది....
షాంఘైలో కొవిడ్ బాధితులు మరో 8 మంది మృతి
బీజింగ్ : షాంఘైలో కొవిడ్ బాధితులు మరో 8 మంది మృతి చెందారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25 కు చేరింది. ఒమిక్రాన్తో...
భారత్ లో 24 గంటల్లో 949 కొత్త కొవిడ్ కేసులు
6 మరణాలు నమోదు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఈరోజు 949 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి, దీంతో కరోనావైరస్ సంఖ్య 4,30,39,974కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో...
తాజాగా 1500 కరోనా కేసులు.. 33 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కట్టడిలో ఉంది. రెండేళ్ల కనిష్ఠానికి తగ్గిపోతోంది. దాంతో గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ముందు రోజు వలే...
చైనాలో మళ్లీ కరోనా మరణాలు!
బీజింగ్: చైనాలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఏడాది తర్వాత అక్కడ రెండు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని చైనా జాతీయ ఆరోగ్య...
మరో విడత కొవిడ్ తప్పదా?
మన తెలంగాణ : కరోనా మళ్లీ కొన్ని దేశాల్లో జడలు విప్పుతోంది. ఇటీవల చైనా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో కొత్త కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్కు తెరపడుతున్న దశలో చేరుకుందని...
దక్షిణ కొరియాలో ఆగని కొవిడ్ స్వైర విహారం
గురువారం రికార్డు స్థాయిలో 6 లక్షల కేసులు
సియోల్ : దక్షిణ కొరియాలో కొవిడ్ స్వైరవిహారం ఆగడం లేదు. గురువారం కూడా రికార్డు స్థాయిలో 6,00,000 వరకు తాజా కరోనా కేసులు నమోదయ్యాయి....
గత 24 గంటల్లో 2568 కొవిడ్ కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మొత్తంగా 5,15,877 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. గత 24 గంటల్లో...
3 వేల కరోనా కొత్త కేసులు.. 50లోపే మరణాలు
న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసులు, మరణాలు బాగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా, మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది. శనివారం 7,61,737...
42,219కి తగ్గిన కొవిడ్ యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్త గా 4,194 కరోనా కేసులు శుక్రవారం నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 4,29,84,261కి చేరుకుంది. కాగా..మరో 255 మరణాలు చోటుచేసుకోవడంతో దేశంలో...
భారత్లో 85,680కు తగ్గిన కొవిడ్19 యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: ‘భారత్లో కొత్తగా 7554 కరోనావైరస్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,38,599కి చేరింది. కాగా యాక్టివ్ కేసులు 85,680కు పడిపోయాయి’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం...
కొవిడ్ కేసుల తగ్గుముఖం
తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదల
తెలంగాణలో 2098కి తగ్గిన కొత్త కరోనా కేసుల నమోదు, ఎపిలో 10వేల నుంచి 4వేలకు దిగిన సంఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు...
కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
2,64,202 కేసులు, 315 మరణాలు
రోజువారీ పాజిటివిటీ 14.78 శాతం
ః కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో 2,64,202 కొవిడ్19 కేసులు, 315 మరణాలు నమోదయ్యాయి. గురువారంతో(2,47,417కేసులతో) పోలిస్తే 6.7 శాతం అధికంగా...
కొవిడ్19 మూడో ఉధృతిపై.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష
సాయంత్రం 4:30 నుంచి వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 మూడో ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో...
పిల్లలకు కొవిడ్ టీకాలపై ప్రభుత్వ నిర్ణయం అశాస్త్రీయం
ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియోలజిస్ట్ డాక్టర్ సంజయ్ కె రాయ్ అభ్యంతరం
న్యూఢిల్లీ : పిల్లలకు కొవిడ్ టీకాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడం అశాస్త్రీయమని ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియోలజిస్టు డాక్టర్ సంజయ్ కె రాయ్ అభ్యంతరం...