Home Search
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
జ్ఞానం, ధ్యానం రామానుజం
జగద్గురు బోధనలు సర్వదా అనుసరణీయం
దేశ ఐక్యతకు ఆయనే స్ఫూర్తి
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో 216అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రామానుజాచార్యుల విగ్రహం జ్జానం,...
ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
రాజ్భవన్ నూతన సంవత్సర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఇతర రా ష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందంటూ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసలు కు రిపించారు. రాజ్భవన్లో శని...
ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది
ప్రస్తుతం పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాలి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీకి)...
ఎమ్మెల్సీగా మధుసూదనాచారి నియామకం
ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి
హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. సర్క్యులేషన్ పద్దతిలో ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.. మధుసూదనాచారి పేరును...
“స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు” ను అందుకున్న సుధీర్ రెడ్డి
హైదరాబాద్: "విశ్వ గురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ" ద్వారా "స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు" ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందుకున్నారు. మంగళవారం...
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్
ఎన్ఎస్ఓ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది
యువ అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ఓ) ధైర్యానికి...
సిఎం కెసిఆర్తో మంచి సంబంధాలు
ఆయుష్మాన్ భారత్ను అమలుకు నేనే ఒప్పించా, కొవిడ్ వ్యాక్సినేషన్లో మనమే బెస్ట్, గవర్నర్గా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను, ఆనందంగా ఉంది, ప్రజాసేవా స్పూర్తితోనే పనిచేస్తా, ప్రజాదర్బార్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తా: మీడియాతో...
హాజరు అంతంతే..
రాష్ట్రంలో తెరుచుకున్న విద్యాసంస్థలు
పాఠశాలల్లో తొలి రోజు 21.77 శాతం హాజరు
అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34.93 శాతం
అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 13.82 శాతం హాజరు
వేర్వేరుగా స్కూళ్లను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ మంత్రి
మనతెలంగాణ/ హైదరాబాద్ :...
మొదటి రోజు మొక్కుబడిగానే…
ప్రత్యక్ష పాఠాలకు ఆసక్తి చూపని చిన్నారులు
వైరస్ భయంతో ఇంటికే పరిమితమైన విద్యార్థులు
40శాతం మంది విద్యార్దులే హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడి
పది రోజుల తరువాత పంపిస్తామంటున్న తల్లిదండ్రులు
వివిధ చోట్ల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ...
నెక్లెస్ రోడ్లో ఆవిష్కరణకు సిద్ధమైన పివి విగ్రహం
మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సముచిత గౌరవం
హుస్సేన్సాగర్ తీరాన 16 అడుగుల
కాంస్య విగ్రహం
ఈ నెల 28న ఆవిష్కరించనున్న సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ :మాజీ ప్రధాని పివి నరసింహారావుకు రాష్ట్ర ప్రభుత్వం...
మండలి ప్రొటెం చైర్మన్గా భూపాల్రెడ్డి
శాసనమండలి ప్రొటెం ఛైర్మన్గా భూపాల్రెడ్డి
ముగిసిన ఆరుగురు ఎంఎల్సిల పదవీకాలం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్గా మెదక్ స్థానిక సంస్థల ఎంఎల్సి భూపాల్ రెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ తమిళిసై...
మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్
ఈటల అసైన్మెంట్ భూమిని కబ్జా చేసినట్లు కలెక్టర్ నివేదిక
నివేదిక ఆధారంగా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఎం నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేస్తూ...
సిఎం కెసిఆర్ పరిధిలోకి వైద్యారోగ్యశాఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి ఈటల రాజేందర్ శాఖ కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సిఎంకు వైద్యారోగ్యశాఖ కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. సిఎం కెసిఆర్ సిఫారసుకు...
సిఎం కెసిఆర్కు కరోనా పాజిటివ్
స్వల్ప లక్షణాలు, యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్
ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : వ్యక్తిగత వైద్యుడు
సిఎం సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా :...
ఓటు అత్యంత శక్తివంతమైన సాధనం
తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన సాధనమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో గవర్నర్ ఓటు వేశారు. ఆమె...
నేటి నుంచి అసెంబ్లీ
నేటి నుంచి అసెంబ్లీ.. 18న వార్షిక బడ్జెట్
కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు, సందర్శకులకు నో ఎంట్రీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన సభ, శాసన మండలి...
22న పుదుచ్చేరి బలపరీక్ష
లెఫ్టెనెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మైనారిటీలో పడిన వి.నారాయణస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసుకోవాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. బలపరీక్ష...
సిఎం కెసిఆర్కు శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిఎం కెసిఆర్కు ప్రధాని నరేంద్ర...
లంగర్హౌస్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఉత్తర్వులు జారీ చేసిన ట్రాఫిక్ సిపి అనిల్కుమార్
హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...