Monday, April 29, 2024
Home Search

చోరీకి - search results

If you're not happy with the results, please do another search

మద్యం, కల్లు లేక మతిపోతోంది

  మనతెలంగాణ/ సిటిబ్యూరో : కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్ విధించడంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. వైన్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయడంతో మందుబాబుల మతిపోతోంది. రోజు తాగే అలవాటున్న వారు కావడంతో...

రూ.92 లక్షలతో పారిపోయిన డ్రైవర్ అరెస్టు: సిపి

  హైదరాబాద్: ఎటిఎం మిషన్లలో డబ్బు నింపే వాహనం నుంచి రూ.92 లక్షలు డ్రైవర్ ప్రకాశ్‌ చోరీకి పాల్పడడంతో అతడిని పోలీసలు అరెస్టు చేశారు. తోటి సిబ్బంది కళ్లుగప్పి రూ.92 లక్షలతో డ్రైవర్ పారిపోయాడు....

నగదుతో ఎటిఎం ఉద్యోగి పరార్

  హైదరాబాద్ : ఎటిఎంలో నగదు లోడ్ చేసే ఉద్యోగి డబ్బులు లోడ్ చేయకుండా రూ.50లక్షలతో పరారయ్యాడు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలో ఉద్యోగి పరారైనట్లు ఫిర్యాదు చేయడంతో...
BMW Car

మూత్రవిసర్జన కోసం దిగితే బిఎండబ్ల్యుతో ఉడాయించారు

  నోయిడా(యుపి): మద్యం తాగిన మత్తులో మూత్రవిసర్జన కోసం రోడ్డు పక్కన కారు ఆపితే ఆ కారు తీసుకుని ఉడాయించారు చోరులు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. స్టాక్ బ్రోకర్‌గా...

ఇందిరాపార్క్‌లో దొంగల బెడద

  హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శించే ఇందిరాపార్క్‌లో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో పార్కును సందర్శిస్తున్న పర్యాటకుల పర్సులను దొంగలు కొట్టేస్తున్నారు. దీంతో పర్యాటకులు లబోదిబోమంటున్నారు,...
Thieves stolen gold in TTD Employees House in Tirupati

మేడారం వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు..

హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకున్నారు. అల్వాల్ పరిధిలోని కృష్ణానగర్‌లో తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగలు వరుసగా చోరీలు చేస్తున్నారు. మచ్చబొల్లారం కృష్ణానగర్‌లోని బాలయ్య గత నెల...
Gold

మహిళపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నగలు చోరీ

బెంగళూరు: చోరీకి వచ్చిన ఒక దొంగ ఇంట్లోని వారిని పెట్రోల్‌తో తగలబెడతానని బెదిరించి రూ. 4 లక్షల విలువైన నగలతో ఉడాయించాడు. ఈ భయానకమైన దొంగతనం బెంగళూరులో ఇటీవల చోటుచేసుకుంది. అయితే బాధితురాలు...

సీతాఫల్‌మండిలో మహిళల కిడ్నాప్ కలకలం

  హైదరాబాద్ : మహిళలు కిడ్నాప్‌కు గురయ్యారనే సమాచారం నగరంలోని సీతాఫల్‌మండిలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. సీతాఫల్‌మండిలో శనివారం రాత్రి ఇద్దరు మహిళలు కారులో ఉన్న ఇద్దరు యువకులతో మాట్లాడుతున్నారు. ఇది చూసిన...

ఎటిఎంను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లిన దొంగలు

  నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమనేడులో దొంగలు ఎటిఎంను దోచుకున్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగ గురువారం వెలుగులోకి వచ్చింది. ఎటిఎం చోరీకి గురయ్యిందని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు....

Latest News

నిప్పుల గుండం