Friday, May 10, 2024
Home Search

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results

If you're not happy with the results, please do another search
The governor's speech was like reading the Congress manifesto

గవర్నర్ నోట కాంగ్రెస్ అబద్ధాలు

తెలంగాణ నిర్భందం నుంచి విముక్తి అయిందని పేర్కొనడం విడ్డూరం జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను తమిళిసై విస్మరించారు గర్నర్ ప్రసంగంపై బిఆర్ఎస్ సీనియర్ నేత కడియం ఫైర్ మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...
Rs.5 lakh Financial assistance for homeless

ఇళ్లు లేనివారికి రూ.5 లక్షల ఆర్థికసాయం: గవర్నర్

హైదరాబాద్: ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, ఇళ్లు నిర్మించుకునే ఎస్‌సి ఎస్‌టిలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గవర్నర్ తమిళి సై సౌంధరరాజన్ తెలిపారు....
Governor tamili sai speech in Assembly

కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం: గవర్నర్

హైదరాబాద్: నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని, అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొని పాలన సాగిస్తామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేసిన...
Governor did not accept resignation of the TSPSC chairman

టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించినట్లు వస్తున్న...

రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : దేశంలో సహకార రంగం బలోపేతం, రైతుల అభ్యున్నతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి...
Ministers fire on Governor Tamilisai

గవర్నర్ పై గరంగరం

తమిళిసై తీరుపై నిప్పులు చెరిగిన మంత్రులు మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎంఎల్‌సి...
Tamil Isai visits Durga temple

ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన కలెక్టర్ రాజాబాబు, అధికారులు అనంతరం ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ స్నాతకోత్సవానికి హాజరు మన తెలంగాణ/ హైదరాబాద్: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను శనివారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. కనక దుర్గమ్మను దర్శించుకోవడం...
Governor And CM KCR inaugurated the temple church and mosque

సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్, సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో గుడి, మసీదు, చర్చి నిర్మించి సామరస్యానికి ఉదాహరణగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం అన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి...
Governor Tamilisai sought a report on the rape incident in Mirpet

మీర్‌పేట అత్యాచార ఘటనపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్ : మీర్‌పేటలో జరిగిన అత్యాచారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివేదిక కోరారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో పదహారేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి...
Need more time to sign TSRTC merger bill Says Telangana Guv

బిల్లుపై సంతకం చేసేందుకు సమయం కావాలి: తెలంగాణ గవర్నర్

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్‌టీసీ విలీన బిల్లు (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి చేర్చుకోవడం)పై అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే సంతకం చేస్తానని, ప్రక్రియకు మరింత సమయం పడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం...
Governor Tamilisai meeting with University VCs

భారీ వర్షాల నేపథ్యంలో…… జిల్లాల రెడ్‌క్రాస్ ప్రతినిధులతో గవర్నర్ సమీక్ష

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బాధితుల సహాయార్థం చేపట్టిన ఉపశమనం, పునరావాస చర్యలపై గవర్నర్ డా....
The CM and Governor greeted each other after many days

చాలా రోజుల తర్వాత పరస్పరం పలకరించుకున్న సిఎం, గవర్నర్

హైదరాబాద్ : చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒకే వేదికపై కనిపించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన రాష్టప్రతి ద్రౌపది ముర్ముకు...

ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఆందోళనకరం : తమిళిసై

హైదరాబాద్ : ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర...
Tamil Isai

తెలంగాణ గవర్నర్ తమిళిసైకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ, షా!

నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై 62వ పుట్టిన రోజు, అంతేకాక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి...

పారాఅథ్లెట్‌కు గవర్నర్‌ ఆర్ధిక సాయం

హైదరాబాద్: పారాఅథ్లెట్ కె.లోకేశ్వరికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో మంగళవారం రూ.50,000ల చెక్కును అందచేశారు. లోకేశ్వరి ఆమె ఎంచుకున్న క్రీడలో రాణించడానికి వృత్తిపరమైన శిక్షణ అందించడానికి ఉపయోగపడుతుందని గవర్నర్ తెలిపారు. షాట్‌పుట్, డిస్కస్...
Tamilisai on Inauguration of Parliament Building

మీడియాపై ఎంపి అవినాష్ అనుచరులు దాడి చేయడం సరికాదు: గవర్నర్

అమరావతి: ఎంపి అవినాష్ అనుచరులు మీడియాపై దాడి చేయడం సరికాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. మీడియాపై ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులు దాడిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. దాడి...
Tamilisai on Inauguration of Parliament Building

గవర్నర్‌తో బిజెపి కార్పోరేటర్ల భేటీ..

గవర్నర్‌తో బిజెపి కార్పోరేటర్ల భేటీ జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై వినతిపత్రం సమర్పణ మన తెలంగాణ/హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై బిజెపి కార్పోరేటర్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మంగళ వారం వినతిపత్రం సమర్పించారు.ఇటీవల...
YS Sharmila wrote letter to Governor Tamilisai

గవర్నర్ తమిళిసైకి లేఖ రాసిన వైఎస్ షర్మిల

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వైఎస్ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం లేఖ రాశారు. టిఎస్‌పిఎస్‌సి బోర్డు రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని వినతి పత్రం అందజేశారు. కొత్త...
Ambedkar not invited to unveil statue: Governor Tamilisai

అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదు: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద విగ్రహావిష్కరణకు ఆహ్వానం రాలేదని...
Governor Tamilisai seeks report on TSPSC Paper Leak

48 గంటల్లో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ నివేదిక ఇవ్వండి: గవర్నర్

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. తాజా పేపర్ లీకేజీ నివేదికను రాజ్‌భవన్‌కు పంపాలని ఆదేశించారు. 48 గంటల్లోగా తాజా నివేదికను ఇవ్వాలని సిఎస్, టిఎస్‌పిఎస్‌సి, డిజిపికి...

Latest News