Home Search
కొవిడ్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 6 కొవిడ్ మరణాలు
కొత్త కొవిడ్ కేసులు 290
క్రియాశీలక కేసుల సంఖ్య 2059
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 290 కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. కొవిడ్తో క్రియాశీలక కేసుల సంఖ్య 2059...
చైనాలో వారంలో దాదాపు 13వేల కొవిడ్ మరణాలు
బీజింగ్: జనవరి 13 నుంచి 19 మధ్య చైనాలో దాదాపు 13000 మంది కొవిడ్ కారణంగా చనిపోయారని అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చైనాలో చాలా మందికి కొవిడ్ వైరస్ విస్తృతంగా సంక్రమించింది....
ప్రపంచంలో గతవారం 40 శాతం పెరిగిన కొవిడ్ మరణాలు
జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం గత వారం 40 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్వొ) వెల్లడించింది. అమెరికాలో తాజా మరణాలతో పాటు...
భారత్ లోనే కొవిడ్ మరణాలు తక్కువ
ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది మృతి చెందారన్న ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చంటూ...
కొత్తగా 441 కొవిడ్ కేసులు.. నమోదు కాని మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 441 కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. అయితే క్రియాశీలక కేసుల సంఖ్య 3238కి తగ్గిందని కేంద్రం తెలిపింది. మంత్రిత్వశాఖ తాజా...
కొవిడ్ అనంతరం ఆకస్మిక మరణాలు
చికిత్స అనంతరం 6.5 శాతం మంది మృతి
ఎన్సిఆర్బి అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో...
కేరళలో 300 కొవిడ్ కొత్త కేసులు: ముగ్గురి మృతి
తిరువనంతపురం: కేరళలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 300 కొవిడ్-19 కొత్త కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా మూడు మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ...
జెఎన్.1 కొవిడ్ వేరియంట్ నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో హఠాత్తుగా జెఎన్-1 కొవిడ్ వేరియంట్కు సంబంధించి 21 కేసులు నమోదు కావడం ఎటువంటి ఆశ్చర్యాన్ని కాని ఆందోళనను కాని కలిగించడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళన...
భారత్లో తాజాగా 14 కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో గురువారం తాజాగా 14 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు యాక్టివ్ కేసులు 252 నుంచి 247 కు స్వల్పంగా తగ్గాయి. దేశం మొత్తం మీద కొవిడ్...
ఆగని కొవిడ్ మృత్యుఘోష
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్న ది....
కొవిడ్ కన్నా ప్రాణాంతకమైన మరో మహమ్మారి
జెనీవా : కొవిడ్ 19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి పొంచి ఉందని , ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. 76...
భారత్లో కొత్తగా 9000 కొవిడ్ కేసులు
ఒక్క రోజులో 26 మంది మృతి
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో భారత్లో 9355 కొత్త కొవిడ్ కేసులు చోటుచేసుకున్నాయని, 26 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం విడుదలచేసిన...
కొవిడ్పై కేంద్రం అప్రమత్తం
హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలు,...
918 కొత్త కొవిడ్ కేసులు
నాలుగు మరణాలు నమోదు!
పాజిటివిటీ 2.08 శాతంగా నమోదయింది.
న్యూఢిల్లీ: సోమవారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత దేశంలో ఒకే రోజు 918 తాజా కరోనావైరస్ కేసులు పెరిగాయి, కాగా...
కొవిడ్ మూలాల డేటా పంపకంలో పారదర్శకత అవసరం
చైనాకు డబ్లుహెచ్ఒ అభ్యర్థన
జెనీవా : 2020లో వుహాన్ మార్కెట్ లో కొవిడ్ 19 మహమ్మారి మూలాల నమూనాలు సేకరించినప్పటికీ బాహ్య ప్రపంచానికి తెలియజేయకుండా ఆ డేటాను దాచిపెట్టడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనాను తీవ్రంగా...
పురుషుల్లోనే కొవిడ్ రిస్కు ఎందుకెక్కువ ?
కొవిడ్ 19కు స్పందించే వ్యాధి నిరోధక కణాలు (immune cells), యాంటీబాడీల ( antibodies )ఉత్పత్తిలో లైంగిక నిర్దిష్ట బేధాల( sex specific differences) వల్లనే పురుషుల్లో కొవిడ్ రిస్కు ఎక్కువగా తలెత్తుతోందని...
పొగరాయుళ్లలో కొవిడ్ ముప్పు
పొగతాగే అలవాటున్నవారిలో కొవిడ్ ముప్పు తీవ్రత 50 శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే పొగాకు వ్యసనాన్ని విడిచిపెట్టడమే శరణ్యమని పిలుపునిచ్చింది. ఈమేరకు భారత్తోపాటు 29 దేశాల్లో ప్రత్యేక...
44 సెకండ్లకు ఒకరు కొవిడ్తో మృతి.. నిర్లక్ష్యంతోనే ముప్పు
నిమ్మళంతోనే విలయం
44 సెకండ్లకు ఒకరు కొవిడ్తో మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక
తగ్గుముఖం దశలో నిర్లక్షంతోనే ముప్పు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19తో ప్రతి 44 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు....
కరోనా కొత్త కేసులు 7 వేలు.. 25 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 7 వేల మందికి కరోనా వైరస్ సోకిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం 3.64 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 7219 మంది...
24 గంటల్లో 18,819 కొవిడ్ కొత్త కేసులు
39 మరణాలు నమోదయ్యాయి
న్యూఢిల్లీ: ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కొత్త కేసులు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలో యాక్టివ్ కేసేలోడ్ కూడా నాలుగు నెలల తర్వాత 1-లక్ష మార్కును...