Home Search
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
హైదరాబాద్ : తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...
ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ
హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...
నేడే తొలి సమరం
21 రాష్టాలు, యుటిలు : 102 లోక్సభ సీట్లు
92 అసెంబీ సీట్లకూ నేడే పోలింగ్
ఎన్నికల బరిలో 1600కి పైగా అభ్యర్థులు
41 హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
1.87 లక్షల పోలింగ్ బూత్లు... 16.63 కోట్ల...
భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు
కాన్హాశాంతి వనం 'గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్'లో జి. కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు అని, హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఈ మతాలన్నీ శాంతి,...
టిఎస్పిఎస్సి చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలకు ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి సహా ముగ్గు రు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ఆ మోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం...
24న బెంగళూరుకు వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
610 కిలోమీటర్ల దూరం 8.30 గంటల్లోనే పూర్తి
వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
కాచిగూడలో పాల్గొననున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై , కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో...
రైల్వే ఉత్పత్తి కేంద్రంతో ఉపాధి మెరుగు : ప్రధాని
హైదరాబాద్ : భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కాజీపేట గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
సుప్రీం కోర్టులో కనిమొళి కరుణానిధికి భారీ ఊరట
న్యూఢిల్లీ : డిఎంకె నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో గురువారం భారీ ఊరట లభించింది. తమిళనాడు లోని తూతుక్కుడి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో డిఎంకె ఎంపిగా విజయం సాధించడాన్ని సవాలు...
తగవుల ‘సై’
నేనెప్పుడు అవమానింపబడలేదు. అయితే వేరే రాష్ట్రంలో తమ సోదరి అగౌరవానికి గురైతే తమిళనాడులో ఈ విధంగా కొందరు సంతోషించడం, స్పందించడం భావ్యమేనా? ఇది సరైన ఆలోచనా విధానం కాదు.
మురసొలి తొలి ఆర్టికల్పై
...
హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమం భుయాన్తో ప్రమాణస్వీకారం
చేయించిన గవర్నర్ హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్న
కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు, అధికారులు
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ భుయాన్ ఐదవ ప్రధాన న్యాయమూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్...
రక్తదానం సేవలో టిఎస్ ఆర్టీసికి అవార్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా రవాణా సేవలోనే కాదు సామాజిక సేవలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న టిఎస్ ఆర్టీసికి రక్తదానం సేవకు గాను అవార్డు లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ...
హైదరాబాద్ పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం
తొలి డైరెక్ట్ విమానంలో ప్రయాణించిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ పుదుచ్చేరిల మధ్య ప్రారంభమైన తొలి డైరెక్ట్ విమానంలో తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్...
సాంకేతికతో ఆరోగ్య, రక్షణ రంగాల్లో గొప్ప మార్పులు
హైదరాబాద్ : రక్షణ, ఆరోగ్య రంగాల్లో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప మార్పులను తెచ్చాయని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్లో ఏర్పాటు...
మహావీర్ జీవితం అందరికీ ప్రేరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : మహావీర్ జయంతి సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ రాష్ట్రంలోని జైన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్భవన్లో మహావీర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు. మహావీర్...
విదేశీయులను క్వారంటైన్ చేశాం
రాష్ట్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి
నిజాముద్దీన్కు వెళ్ళొచ్చిన యాత్రికులందరిని గుర్తించాం
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (జిఓ నెంబర్13) మార్చి 20 తేదీ నుంచి...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉభయసభలను ఉద్దేశించి మొదటి సారి గవర్నర్ తమిళిసై ప్రసంగం
8 లేదా 10న బడ్జెట్?
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శనివారం...
ప్రతి పాత్రలో మహిళలు ఒదిగిపోతున్నారు
హైదరాబాద్ : తల్లి నుంచి అధికారి వరకు ప్రతి పాత్రలో మహిళ ఒదిగిపోతుందని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఫోరం ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ (WIPS) 30 వ జాతీయ...
విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి
హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం
ధ్యాన కేంద్రం నుంచి రామ్నాథ్కోవింద్
రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...