Home Search
పతకాల పంట - search results
If you're not happy with the results, please do another search
భారత్కు రెండో స్వర్ణం
బర్మింగ్హమ్ : కామన్వెల్త్ క్రీడల్లో భారతకు పతకాల పంట పండిస్తున్నారు. తొలి రోజే మూడు పతకాలతో దుమ్ము రేపిన భారత క్రీడాకారులు రెండో రోజూ పతకాల పరంపర కొనసాగించారు. వెయిట్ లిఫ్టర్ జెరెమీ...
ఇషా సింగ్ జోడీకి స్వర్ణం
ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్
మన తెలంగాణ/హైదరాబాద్: జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు పతకాల పంట పండించారు. గురువారం భారత షూటర్లు ఏకంగా మూడు స్వర్ణాలు గెలిచి...
ఆసియా క్రీడలు వాయిదా!
బీజింగ్: చైనా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలను నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా శుక్రువారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10...
తెలంగాణ రెజ్లింగ్ జట్ల ఎంపిక
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ పురుషులు, మహిళల జట్లను గురువారం ఎంపిక చేశారు. ఎల్బి స్టేడియంలోని రెజ్లింగ్ హాల్లో జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభను...
ఖేల్ రత్న రేసులో నీరజ్, మిథాలీ, ఛెత్రి
అర్జున అవార్డు కోసం ధావన్, భవీనా పటేల్ నామినేట్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న 2021 అవార్డు కోసం మొత్తం 11 మంది క్రీడాకారుల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ...
జూనియర్ వరల్డ్ షూటింగ్లో భారత్కు మరో 2 స్వర్ణాలు
లిమా: ఇక్కడ జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎయిర్పిస్టల్ పురుషుల, మహిళల టీం ఈవెంట్లు రెండింటిలోను బంగారు పతకాలు సాధించారు....
మీ నుంచి నేను స్ఫూర్తి పొందాను
పారాలింపిక్ క్రీడాకారులతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో భారత్కు పతకాల పంట పండించిన పారాలింపిక్స్ అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. గత గురువారం ప్రధాని...
‘జోరు తగ్గని’ భారత్
టోక్యో క్రీడల్లో మరో నాలుగు పతకాలు
మనీశ్, భగత్లకు స్వర్ణాలు, అదానాకు రజతం, మనోజ్కు కాంస్యం
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం భారత్కు మరో రెండు...
భారత్ ‘సంచలనం’
పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల హవా
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. సోమవారం భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి పెను ప్రకంపనలు సృష్టించారు. మహిళల షూటింగ్లో...
విశ్వ క్రీడలకు సర్వం సిద్ధం
టోక్యో: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టోక్యో ఒలింపిక్స్కు శుక్రవారం తెరలేవనుంది. జపాన్ రాజధాని టోక్యో నగరం వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్నాయి....
ఇంటి వద్దే సాధన
మనుబాకర్
న్యూఢిల్లీ: కరోనా మమహ్మరి నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ వల్ల పలు క్రీడలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఆటలు రద్దు కావడం, లాక్డౌన్ అమలులో...
భారత్కు స్వర్ణాలు..
హాంగ్జౌ : ఆసియా గేమ్స్లో భారత్కు పతకాల పరంపర కొనసాగుతోంది. రెండో రోజు అయిన సోమవారం భారత్ ఖాతాలో రెండు స్వర్ణ, నాలుగు కాంస్య పతకాలు వచ్చి చేరాయి. పురుషుల 10 మీటర్ల...
మహిళా రెజ్లర్ల కంట రక్తకన్నీరు
పిడి గుద్దులతో ప్రత్యర్థులను మట్టి కరిపించిన మన ఛాంపియన్ రెజ్లర్లు చివరకు ఖాకీల నెట్టివేతకు గురై, జాతి సమక్షంలో జరిగిన అవమానాన్ని పంటి బిగువున భరించక తప్పలేదు. 28, మే ఆదివారం రోజున...
ఉద్యానవన విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు జరపాలి: తమిళిసై సౌందరరాజన్
సిద్దిపేట : ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్, శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్సులర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు పిలుపునిచ్చారు....
రాజ్యాంగ పదవుల్లో ఉండి ఫాసిస్టు దాడులా?
కమలనాథులపై సిఎం
కెసిఆర్ ఫైర్
సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు ప్రజా
సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాలపై పెత్తనం
కుంటుపడుతున్న దేశాభివృద్ధి.. పెరుగుతున్న
ద్రవ్యోల్భణం వైఫల్యాలను
కప్పిపుచ్చుకోవడానికే విద్వేషాలు రాష్ట్రంపై
అప్పుల భారం పెరిగిందంటూ తప్పుడు...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
కరెంట్ అఫైర్స్…
జాతీయం:
15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.
పార్లమెంటులో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె...
నొప్పి భరిస్తూ.. నాలుగు గంటలు
మహీంద్రా వర్శిటీ స్నాతకోత్సవానికి బయల్దేరేముందు ప్రగతిభవన్లో కాలుజారి
గాయపడిన కెటిఆర్ అయినా చిరునవ్వుతోనే కార్యక్రమాన్ని
విజయవంతం చేసిన మంత్రి స్నాతకోత్సవం నుంచి నేరుగా ఆస్పత్రికి
కాలు చీలమండలం లిగ్మెంట్లో చిన్న చీలిక వచ్చినట్లు...