Home Search
చోరీకి - search results
If you're not happy with the results, please do another search
మద్యం, కల్లు లేక మతిపోతోంది
మనతెలంగాణ/ సిటిబ్యూరో : కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్డౌన్ విధించడంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. వైన్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయడంతో మందుబాబుల మతిపోతోంది. రోజు తాగే అలవాటున్న వారు కావడంతో...
రూ.92 లక్షలతో పారిపోయిన డ్రైవర్ అరెస్టు: సిపి
హైదరాబాద్: ఎటిఎం మిషన్లలో డబ్బు నింపే వాహనం నుంచి రూ.92 లక్షలు డ్రైవర్ ప్రకాశ్ చోరీకి పాల్పడడంతో అతడిని పోలీసలు అరెస్టు చేశారు. తోటి సిబ్బంది కళ్లుగప్పి రూ.92 లక్షలతో డ్రైవర్ పారిపోయాడు....
నగదుతో ఎటిఎం ఉద్యోగి పరార్
హైదరాబాద్ : ఎటిఎంలో నగదు లోడ్ చేసే ఉద్యోగి డబ్బులు లోడ్ చేయకుండా రూ.50లక్షలతో పరారయ్యాడు. చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలో ఉద్యోగి పరారైనట్లు ఫిర్యాదు చేయడంతో...
మూత్రవిసర్జన కోసం దిగితే బిఎండబ్ల్యుతో ఉడాయించారు
నోయిడా(యుపి): మద్యం తాగిన మత్తులో మూత్రవిసర్జన కోసం రోడ్డు పక్కన కారు ఆపితే ఆ కారు తీసుకుని ఉడాయించారు చోరులు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాలో చోటు చేసుకుంది. స్టాక్ బ్రోకర్గా...
ఇందిరాపార్క్లో దొంగల బెడద
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శించే ఇందిరాపార్క్లో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో పార్కును సందర్శిస్తున్న పర్యాటకుల పర్సులను దొంగలు కొట్టేస్తున్నారు. దీంతో పర్యాటకులు లబోదిబోమంటున్నారు,...
మేడారం వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు..
హైదరాబాద్: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకున్నారు. అల్వాల్ పరిధిలోని కృష్ణానగర్లో తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగలు వరుసగా చోరీలు చేస్తున్నారు. మచ్చబొల్లారం కృష్ణానగర్లోని బాలయ్య గత నెల...
మహిళపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నగలు చోరీ
బెంగళూరు: చోరీకి వచ్చిన ఒక దొంగ ఇంట్లోని వారిని పెట్రోల్తో తగలబెడతానని బెదిరించి రూ. 4 లక్షల విలువైన నగలతో ఉడాయించాడు. ఈ భయానకమైన దొంగతనం బెంగళూరులో ఇటీవల చోటుచేసుకుంది. అయితే బాధితురాలు...
సీతాఫల్మండిలో మహిళల కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ : మహిళలు కిడ్నాప్కు గురయ్యారనే సమాచారం నగరంలోని సీతాఫల్మండిలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. సీతాఫల్మండిలో శనివారం రాత్రి ఇద్దరు మహిళలు కారులో ఉన్న ఇద్దరు యువకులతో మాట్లాడుతున్నారు. ఇది చూసిన...
ఎటిఎంను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమనేడులో దొంగలు ఎటిఎంను దోచుకున్న ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగ గురువారం వెలుగులోకి వచ్చింది. ఎటిఎం చోరీకి గురయ్యిందని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు....