Home Search
గుత్తా సుఖేందర్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
హరీశ్వర్రెడ్డికి అంతిమ వీడ్కోలు
మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్రెడ్డి ఇటీవలే కోలుకుని...
పబ్లిక్ గార్డెన్స్లో సమైక్యతా దినోత్సవం
పాల్గొననున్న సిఎం కెసిఆర్
జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర...
మంత్రిగా పట్నం ప్రమాణస్వీకారం
రాజ్భవన్లో పదవీ ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై
రాజ్ భవన్లో కెసిఆర్, మంత్రులు హాజరు
గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న సిఎం
మహేందర్రెడ్డికి భూగర్భగనుల శాఖ, సమాచార శాఖను కేటాయించిన సిఎం...
కాంగ్రెసోళ్ళకు వ్యవసాయమంటే తెలీదు
నల్లగొండ: పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెసోళ్ళకు వ్యవసాయం అంటే తెలియదు.. నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారు.. అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గోడలపై...
బంగారు బోనం ఎత్తిన మెదక్ ఎమ్మెల్యే
మెదక్ టౌన్: ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలో బోనాల పండగ అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సంవత్సరం మంగళవారం తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రభుత్వం...
తొమ్మిది, పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రధాని మోడీదే
నల్లగొండ: దేశవ్యాప్తంగా 9, 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. శనివారం మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఏర్పాటు...
పార్టీ పిరాయింపులు, చీల్చడం బిజెపి ఉద్దేశ్యం
నల్లగొండ: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రాజకీయాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయని అందుకు ఉదాహరణ గతంలో...
విద్యా సంస్థల మంజూరులో వివక్ష
హైదరాబాద్ : విద్య ఎక్కడ ఉంటుందో అభివృద్ధి అక్కడే ఉంటుందlని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ విద్యాదినోత్సవాన్ని రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా...
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు వెలవెలబోతున్నాయి
* స్థిమితం లేని నాయకుడు వెంకటరెడ్డి
* కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి
నల్లగొండ: పీపుల్స్ మార్చ్లో ప్రజలు లేక వెలవెలబోతున్నాయని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ...
ప్రజా వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది
నల్లగొండ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున విప్లవాత్మక పథకాలు వినూత్న కార్యక్రమాలతో ప్రాజా వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో దేశానికి ఆదర్శంగా వైద్య ఆరోగ్యం రంగం నిలుస్తుందని శాసనమండల...
కళాకారుడు బల్లేపల్లి మోహన్ పర్యవేక్షణలో కాళేశ్వరంపై పాట
ఖమ్మం : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ (టిసిఎంఎ) అసోసియేషన్ వారు కాళేశ్వరంపై ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆధ్వర్యంలో...
సాగునీటి రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శం
కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే మోడల్గా మారింది
దశాబ్ది ఉత్సవాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నల్లగొండ : సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా...
పట్నం మహేందర్రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంఎల్సి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత రెడ్డిల కుమార్తె పట్నం మనీషా రెడ్డి, నలవడ్ల హిమదీప్...
ఎంఎల్ఎ సాయన్న కన్నుమూత
మన తెలంగాణ/కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న (72) గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూ త్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో...
మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండ ప్రకాష్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...
రి’పబ్లిక్’ వివాదం
రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు పెను వివాదం సృష్టించాయి. హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన గవర్నర్.. పుదుచ్చేరి వెళ్లి నేరుగా...
యాదాద్రి శిల్పం అద్భుతం…
భువనగిరి ప్రతినిధి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదురోజుల తెలంగాణ పర్యటన ముగిసింది. పర్యనటలో చివరిరోజు శుక్రవారం ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి పుణ్యక్షేత్రంను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి,...
కృష్ణం రాజు మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల...
ఉన్మాదాన్ని ఉపేక్షించవద్దు
ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని అన్నారు. వారందరికీ సిఎం కెసిఆర్ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నానని, ఘన నివాళులర్పిస్తున్నానని...
దేశాన్ని బాగుచేస్తాం
ఆ అవకాశం దేవుడు మనకిస్తాడు
కేంద్ర పాలకుల అసమర్థత వల్లే
దేశానికీ అధోగతి అనేక
సమస్యలు ఇంకా విలయ
తాండవం చేస్తున్నాయి
తెలంగాణలో మాదిరిగా కేంద్రంలో
పాలన జరిగి ఉంటే అనేక
రంగాల్లో అగ్రస్థానంలో...