Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో పేలుళ్లకు కుట్ర… మరో వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ: దేశంలో పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతానికి చెందిన జకీర్ ను అరెస్ట్ చేశారు. జకీర్ను ముంబయి యాంటీ టెర్రరిజం స్కాడ్ అదుపులోకి...
అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం
దొడ్డు బియ్యంపై కేంద్రం
దొడ్డ మనసు ప్రదర్శించాలి
రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్
టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు
వానా కాలం పంట వస్తే నిల్వ చేసే
జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
అఫ్ఘాన్లో మహిళల నిరసన ప్రదర్శనలు
పాకిస్తాన్ గో బ్యాక్, మీ కీలు బొమ్మ సర్కార్ వద్దు అంటూ నినాదాలు
పాక్ ఎంబసీ ఎదుట నిరసనకు భారీగా తరలిన మహిళలు
చెదరగొట్టేందుకు తాలిబన్ల కాల్పులు, అదుపులోకి పాత్రికేయులు
కాబూల్ : అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో...
కాబూల్తో సంబంధాలు!
ప్రకటించిన గడువు ప్రకారం ఆగస్టు 31 మంగళవారం నాడు అమెరికా సైన్యం అఫ్ఘానిస్తాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయింది. అక్కడి అమెరికన్ దళాల కమాండర్ జనరల్ క్రిస్ డోనాహ్యూ, అమెరికా రాయబారి రాస్ విల్సన్,...
100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల
జైళ్ల నుంచి ముష్కర మూకలకు స్వేచ్ఛ కల్పించిన తాలిబన్లు
కాబూల్ : అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాలిబన్లు క్రమంగా తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడడమే...
పాక్లో మానవ బాంబు పేలుడు
ఇద్దరు పిల్లలు మృతి, ముగ్గురికి గాయాలు
కరాచి: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో శుక్రవారం చైనా జాతీయులను తీసుకువెళుతున్న ఒక వాహనంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పిల్లలు మరణించగా ఒక చైనా జాతీయుడితోసహా ముగ్గురు...
పాక్లో ఆలయంపై దాడి ఘటనలో 50 మంది అనుమానితుల అరెస్టు
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులో ఒక హిందూ ఆలయంపై జరిగిన దాడికి సంబంధించి ప్రధాన అనుమానితులతోసహా 50 మందికి పైగా ముష్కరులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రహీం యార్ ఖాన్ జిల్లాలోని...
నవాజ్ షరీఫ్ వీసా పొడిగింపునకు బ్రిటన్ నిరాకరణ
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు బ్రిటన్ విదేశాంగ శాఖ వీసా పొడిగింపునకు నిరాకరించింది. పాకిస్తాన్లో రెండు అవినీతి కేసులలో దోషిగా తేలిన 71 సంవత్సరాల నవాజ్ షరీఫ్కు వైద్య చికిత్సల...
పూరన్ సిక్సర్ల వర్షం..
గయానా: పాకిస్తాన్తో శనివారం జరిగిన రెండో టి20లో వెస్టిండీస్ పోరాడి ఓడిపోయింది. విండీస్ బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ (33 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నా మ్యాచ్ను...
ట్రక్కును ఢీకొట్టిన బస్సు: 30 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం హిందూస్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో 30 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా మరో 40...
గుర్తుతెలియని ఎగిరే వస్తువుపై బిఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు
జమ్మూ: జమ్మూ కశ్మీరులో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్ వద్ద ఒక గుర్తు తెలియని ఒక ఎగిరే వస్తువుపై సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన...
1983 వరల్డ్ కప్ ఆటగాడు యశ్పాల్ శర్మ కన్నుమూత
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ (66) కన్నుమూశారు. మంగళవారం 7.40 సమయంలో గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1983 వరల్డ్ కప్ లో టీమిండియా...
ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్
బాలీవుడ్ సినిమాను మలుపుతిప్పిన దిగ్గజ నటుడు దిలీప్ కుమార్. భారతీయ చలనచిత్ర రంగంలో గోల్డెన్ ఏజ్గా చెప్పుకునే తరానికి ఆయన ప్రతినిధి. దేవదాస్, మొఘల్- ఎ- ఆజమ్, గంగా జమున, రామ్ ఔర్...
డ్రోన్ల దాడిపై ఎవరినీ హెచ్చరించం
కాన్పూర్(యుపి): దేశం సురక్షితంగా ఉందని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి భారత సైన్యానికి ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్కు చెందిన మందుగుండుతో కూడిన డ్రోన్లు ఇటీవల జమ్మూ...
దర్భంగా కేసులో కొత్తకోణాలు..
దర్భంగా కేసులో కొత్తకోణాలు
ఎన్ఐఎ కస్టడీలో నిందితులు
‘రా’ ఎజెంట్ అంటూ నమ్మబలికిన మాలిక్ బద్రర్స్
మనతెలంగాణ/హైదరాబాద్: దర్భంగా పార్సిల్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలతో పాటు కోత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లకు వ్యూహరచన చేసింది...
ఇస్లామిక్ తీవ్రవాదులతో కాంగ్రెస్, ఎస్పి కుమ్మక్కు
యుపి మంత్రి ఆరోపణ
బలియా(యుపి): కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు ఇస్లామిక్ తీవ్రవాదులతో కుమ్మక్కయ్యాయని ఉత్తర్ ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వారూప్ శుక్లా ఆరోపించారు. పేద ప్రజలకు మత మార్పిడి చేయడంలో మద్రాసాలు తోడ్పడుతున్నాయని, వాటికి...
పాక్ చెర నుంచి తెలుగు యువకుడు విడుదల.. ప్రేయసి కోసం వెళ్లి..
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
ప్రేయసి కోసం దాయాది దేశంలో బంధీగా..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రేయసి కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడి చెరసాలలో నాలుగేళ్ల పాటు శిక్ష అనుభవించిన ఎపిలోని విశాఖకు చెందిన ప్రశాంత్ కథ...
19వ శతాబ్దం నాటి సిక్కు గురుద్వార పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వ నిర్ణయం
పేషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రొవిన్షియల్ ప్రభుత్వం సిక్కు పాలకుడు హరి సింగ్ నల్వా పాలనలో నిర్మించిన 19వ శతాబ్దం నాటి గురుద్వారను పునరుద్ధరించి, భక్తుల సందర్శనార్థం తెరవాలని నిర్ణయించింది. మనేహ్రా జిల్లాలోని...
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ పాకిస్తాన్లోని హైవేపై గురువారం అతివేగంగా ప్రయాణించిన బస్సు బోల్తా పడి 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 32మందికి...
పాక్ సిఎస్ఎస్ పరీక్షలో విజేతగా నిలిచిన తొలి హిందూ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్(సిఎస్ఎస్) పరీక్షలో మొట్టమొదటిసారి ఒక హిందూ మహిళ ఉత్తీర్ణత సాధించి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(పిఎఎస్)కు ఎన్నికయ్యారు. హిందూ జనాభా అత్యధికంగా నివసించే పాక్లోని సింధ్ ప్రావిన్సుకు...