Home Search
నికర పెట్టుబడి - search results
If you're not happy with the results, please do another search
నాలుగో త్రైమాసికంలో తగ్గిన కరెంట్ ఖాతా లోటు
న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం(2022-23) నాలుగో త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వెల్లడించింది. ఆర్బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రధానంగా...
కల్లాలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
ములుగు: కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాఘవపట్నం గ్రామంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్...
మేలో రూ.43,838 కోట్ల విదేశీ పెట్టుబడులు
9 నెలల గరిష్ఠానికి చేరిన ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవ్వడమే కారణం
ముంబై : భారతీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత నెలలో(మే) విదేశీ పోర్ట్ఫోలియో...
పారిశ్రామిక వేత్తలుగా అడవి బిడ్డలు
వెన్నంటి ప్రోత్సహిస్తున్నగిరిజన మంత్రిత్వ శాఖ
సిఎమ్ఎస్టిఇఐ పథకం కింద చేయూత
కార్యరూపంలో వినూత్న ఆలోచనలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం లో అనాదరణకు గురైన గిరిజన, ఆదివాసి, అడవి బిడ్డలకు మేమున్నామంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది తెలంగాణ...
మార్చిలో ఆలైటైమ్ హైకి చేరిన మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు…
తొలిసారిగా రూ.14,000 కోట్లు
మార్చిలో ఆలైటైమ్ హైకి చేరిన మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్స్లోకి రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సిప్ ద్వారా ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు రికార్డు...
ఎవరి భద్రత?
భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టడం ప్రజాస్వామ్యానికి హానికరమని సుప్రీంకోర్టు లెక్కలేనన్ని సార్లు చెప్పి వుంటుంది. కాని పాలకులు మీడియా గొంతు నొక్కడాన్ని మాత్రం మానుకోలేదు. ఏపాటి విమర్శను తట్టుకోలేని తత్వాన్ని వారు పెంచుకొన్నారు....
తలసరి ఆదాయంలో టాప్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాన్ని ఆర్థ్ధికంగా దెబ్బతీయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎక్కడికక్కడనే అనేక అడ్డంకులు సృష్టిస్తూ వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి రాకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం తనకు ఇష్టంలేకపోయినా...
‘క’న్నీటి సాగుతో ఎండిన కర్షకుని గెండె
మన తెలంగాణ/బోనకల్ : గత రెండునెలలుగా సాగు నీటి కోసం ఆందోళనలు చేసినప్పటికి సాగరు అధికారులకు కనికరం కలుగలేదు. అన్నదాతల ఆక్రోశం చూసి చలించిన రెండు గ్రామాల సర్పంచ్లు నిరాహార దీక్షకు దిగినా...
సీరియళ్ళు, స్త్రీలు, సమాజం..
మాధ్యమాల్లో విలువల పతనానికి లాభాపేక్ష గల బాధ్యతారహిత పెట్టుబడిదారీ పత్రికా వ్యవస్థ కారణం. పఠన, శ్రవణ మాధ్యమాల కంటే దృశ్య మాధ్యమాల ప్రభావం తీవ్రమైంది. సీరియళ్ళు చూసేది ఎక్కువ స్త్రీలే. ఇవి వారి...
‘పాన్ మసాలా’ ప్రచార కంపు..
గుట్కా, పాన్ మసాలాల మధ్య ఆరోగ్య హానికారిత విషయంలో పెద్ద తేడా ఏమి లేదు. గుట్కాలో పొగాకు ఉంటుంది. పాన్ మసాలాలో ఉండదు. పొగ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని ఉందని, ఆ...
మోడీ ఎల్ఐసిని నాశనం పట్టించాడు: ఓవైసీ
హైదరాబాద్: భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసి) ‘పెట్టుబడి విలువ’(వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్) ఆర్టికల్ గురించి ప్రస్తావిస్తూ మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఎల్ఐసిలో సామాన్యులు పెట్టుకున్న...
గ్రీన్ రుణం.. కాలుష్య పరం
‘గ్రీన్ ఎనర్జీ’ వాటాల తనఖాతో అదానీ గ్రూప్ భారీగా రుణ సేకరణ
ఈ రుణాలతో ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల్లో పెట్టుబడులు
ఫిబ్రవరి 10న రిపోర్ట్తో వెలుగులోకి నిజాలు
నార్వే సంస్థ కెఎల్పి అదానీ షేర్లన్నింటినీ...
ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠ!
ధీరూభాయ్ ఇందిర, ముఖేశ్ కాంగ్రెస్, అదానీ మోడీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, 1988లో కేవలం 2.2 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంతో మొదలు పెట్టి ఈనాడు 12640 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో...
ఓటరుకు ‘నమో’!
అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్/ మే మాసాల్లో జరగవలసిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టిన 202324 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మసిబూసి మారేడు కాయ చేసే...
అదానీ గ్రూప్ X హిండెన్బర్గ్
హిండెన్బర్గ్ నివేదిక భారత్పై దాడి, ఆరోపణలన్నీ అవాస్తవం x జాతీయ వాదం ముసుగులో మోసాన్ని కప్పిపుచ్చొద్దు
నివేదిక చెడు ఉద్దేశంతో కూడినది, సంస్థకు విశ్వసనీయత లేదు x అనూహ్య సంపద పెరుగుదలను భారత్ సక్సెస్కు...
అదానీ గ్రూపు షేర్లు భారీ పతనం
న్యూస్ డెస్క్: ప్రపంలోని అత్యంత సంపన్నులైన ఐదుగురు కుబేరుల జాబితాలో నుంచి భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేరు కనుమరుగైపోయింది. శుక్రవారం ఒక్కరోజే ఆయన నికర ఆస్తుల విలువ 20.1...
ఊరు ఆమెకు కవితాగానం
బాల్యంలో ఆడిన కోతికొమ్మంచి ఆటలు, వీధిలో ఆడిన, పరుగు పందెం, సైకిల్ తొక్కడం, కబడ్డీ క్రీడలు, పాతపాటలకి డ్యాన్సులు... ఊరు ఊరంతా లలితే. అందుకే ‘దాతి’లో ప్రతి అక్షరం నిప్పుర్వ వెలుగుతోంది. పెళ్ళి...
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
48 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు
ట్రేడింగ్ యాప్లతో సులభతరమైన స్టాక్స్ కొనుగోలు
పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు : సిడిఎస్ఎల్
న్యూఢిల్లీ : స్టాక్మార్కెట్ పట్ల దేశ ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా మార్కెట్లో పాల్గొంటున్నారు. 2022-23...
రూ.70 వేల కోట్లు ఉపసంహరించుకున్న ఎంఎఫ్ ఇన్వెస్టర్లు
ముంబై : గత కొద్ది నెలలుగా నష్టాల్లో ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. పెట్టుబడిదారులు వరుసగా మూడో త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్ల నుండి ఉపసంహరించుకోవడం కొనసాగించారు. అధిక ద్రవ్యోల్బణం,...