Home Search
కొవిడ్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరిలో కొవిడ్ కేసులు తీవ్రస్థాయికి చేరవచ్చు…
జనవరి 15 తర్వాత కొవిడ్ కేసులు పెరిగే అవకాశం
ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి చేరవచ్చు
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలి
కొవిడ్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం
కొవిడ్ కేసులు దాస్తున్నామన్న వార్తలో వాస్తవం లేదు
రాష్ట్ర...
ఐరోపాలో వారం రోజుల్లో 20 లక్షల కొవిడ్ కేసులు
జెనీవా : గత వారం రోజుల వ్యవధిలో ఐరోపా వ్యాప్తంగా దాదాపు 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని మహమ్మారి మొదలైన దగ్గర నుంచి ఒకే వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం...
దేశంలో పెరిగిన కరోనా మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 733 మంది మృతిచెందినట్లు...
కొవిడ్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు
పండుగల సీజన్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మరో మూడు నెలలు చాలా జాగ్రత్తలు తప్పనిసరి
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే సురక్షిం
రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు చాలా...
ప్రపంచవ్యాప్తంగా వారంలో కేసులు, మరణాలు 10 శాతం తగ్గాయి
ఆగ్నేయాసియాలో రెండు నెలలుగా తగ్గుముఖం : డబ్లూహెచ్ఒ నివేదిక
జెనీవా: గత వారం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్19 కేసులు, మరణాలు 10 శాతంమేర తగ్గాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్ఒ) తెలిపింది. కేసులు, మరణాలు రెండు నెలలుగా ఆగ్నేయాసియా...
అంత్యదశకు కొవిడ్..
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 అంత్యదశకు చేరుకున్నదని ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్, వెల్లూర్ క్రిస్టియన్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ గంగాదీప్ క్యాంగ్ స్పష్టం చేశారు. ప్రజలు వైరస్తో కలిసి జీవించడం నేర్చుకున్నారని ఆమె అన్నారు. ఇది...
దేశంలో 39,070 కేసులు, 491 మరణాలు
రికవరీ రేట్ 97.39
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 39,070,మరణాలు 491 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కి, మొత్తం మరణాల సంఖ్య...
500 దిగువకు మరణాలు…
30,549 కేసులు, రికవరీ రేట్ 97.38
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 30,549,మరణాలు 422 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి, మొత్తం మరణాల...
దేశంలో 44,230 కేసులు, 555 మరణాలు
రికవరీ రేట్ 97.38, మరణాలు 1.34 శాతం
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 44,230,మరణాలు 555 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 3,15,72,344కి,...
ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు లేవనడం పచ్చి అబద్ధం
కేంద్రం ప్రకటనపై ఢిల్లీ సర్కార్ ఎదురుదాడి
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో అనేక మరణాలు సంభవించాయని, ప్రాణవాయువు కొరత వల్ల దేశంలో ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం...
భారత్లో 50లక్షల కరోనా మరణాలు!
భారత్లో 50లక్షల కరోనా మరణాలు!
అమెరికా పరిశోధనా సంస్థ నివేదిక
ప్రస్తుతం నమోదైన వాటికన్నా పది రెట్లు అధికం
న్యూఢిల్లీ: భారత్లో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా మరణాలు 4లక్షలకు పైగా.. అయితే అమెరికాకు చెందిన...
లెక్కకు రాని 12 లక్షల మరణాలు
2020 కరోనా సంక్షోభంపై డబ్ల్యుహెచ్ఒ అంచనా
న్యూయార్క్ :2020 డిసెంబర్ 31 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లు, మృతుల సంఖ్య 18 లక్షలుగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయని,...
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
తొలిసారి 4 వేలకుపైగా మరణాలు
4,01,078 కేసులు
4187 మరణాలు, డెత్రేట్ 1.09 శాతం
12 రాష్ట్రాల్లో 80 శాతంపైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో మొదటిసారి ఒక్క రోజులో 4 వేలకుపైగా మరణాలు సంభవించాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇంత సంఖ్యలో...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
కొవిడ్ రోగులకు సంజీవిని ‘టిమ్స్’
1261 పడకలు, 266 మంది దాక్టర్లు,535 ఇతర వైద్య సిబ్బందితో సేవలు
కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందంటున్న కోలుకున్న బాధితులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ రోగులకై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...
కొండంత కొవిడ్పై ఏర్పాట్లు గోరంత
కేంద్రంపై రాహుల్ ఘాటు విమర్శ
న్యూఢిల్లీ: ఆసుపత్రులలో ఆక్సిజన్ అందదు, ఐసియు పడకలు అరకొరనే ..ఇది కేంద్ర ప్రభుత్వ పూర్తి వైఫల్యం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా కేసులు విపరీత...
30 లక్షలకు చేరిన ప్రపంచ కరోనా మరణాలు
చికాగో నగర జనాభాకన్నా ఇది ఎక్కువ
ఇప్పటికీ సగటున రోజుకు 12 వేల మరణాలు, 7 లక్షల కేసులు
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనా
రియోడిజనిరో: ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య శనివారం నాటికి...
నాగ్పూర్లో ఒకే బెడ్పై ఇద్దరు కొవిడ్ పేషెంట్లు, ఫోటోలు వైరల్
విమర్శలతో పడకల పెంపు
నాగ్పూర్: మహారాష్ట్ర నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి(జిఎంసిహెచ్)లో ఒకే పడకపై ఇద్దరు కొవిడ్ పేషెంట్ల ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో, అప్రమత్తమైన వైద్య అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు....