Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
పాక్ పంజాబ్ సిఎంగా నవాజ్ కుమార్తె మరియం
లాహోర్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్=నవాజ్ (పిఎంఎల్=ఎన్) సీనియర్ నాయకురాలు, మూడు సార్లు ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె...
సైన్యం పెత్తనానికి చుక్కెదురు?
బ్రిటిష్ పాలకులు కుతంత్రంగా జరిపిన దేశ విభజన అనంతరం భారత దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ పుష్కలమైన ఆర్థిక వనరులతో సంపన్న దేశంగా ఉండెడిది. అయితే, పలు కారణాల చేత సుపరిపాలన లోపించడంతో, పాలనా...
పాక్ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’
పిపిపి చైర్మన్ బిలావల్ జోస్యం
ఇతరులు తమ వైఖరి మార్చుకోక తప్పదు
ఇస్లామాబాద్ : ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే’ పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’ నెలకొనవచ్చని తాను భావిస్తున్నట్లు...
నవాజ్కు ‘నో’ చెప్పిన బిలావల్
అధికారం పంపకం సూత్రానికి నిరాకరణ
ప్రధాని పదవిపై నవాజ్ పార్టీ ప్రతిపాదన
ప్రజల తీర్పును మన్నిస్తామన్న పిపిపి నేత
కరాచీ : పాకిస్తాన్లో అధికారం పంచుకోవడానికి సంబంధించి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ (పిఎంఎల్ ఎన్)...
సెల్ఫీ మోజులో సింహానికి బలి
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి జూపార్క్లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపే సింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్...
పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్?
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి అడుగులు పడుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్...
పాకిస్తానీయులే మన అతి పెద్ద ఆస్తులు
మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పాకిస్తానీయులు భారత్కు అతి పెద్ద ఆస్తులని అభివర్ణించి కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ అయ్యర్ కొత్త వివాదానికి తెరలేపారు. రెండు దేశాల మధ్య...
రిసార్టుల రాజకీయం
గతంలో (1984 ఆగస్టు) ఎన్టి రామారావు గుండె చికిత్స కోసం అమెరికా వెళ్ళగా కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గద్దె దించి నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో...
సరిహద్దు గాంధీ
ఫ్రాంటియర్ గాంధీ లేదా అబ్దుల్ గఫార్ ఖాన్, పష్తూన్ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత స్వరం వినిపించిన స్వాతంత్య్ర కార్యకర్త. బాద్షాఖాన్ లేదా సిమంత్ గాంధీ అని...
మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష
మాజీ మంత్రి ఖురేషీకీ అదే ఖైడు
ప్రభుత్వ రహస్యాల వెల్లడి కేసు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్...
ఇరాన్లో 9 మంది పాక్ కార్మికుల హత్య
ఇస్లామాబాద్ : ఇరాన్లో ఒక దారుణ సంఘటనలో తమ దేశీయుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పాకిస్తాన్ కోరింది. రెండు దేశాల సరిహద్దులలో పోటాపోటీ కాల్పుల సంఘటనలతో ఉద్రిక్తతలు నెలకొన్న కొన్ని రోజులకే...
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
ఒకనాడు బాబ్రీమసీదు ఉన్నచోటనే నేడు రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భం ఇది. భారత దేశం అధిక సంఖ్యాకుల విశ్వాసాలవైపు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటం నుంచి మనం ప్రయాణించి వచ్చిన...
విదేశాంగ విధానం వివేకమైనదేనా?
నేడు యుద్ధ భయ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు జీవిస్తున్నారు. అమెరికా -రష్యాల మధ్య ప్రపంచ ఆధిపత్య పోరాటం, అందులో భాగంగా ఉత్పన్నమైన ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, అందులో అమెరికా జోక్యం, ఉత్తర-...
ఇరాన్ దాడులు
సంపాదకీయం: ప్రపంచమంతటా వున్నానని ఉగ్రవాదం తరచూ చాటుకొంటున్నది. సరిహద్దుల్లో మాటువేసి ఆయా దేశాల ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నది. ప్రాణాలకు కూడా తెగించి ఉగ్రవాదులుగా మారుతున్నవారు ఏమి ఆశించి అలా చేస్తున్నారనేది ఒక క్లిష్టమైన...
ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడిగా నిలిచి చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అఫ్గానిస్థాన్ జట్టుతో టీమిండియా ఆదివారం రెండో టీ20...
మోడీకి గెలుపు శాశ్వతం కాదు
నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువైంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా...
ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు
న్యూఢిల్లీ: దేశ రాజధానితో పాటు పరిసర ప్రాంతాలలో గురువారం భూప్రకంపనలు సంభవించాయి. అప్ఘానిస్తాన్ సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దాని ప్రకంపనలు ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కనిపించాయని జాతీయ భూకంప పరిశోధనా...
భయంతో అర్ధరాత్రి మోడీకి ఇమ్రాన్ ఖాన్ ఫోన్ !
న్యూఢిల్లీ: సైనిక సంక్షోభాన్ని నివారించడానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2019లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అర్ధరాత్రి ఫోన్ చేశారు. బాలాకోట్ వైమానిక దాడులు, పుల్వామా ఉగ్ర దాడి తర్వాత...
అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు డేవిడ్ వార్నర్ వీడ్కోలు…
అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీడ్కోలు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్ట్ అనంతరం వార్నర్ తన టెస్ట్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టాడు. చివరి...
మసూద్ అజహర్ మృతి?
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో గత కొన్ని రోజుల నుంచి ఉగ్రవాదులను గుర్తు తెలియన వ్యక్తులు చంపేస్తున్నారు. జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి ప్రధాని సూత్రదారిపై బాంబు దాడి జరగడంతో అతడు మృతి చెందినట్టు...