Tuesday, May 21, 2024
Home Search

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results

If you're not happy with the results, please do another search
Pongal celebrations in Raj Bhavan

రాజ్‌భవన్‌లో ఘనంగా పొంగల్ వేడుకలు

హైదరాబాద్: సంప్రదాయ పద్ధతిలో రాజ్‌భవన్‌లో ఘనంగా పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ‌తో పాటు ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పొంగల్ వంటకాన్ని తయారు...
Youth are the soul of the country says Governor Tamilisai

స్వామి వివేకానంద ఒక నిరంతర స్ఫూర్తి

ఆయన బోధనల స్ఫూర్తితోనే గవర్నర్‌గా ఎదిగా ఆత్మనిర్భర్ భారత్‌లో యువతే కీలకం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్: స్వామి వివేకానంద ఒక నిరంతర స్ఫూర్తి, ఆయన బోధనల స్ఫూర్తితోనే తాను గవర్నర్‌గా ఎదిగానని, ఆత్మనిర్భర్ భారత్‌లో యువతే...
Covid 19 Vaccine dry run success in Telangana

డ్రైరన్ సక్సెస్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో కొన్ని రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు గైకొంది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు చేపట్టిన డ్రైరన్.....
Governor Tamilisai launched Infinity Ride 2020

మిగతా వారికన్నా ఏ విషయంలోనూ దివ్యాంగులు తీసిపోరు

హైదరాబాద్: దివ్యాంగులు మిగతా వారికన్నా ఏ విషయంలోనూ తీసిపోరని, వైకల్యాన్ని అధిగమిస్తూ వారు ఎంచుకున్న మార్గాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆత్మవిశ్వాసం మన కంటే వారిలోనే మెండుగా ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
Saddula Bathukamma was performed by Women with Devotion

పోయి రావమ్మా గౌరమ్మ

  ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
Farmers benefit from new Farm bill

కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు

  ఈ చట్టంతో రైతులు ఆర్థికంగా, శక్తివంతంగా ఎదుగుతారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయ నిపుణులు,...
Governor Tamilisai Soundararajan visits Bharat Biotech

ఈ సంవత్సరం చివరి నాటికి కోవిడ్ 19 వ్యాక్సిన్

హైదరాబాద్: కోవిడ్ 19 వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరినాటికి రావచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జినోమీ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనలో...
20 Rajbhavan personels tests positive for corona

రాజ్‌భవన్‌కూ తాకిడి

28 మంది భద్రతా సిబ్బంది, రాజ్‌భవన్‌లో పనిచేసే మరో 20 మందికి కరోనా పాజిటివ్ 395 మందికి పరీక్షలు...347 మందికి నెగెటివ్ గవర్నర్, ఇతర సీనియర్ అధికారులు సేఫ్ రెడ్‌జోన్‌లో ఉన్న వారు కచ్చితంగా కరోనా పరీక్షలు...
1269 New Corona Cases reported in Telangana

1269 కొత్త కేసులు

8 మంది మృతి, జిహెచ్‌ఎంసిలో 800, జిల్లాల్లో 469 మందికి వైరస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% బెడ్లు ఖాళీ : వైద్య ఆరోగ్యశాఖ మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రాజ్‌భవన్‌కు చేరుకుంది. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న...
Funeral of martyred soldier Colonel Santosh Babu today

అధికార లాంఛనాలతో అమరవీరునికి అంత్యక్రియలు

హైదరాబాద్ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని కేసారం కల్నల్ సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో...
Funeral arrangements for Colonel Santosh Babu

కల్నల్ సంతోష్ యాదిలో…

  కల్నల్ సంతోష్‌బాబు ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం ఉదయం నుంచి బారులు తీరిన జనం వాడవాడలా నివాళులు.. ప్రముఖుల సంతాపం అంత్యక్రియలకు ఏర్పాట్లు సొంత భూమిలోనే దహన సంస్కారాలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్...
Approval for five private varsities in Telangana

రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం

  ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐదు ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

అందరూ అప్రమత్తంగా ఉండాలి

  హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. (ఆస్క్ టిఎస్ గవర్నర్) ట్విట్టర్ వేదికగా ప్రజలు...
10th Class Exams postponed due to Corona in Telangana

మే చివరి వారంలోనే పది పరీక్షలు

  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో పదవ తరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల చివరిలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది....

వర్సిటీలలో ఆన్‌లైన్ బోధన కొనసాగించండి

  హైదరాబాద్ : కరోనా ఆంక్షల కారణంగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మూతపడిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా బోధన కొనసాగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సిటీల రిజిస్ట్రార్లకు సూచించారు. సోమవారం గవర్నర్ తమిళిసై...

కరోనా చీకట్లపై కాంతిరేఖలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
Governor Tamilisai

నేను సాధారణ మహిళనే

   నా పనితీరు అసాధారణంగా ఉంటుంది  నాపై చాలామంది కామెంట్లు చేశారు  వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను  కోఠి ఉమెన్స్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మన తెలంగాణ/సిటీబ్యూరో: తాను కూడా సాధారణ మహిళనేనని, తన...

నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా తమిళి సై...

కశ్మీర్ విద్యార్థులకు ఇదే సువర్ణావకాశం

  హైదరాబాద్ : భారతదేశం గొప్పతనం, వైవిధ్యం, ఐక్యత గురించి తెలుసుకోవడానికి కశ్మీరు విద్యార్థులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమవారం రాజ్...
CM KCR Send off President Ram Nath Kovind

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ తన పర్యటన పూర్తిచేసుకుని ఆదివారం తిరిగి ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు....

Latest News