Home Search
గోడ కూలి - search results
If you're not happy with the results, please do another search
జగిత్యాలలో గోడకూలి నాలుగేళ్ల చిన్నారి మృతి
జగిత్యాల మేడిపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందాడు. పౌల్ట్రీ నిర్మాణంలో కాంక్రీట్ మిక్సర్ వాహనం ఢీకొని గోడ కూలింది. గోడకు అవతలి వైపు ఆడుకుంటున్న బాలుడిపై గోడ...
మన్యంలో గోడకూలి ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి తల్లి సత్తెమ్మ(50), కుమార్తె గంగ(24) మృతి చెందారు. ఈ నెల 23న అర్థరాత్రి తల్లి,...
గోడకూలి ముగ్గురు మృతి..
వరంగల్: వర్షానికి గోడలు నానడంతో దాని పక్కనే నిల్చున్న వ్యక్తులపై పడటంతో ముగ్గురు మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... శుక్రవారం...
వర్షానికి కూలిన అండర్ రైల్వే బ్రిడ్జి గోడ
చేగుంట: రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారం నుండి రామంతపురం తండా వెళ్ళే దారిలో ఉన్న రైల్వే అండర్ పాస్ కు ఉన్న గోడ...
గుజరాత్లో గోడకూలి నలుగురు పిల్లల మృతి
హలోల్ : గుజరాత్ పంచమహల్ జిల్లాలో గురువారం ఉదయం భారీ వర్షాలకు పాడుబడిన ఫ్యాక్టరీ గోడ కూలి తాత్కాలిక టెంట్లపై పడడంతోఐదేళ్ల వయసున్న నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చిరిరామ్ దామోర్...
నోయిడాలో కూలిన ప్రహారీ గోడ: నలుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో మంగళవారం ఉదయం ప్రహారీ గోడ కూలింది. సెక్టార్ 21లోని జలవాయు విహార్ ప్రహారీ గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు....
యుపిలో కూలిన ప్రహరీ గోడ: 9 మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. లక్నోలోని సైనిక భవనం ప్రహరీ గోడ కూలిపోవడంతో తొమ్మిది మంది చనిపోయారు. దిల్కుషా ప్రాంతంలో...
గోదాం గోడకూలి ఐదుగురు దుర్మరణం
అలీపూర్లో: ఢిల్లీలోని అలీపూర్లో శుక్రవారం నిర్మాణంలో ఉన్న గోదాం గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించామని...
కూలిన శివ గంగా థియోటర్ గోడ… 50 బైక్ లు ధ్వంసం…
హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. ఎటు చూసిన రోడ్లు చెరువుల్లాగా మారాయి. దిల్సుఖ్నగర్లోని శివ గంగ థియోటర్లోనికి వరద ప్రవహించడంతో ప్రహరీ...
గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి
హైదరాబాద్: నగరంలోని హబీబ్నగర్ పరిధిలోని అఫ్జల్సాగర్ రోడ్డు మాన్గిరి బస్తీలో గురువారం అర్థరాత్రి విషాదం చోటుచేసుకుంది. మాంగర్ బస్తీలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న...
కెన్యాలో డ్యాం కూలి 40 మంది మృతి
నైరోబి: ఆఫ్రికా దేశం కెన్యాలో ఓ డ్యామ్ కూలిపోయి 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్ వ్యాలీకి...
కూలిన గ్రీన్ఫీల్డ్ బ్రిడ్జి..
వైరా: ఖమ్మం జిల్లా, వైరా మండల పరిధిలోని సొమవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రీస్ఫీల్డ్ బ్రిడ్జి గురువారం ఒక్కసారిగా కూలిపోయింది. కొన్ని రోజుల క్రితం బ్రిడ్జి కోసం గోడలు నిర్మించి వదిలివేశారు. పది...
రంగారెడ్డిలో విషాదం.. ఇండోర్ స్టేడియం కుప్పకూలి.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు...
భవనం సెంట్రింగ్ కూలి ముగ్గురి దుర్మరణం
మన తెలంగాణ/కెపిహెచ్బి: కెపిహెచ్బి అడ్డగుట్ట కాలనీలో గురువారం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా గోడ కూ లి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు...
రానున్న పాతికేళ్లలో సుసంపన్నదేశంగా సాధనకు కృషి : మోడీ
కేవడియా (గుజరాత్): ఈ శతాబ్దం లో రానున్న 25 సంవత్సరాలు భారత్కు అత్యంత ముఖ్యమైన కాలమని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని సుసంపన్నదేశంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని...
సెల్లార్ పూడికతీసిన బిల్డర్పై తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలి
శేరిలింగంపల్లి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలోని స్రావ్వ, స్వాతిక అపార్ట్మెంట్, ఆపిల్ అపార్ట్మెంట్ ను అనుకోని చేపట్టిన భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం వలన...
ఉత్తరాదిలో వరద బీభత్సం!
రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా...
బీచ్లో నలుగురు యువకుల గల్లంతు
ముంబై : పెను తుపాన్ బిపార్జాయ్పై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ హెచ్చరికలు వెలువరిస్తోంది. ఈలోగానే తుపాన్ ప్రభావం చూపుతోంది. ముంబై జుహూ బీచ్లో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. గుజరాత్...
బండ్లగూడ సహాభావన టౌన్ షిప్ సమస్యలను పరిష్కారిస్తా : సుధీర్రెడ్డి
ఎల్బీనగర్ : నాగోల్ బండ్లగూడ సహాభావన టౌన్ షిప్ సమస్యలను పరిష్కారిస్తానని ఎల్బీనగర్ ఏమ్మేల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి తెలిపారు. సహాభావన టౌన్ షిప్ సభ్యులతో కలసి రవాణా రోడ్డు మరియు భవనాల శాఖ...
భువనగిరిలో దారుణం…
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ డంపింగ్ యార్డు లో దారుణం చోటుచేసుకుంది. మున్సిపల్ ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా గోడను ఢీకొట్టింది. ట్రాక్టర్ డీ కొట్టడంతో గోడ కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇద్దరు...