Home Search
కొవిడ్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
ఆడోళ్ల వెంటపడ్డా వేధించని కొవిడ్
వారి క్రోమోజోమ్లే వారికి రక్ష
టొరంటో : కొవిడ్ 19 ఎక్కువగా ఆడవారి వెంటపడ్డా ఎక్కువగా వేధించడం లేదు. స్త్రీలలో వారి శారీరక ధర్మం మేరకు ఎక్కువగా హార్మోన్లు, క్రోమోసోమ్లు ఉంటాయి. దీనితో వారిలో...
అమెరికాలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 3000 మరణాలు
వాషింగ్టన్ : అమెరికాలో బుధవారం ఒకే రోజు 3000 కరోనా మరణాలు రికార్డు స్థాయిలో సంభవించాయి. మే నెల తరువాత ఇప్పటివరకు ఒకే ఒక రోజులో ఇంత అత్యధిక స్థాయిలో 3054 వరకు...
తెలంగాణలో కొవిడ్ విజృంభణ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,018 కొత్త కోవిడ్ -19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా...
దేశంలో కరోనా రికార్డు మరణాలు
ఒక్క రోజే 803 మంది వైరస్కు బలి
39 వేలకు చేరువలో మొత్తం మరణాలు
కొత్తగా మరో 52 వేల మందికి పాజిటివ్
12 లక్షలు దాటిన రికవవరీలు
ఒక్క రోజే 44 వేల మంది డిశ్చార్జి
66.31 శాతానికి...
13 వేలు దాటిన కరోనా మరణాలు
13 వేలు దాటిన కరోనా మరణాలు
24 గంటల్లో 48,661 పాజిటివ్ కేసులు,705 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50 వేల కేసులతో విశ్వరూపం చూపిస్తోంది. తాజాగా...
ఎపిలో కొత్తగా 43 కరోనా కేసులు.. 3మరణాలు
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య...
మరణాలు భారత్లోనే తక్కువ
3.2శాతం మాత్రమే కొవిడ్ మృతులు, కోలుకున్న 10,633 (26.59%) మంది రోగులు
అగ్రరాజ్యాలతో పోలిస్తే మనమే బెటర్
నిలకడగా కరోనా బాధితుల పెరుగుదల రేటు
10లక్షలకుపైగా టెస్టులు చేశాం, రోజుకు 74వేలకుపైగా...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...
బీజింగ్లో చనిపోయినవారిని పాతిపెట్టడానికి మనుషులు కరువు!
బీజింగ్/షాంఘై: చైనాలోని బీజింగ్ నగరంలో 2.20 కోట్ల మంది నివసిస్తున్నారు. ఆ నగరంలో ఇప్పుడు కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. స్మశాన వాటికలకు శనివారం విపరీతంగా ఫోన్కాల్స్ అందాయి. అంతిమ సంస్కారాలు చేయడానికి...
బ్రెజిల్లో వామపక్ష విజయం
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ ఎన్నికల్లో బ్రెజిల్ నూతన అధ్యక్షుడు గా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(77) ఎన్నిక కావడం అక్కడ కొత్త చరిత్రను సృష్టించింది....
కరోనా కట్టడికి చైనా తీవ్రయత్నం
కరోనా కట్టడికి చైనా తీవ్రయత్నం.. బీజింగ్లో 2.1 కోట్ల మందికి పరీక్షలు
షాంఘైలో నిత్యం 50 మంది మృతి
బీజింగ్ : కరోనా కట్టడికి చైనా తీవ్రంగా యత్నిస్తోంది. ముఖ్యంగా బీజింగ్ నగరంలో కరోనా...
ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ఎవరూ చనిపోలేదు
కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు 5 లక్షల 21 వేల మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్...
చైనాలో కరోనాతో ఇద్దరు మృతి
ఏడాది తరువాత ఒమిక్రాన్గా వ్యాప్తి
బీజింగ్ : చైనాలో ఏడాది తరువాత ఇప్పుడు రెండు కొవిడ్ మరణాలు నమోదు అయ్యాయి. ఇటీవలి రోజులలో చైనాలోని పలు ప్రాంతాలలో కరోనా కొత్త వేరియంట్లు ఉధృతరూపం...
చిన్నారులకు కరోనా టీకా ఇప్పుడే అవసరం లేదు
ఎన్టిఎజిఐ నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ : 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పుడే టీకాలు ఇవ్వడం అంత అత్యవసరమేమీ కాదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఎజిఐ) సభ్యుడొకరు తాజాగా ఓ...
వచ్చే ఏడాదికల్లా సాధారణ జలుబుగా కరోనా
లండన్: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కరోనా సాధారణ జలుబుగా మారి పోతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్కు చాలా కాలంగా అలవాటుపడి ఉండడం, వ్యాక్సిన్ల కారణంగా ప్రజల రోగ నిరోధక...
వచ్చే ఏడాదికల్లా సాధారణ జలుబుగా కరోనా
ఆక్స్ఫర్డ్ వర్శిటీ వైద్య నిపుణుల అంచనా
లండన్ : వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కరోనా సాధారణ జలుబుగా మారి పోతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్కు చాలా కాలంగా అలవాటుపడి...
టీకా పొందాక కరోనా సోకడానికి డెల్టా వైరసే కారణం
ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ చేయించుకున్నా కొందరు కరోనా బారిన పడడానికి డెల్టా రకం వైరసే కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ బాధితుల్లో 9.8...
ఆర్థిక ఊబిలో దేశం
ఆర్థిక పురోభివృద్ధి అంటే దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడమే అయితే ఇండియా ప్రగతి దారుల్లో పరుగులు పెడుతున్నట్టే. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లున్న దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉందని...
కేంద్రం మొండితనం
‘అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు’ అన్నట్టు కొవిడ్ రోగులకు ఆక్సిజన్ను శాస్త్రీయ పద్ధతుల్లో అందజేయడానికి సుప్రీంకోర్టు నెలకొల్పిన 12 మందితో కూడిన జాతీయ స్థాయి లక్ష సాధన సంఘాని(టాస్క్ఫోర్స్)కి కూడా కేంద్ర ప్రభుత్వం...