Home Search
క్యాన్సర్ రోగులకు - search results
If you're not happy with the results, please do another search
పొగతాగనివారిని కబలిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్
వాయుకాలుష్యంతోనే సంభ విస్తుందంటున్న వైద్యులు
వృద్దులే కాకుండా యువతను వణికిస్తున్న మహమ్మారి
ఊపిరితిత్తుల క్యాన్సర్ను త్వరగా గుర్తించడమే కీలకమంటున్న వైద్యులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గత కొన్ని దశాబ్దాలుగా ఊపిరితిత్తుల కేన్సర్ తన స్వరూపం, స్వభావాలను మార్పుకుంటూ వస్తోందని...
రొమ్ము క్యాన్సర్కు ‘5 నిమిషాల’ చికిత్స
లండన్ : రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కొత్తదైన సమర్థమైన విధానం బ్రిటన్లో అందుబాటు లోకి వచ్చింది. ఈ చికిత్స విధానం వల్ల బాధితులు ఆస్పత్రిలో రెండున్నర గంటల వరకు ఉండనవసరం లేదు. ఐదు...
తీవ్ర కరోనా రోగులకు మేలు చేసే టొసిలిజుమాబ్ డ్రగ్
భారతీయ సంతతి శాస్త్రవేత్త బృందం పరిశోధన
బోస్టన్ : కరోనాతో తీవ్ర అస్వస్థులై ఆస్పత్రి పాలైన వారిలో మరణాల రేటును 30 శాతం వరకు యాంటీఇన్ఫ్లేమటరీ డ్రగ్ టొసిలిజుమాబ్ తగ్గించ గలదని అమెరికా లోని...
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: హరీశ్రావు
సిఎం కెసిఆర్ ఎంఎన్జె ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారు
750 పడకలతో దేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా ఎంఎన్జె రికార్డ్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్...
మాదక ద్రవ్యాలపై పోరాడాలి
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ బాలకృష్ణ
మన తెలంగాణ / హైదరాబాద్: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని...
AI- ఆధారిత ఎథోస్ రేడియోథెరపీని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) హైదరాబాద్, వేరియన్ యొక్క అత్యంత అధునాతన ఉపరితల మార్గదర్శక వ్యవస్థ, IDENTIFY™ సాంకేతికతతో అనుసంధానించబడిన AI- ఆధారిత సంపూర్ణ పరిష్కారం ఎథోస్ రేడియోథెరపీ ని ప్రారంభించినట్లు...
మూర్ఛ వ్యాధిపై అనేక అపోహలు
మూర్ఛ (ఎపిలెప్సీ) అనేది కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన అనారోగ్య పరిస్థితి. ప్రతి సంవత్సరం సుమారు 1,80.000 వరకు కొత్త మూర్ఛ కేసులు వస్తున్నాయి. ఇందులో 30 శాతం పిల్లలకు వస్తుంది. ఎవరికైనా...
హైదరాబాద్లో ‘హెయిర్ డొనేషన్ డ్రైవ్’ని నిర్వహించిన మిలాప్
బెంగళూరులో విజయవంతమైన హెయిర్ డొనేషన్ క్యాంప్ తర్వాత, భారతదేశంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫారమ్ మిలాప్, హైదరాబాద్లో తమ హెయిర్ డొనేషన్ డ్రైవ్లో రెండవ రౌండ్ను నిర్వహించింది. క్యాన్సర్ పై పోరాడి విజయం...
జిల్లాల్లోనే ఉచితంగా డే కేర్ కీమో థెరపీ
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: క్యాన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట సర్వజన...
జిల్లాల్లోనే కీమోథెరపీ
మన క్యా న్సర్ రోగులకు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సదుపా యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 8...
హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు ఆస్పత్రుల నిర్మాణం…
హైదరాబాద్: రూ.140 కోట్ల వ్యయంతో ఎంఎన్జె అదనపు బ్లాక్ను ఏర్పాటు చేశామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంఎన్జె ఆస్పత్రి అనుబంధ బ్లాక్ను వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
ఉగాదికి వస్తున్నా.. కొడుతున్నా: ‘దాస్ కా ధమ్కీ’
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో...
ఏడు మాడ్యులర్ థియోటర్స్ ప్రారంభిస్తాం: హరీష్ రావు
హైదరాబాద్: ఎంఎన్జె ఆస్పత్రిలో రూ.30 కోట్లతో ఏడు మాడ్యులర్ థియోటర్స్ ప్రారంభిస్తామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటి వరకు మూడు మాన్యువల్ థియోటర్లు మాత్రమే ఉన్నాయని, మరో...
సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్
సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని 16వ వార్డ్ లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని 40లక్షల సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అదనపు కలెక్టర్ మూజమిల్...
బెంగాల్లో ఓ వర్చువల్ కార్యక్రమంలో ప్రధాని మోడీకి ఊహించని షాక్..!
క్యాన్సర్ రోగులకు క్యాంపస్ ప్రారంభం సందర్భంగా
అంతకుముందే దానిని ప్రారంభించామన్న మమత
కోల్కతా: బెంగాల్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నుంచి ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం...
అంత్యదశకు కొవిడ్..
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 అంత్యదశకు చేరుకున్నదని ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్, వెల్లూర్ క్రిస్టియన్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ గంగాదీప్ క్యాంగ్ స్పష్టం చేశారు. ప్రజలు వైరస్తో కలిసి జీవించడం నేర్చుకున్నారని ఆమె అన్నారు. ఇది...
ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ శాంత కన్నుమూత
చెన్నై: ప్రఖ్యాత అంకాలజిస్ట్, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఛైర్పర్శన్ డాక్టర్ వి.శాంత మంగళవారం తెల్లవారు జామున 3.55 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 93 ఏళ్లు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో...
పరవళ్లు తొక్కుతున్న పచ్చదనం
పుట్టినరోజు మొక్కలునాటి సవాల్ విసిరిన మంత్రి సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఇచ్చిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీకరించి తనపుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కలు నాటారు....
స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీతో AV మాల్ఫార్మేషన్ కి విజయవంతంగా చికిత్స
విజయవాడ: మెదడులోని ఎడమ ఫ్రంటల్ లోబ్లో ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM)తో బాధపడుతున్న 52 ఏళ్ల పురుషునికి విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), మంగళగిరి విజయవంతంగా చికిత్స అందించింది. అసాధారణంగా రక్త నాళాలు...
గ్రిసెల్లి సిండ్రోమ్తో బాధపడుతున్న చిన్నారిని రక్షించిన AOI హెమటాలజీ వైద్యులు
హైదరాబాద్: గ్రిసెల్లి సిండ్రోమ్ (GS)తో బాధపడుతున్న 14 నెలల చిన్నారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (BMT) విజయవంతంగా నిర్వహించటం ద్వారా హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద నున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్...