Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
బాలీవుడ్ ఎంట్రీ
ఇప్పుడు మన టాలీవుడ్లో మోస్ట్ లక్కీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది రష్మికా మందన్న అనే చెప్పాలి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకొని...
రేపిస్టులకు రసాయనాలతో నపుంసకత్వం, ఉరిశిక్ష
పాకిస్తాన్లో ఇక రేపిస్టులకు కఠిన శిక్షలు
ఆర్డినెన్సులకు ఇమ్రాన్ క్యాబినెట్ ఆమోదం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు రెండు ఆర్డినెన్సులను ఫెడరల్ క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదించింది. అత్యాచారానికి పాల్పడిన వారిని...
మన హైదరాబాద్ పాక్లో ఉందా?
బిజెపి సర్జికల్ జోక్పై మండిపడ్డ కెటిఆర్
సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు, హైదరాబాద్ భారతదేశంలో లేదా?
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
ప్రశాంత నగరంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు
భాగ్యనగరం శాంతి సామరస్యాలతో తులతూగకపోతే
పెట్టుబడులు రావు,...
ఆ 18 మంది ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోం శాఖ మంగళవారం మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్...
వీసాల కోసం తొక్కిసలాట.. 11మంది మహిళల మృతి..
కాబుల్: దేశాన్ని విడిచేందుకు వీసాల కోసం నంగర్హర్ ప్రావిన్సులోని సాకర్ స్టేడియంలో వేచి ఉన్న వేలాది మంది ఆఫ్ఘన్ పౌరుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది మహిళలు మరణించారు. బుధవారం మధ్యాహ్నం...
ప్రశాంత్ నీల్తో పీరియాడిక్ మూవీ
స్టార్ హీరో ఎన్టీఆర్తో యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని... ఇండియా...
విషం తాగి ఒకే కుటుంబంలో 11 మంది మృతి
జైపూర్: రాజస్థాన్ లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కుటుంబంలోని 12 మంది ఒకేసారి విషం తాగారు. వీరిలో 11 మంది మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని చికిత్స...
తాజ్ హోటల్కు బాంబ్ బెదిరింపు.. అప్రమత్తమైన ముంబై పోలీసులు
ముంబయిః దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలోని తాజ్ హోటల్ వద్ద మంగళవారం పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సోమవారం తాజ్ హోటల్కు పాకిస్తాన్లోని కరాచీ నుంచి బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్స్...
అపర చాణక్యుడు అందరివాడు
స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
మోడీజీ…. ఆ అవకాశం కల్పిస్తే… పాక్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా…
ఛండీగఢ్: పాక్లో ఉన్న బంధువు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్లకు వీసా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఓ యువకుడు విజ్ఞప్తి చేసిన సంఘటన పంజాబ్లోని జలంధర్లో జరిగింది. బస్తీ బవా ఖేల్...
కాశ్మీర్లో భారత్ జెండాలు మాత్రమే ఎగురుతున్నాయి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాల్లో జమ్మూకాశ్మీర్ విధి చిత్రం మారుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘జమ్మూ జన సంవాద్ ర్యాలీ’లో...
ఇండ్లపై కూలిన పాక్ విమానం….
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండ్ నిమిషం ముందు జిన్నా ఇంటర్ నేషనల్ ఎయిర్...
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు..
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.వరుస బాంబు...
దెబ్బలు తట్టుకునేందుకు సూర్య నమస్కారాలు చేస్తా
న్యూఢిల్లీ: తమకు ఉద్యోగాలు రాకపోతే మరో ఆర్నెళ్ల తర్వాత దేశంలోని నిరుద్యోగులు ప్రధాని నరేంద్ర మోడీని కర్రలతో కొట్టడం మొదలుపెడతారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తనదైన...
నాదీ భరోసా..ముస్లింలకు ఏ కష్టం రాదు
చెన్నై: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వల్ల ముస్లిములకు వచ్చిన ప్రమాదమేమీ ఉండదని సూపర్స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి జాతీయ పౌర...
సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి
ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...
పాక్ రాయబారిలా మోడీ మాట్లాడుతున్నారు
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ రాయబారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పొద్దస్తమానం పాకిస్తాన్ గురించి మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని, ఆయనేమైనా పాకిస్తాన్ రాయబారా అని ఆమె ప్రశ్నించారు....