Monday, April 29, 2024
Home Search

చోరీకి - search results

If you're not happy with the results, please do another search

కారు నుంచి కిలోన్నర బంగారం చోరీ

నిజామాబాద్ ః నిజామాబాద్ జిలా, ఆర్మూర్‌లోని డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్రకు సంబంధించిన కిలోన్నర బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకు నుండి కారులో బంగారం తీసుకువచ్చి మహాలక్ష్మి కాలనీలోని...

కులగణనపై కాంగ్రెస్ ద్రోహం

నమ్మిన వాళ్లను మోసం చేయడం ఈజీ. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన బిసిలను ఆ పార్టీ మరోసారి మోసం చేసింది. నమ్మక ద్రోహం చేసింది. ఇంకా చెప్పాలంటే తమకు స్వీయ ప్రయోజనాలే...
Hackers attack Taj Hotels computers

తాజ్ హోటల్స్ కంప్యూటర్లపై హ్యాకర్ల దాడి

15 లక్షల మంది కీలక సమాచారం చోరీ మన తెలంగాణ/హైదరాబాద్: ప్రఖ్యాత తాజ్ హోటల్స్ కంప్యూటర్ వ్యవస్థపై హ్యాక ర్లు దాడి చేశారు. దాదాపు 15 లక్షల మంది కస్టమర్లకు చెందిన కీలక...
40 Years prison to Mother in Kerala

సింగపూర్‌లో విద్యార్థినిపై అత్యాచారం: భారతీయునికి 16 ఏళ్ల జైలుశిక్ష

సింగపూర్: సింగపూర్‌లోని యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఒక 26 ఏళ్ల భారతీయునికి 16 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 12 లాఠీ దెబ్బలను ఇక్కడి కోర్టు శిక్షగా విధించింది....

కోటి 94 లక్షల విలువైన గంజాయిని జప్తు చేసిన దమ రైల్వే రక్షణ దళం

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం కిందటి నెల సెప్టెంబర్‌లో 8 మంది వ్యక్తులను అరెస్టు చేసి రూ.1.94 కోట్ల కంటే ఎక్కువ విలువైన గంజాయిని జప్తు చేసింది. నెలసరి...

గేదె చోరీ కేసు: 58 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు

వెబ్ డెస్క్: గేదె చోరీ కేసులో 58 ఏళ్ల తరువాత నిందితుడిని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. 1965లో ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు గణపతి విఠల్ వగోరెకు 20 ఏళ్ల...

చికాగో వీధులలో హైదరాబాద్ విద్యార్థిని: అప్పగించాలని తల్లి వేడుకోలు

వెబ్ డెస్క్: అమెరికాలోని చికాగోలో రోడ్డుపై అత్యంత దీవాస్థలో జులైలో కనిపించిన హైదరాబాద్‌కు చెందిన సైదా లులూ మిన్హజ్ అనే విద్యార్థిని ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మీడియా కథనాల ప్రకారం ఆ...
VIP visits to Tirumala on 21st and 22nd are cancelled

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 66,199...
Uttar pradesh kanpur

రొట్టెల కోసం అన్నను చంపి… మృతదేహాన్ని లాక్కెళ్లి నదిలో పడేశాడు…

లక్నో: రొట్టెలు వండిపెట్టలేదని అన్నను తమ్ముడు అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని బిల్హౌర్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కల్లూ, భూరా అనే...
Periodical film start

పీరియాడికల్ ఫిల్మ్ ప్రారంభం

పాలిక్ దర్శకత్వంలో బియస్‌ఆర్‌కె క్రియేషన్స్, రావుల రమేష్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వే డుకలో...

నిజాయితీగా వ్యాపారం చేయండి… లేదంటే చర్యలు తప్పవు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హసన్‌పర్తి: నిజాయితీగా వ్యాపారం చేయండి.. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపార్థులు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి...

అయిటిపాముల ఎస్‌బిఐ ఎటిఎంలో చోరీ

నల్లగొండ:నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎటిఎంలో రూ.23 లక్షల సొమ్ము చోరీకి గురైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఎస్‌బిఐ అయిటిపాముల బ్రాంచ్...
Tomato trays stolen from Zaheerabad vegetable market

జహీరాబాద్ కూరగాయల మార్కెట్‌లో టమాట ట్రేల చోరీ

జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్ని అంటడంతో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో టమాట ట్రేలను దొంగ ఎత్తుకెళ్లారు. ముఖం గుర్తించకుండా హెల్మెట్, జాకెట్ ధరించిన...

సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ

నల్లగొండ:నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో స్వామివారికి అలంకరించిన దాదాపు 4 కిలోల వెండి ఆభరణాలను దింగలించరని, అదేవిధంగా హిల్ కాలనీ...
CP Anand press meet on Nepali Gang theft

సికింద్రాబాద్ వ్యాపారి ఇంట్లో చోరీ కేసు.. 10మంది అరెస్టు

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని సిందికాలనీలో కుటుంబంతో కలిసి నివాసముంటున్న వ్యాపారి రాహుల్ గోయల్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడిన నెపాల్‌కు చెందిన 10మందిని అరెస్టు చేసి...

సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంలో చోరీ

నంగునూరు: సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంగా ప్రసిద్ధి గాంచిన నంగునూరు మండలంలోని కొనాయిపల్లి వేంకటేశ్వర స్వా మి ఆలయంలో శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాజగోపాల్ పేట...

హిమాయత్ నగర్‌ ఎటిఎం చోరీ కేసులో నలుగురు అరెస్టు..

హైదరాబాద్: ఎటిఎం చోరీ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల(జూలై) 4వ తేదీన హిమాయత్ నగర్‌లో ఎటిఎంలో డబ్బుల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఎటిఎం సెంటర్‌లోకి నలుగురు...
Rs 5 Cr stolen in Secunderabad Trader's House

సికింద్రాబాద్ వ్యాపారి ఇంట్లో ఐదున్నర కోట్ల సొత్తు చోరీ..

సికింద్రాబాద్ వ్యాపారి ఇంట్లో ఐదున్నర కోట్ల సొత్తు చోరీ ముంబైలో నేపాలీ కుటుంబం పట్టివేత మన తెలంగాణ/హైదరాబాద్: తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ రూ.5 కోట్లకు పైగా సొత్తుతో ఉడాయించిన నేపాలి దొంగలు పోలీసులకు చిక్కారు. సికింద్రాబాద్...

కిరాణ షాపులో చోరీ

చెన్నారావుపేట: మండల కేంద్రంలోని సిద్దేశ్వర దే వాలయం ఎదురుగా ఉన్న మౌనికారెడ్డి కిరాణంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ప్రతి రోజు మాదిరిగానే శనివారం ఉదయం మౌనికారెడ్డి షాపు తీయగా వెనుక...

వట్టూరు శివారులో కేబుల్ వైర్ల చోరీ

తూప్రాన్: తూప్రాన్ మండల పరిధిలోని వట్టూరు, జెండాపల్లి, పడాలపల్లి గ్రామాల శివార్లలో ఉన్న సుమారు 40 వ్యవసాయ బోరుబావుల దగ్గర నుంచి శనివారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు కేబుల్‌వైర్లను, సర్వీస్‌వైర్లను చోరీ...

Latest News

నిప్పుల గుండం