Wednesday, May 22, 2024
Home Search

పాకిస్తాన్‌ - search results

If you're not happy with the results, please do another search

మన ప్రతిపక్షాలదీ, పాకిస్థాన్‌దీ ఒకే ఎజెండా : మోడీ

  న్యూఢిల్లీ :  పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో 2016 లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులకు రుజువులు చూపాలంటున్న ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోడీ గురువారం విరుచుకుపడ్డారు. మన ప్రతిపక్షాలది, పాకిస్తాన్‌ది ఒకే...
Pulwama martyrs sacrifice will not go in vain:Rahul gandhi

పుల్వామా అమర జవాన్ల త్యాగాలు వృథా పోనివ్వం

  న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన సిఆర్‌పిఎఫ్ జవాన్ల త్యాగాలు వృథాపోవని, దీటుగా జవాబు ఇచ్చేలా తాము కృషి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ...

మోడీ అధిక ప్రసంగం!

సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...

చైనా లేకితనం!

ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన రెండు దేశాలు ఇరుగు పొరుగున వుండడం విశ్వశాంతికి, పురోభివృద్ధికి దోహదం కావాలి. ఆ రెండు మహా జనశక్తుల ప్రభావంవల్ల మొత్తం ప్రపంచం ఎంతో బాగుపడడానికి అవకాశముంది. అందుకు...
KTR comments Modi government

కేంద్రం అడ్డుపడ్డా ప్రగతి ఆగదు….

తెలంగాణపై కావాలనే కేంద్రం దుర్బుద్ధి ప్రగతిశీల రాష్ట్రానికి బడ్జెట్‌లో మరోసారి మొండిచెయ్యి ఎన్ని లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది మోడీ ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తాం ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారికి...

బాధ్యతా రహిత బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్‌టి, ఎస్‌సి, బిసి వర్గాలకు,...
Balakrishna said about Akhanda movie

ఈ ఫలితం ఆ దేవుడు ఇచ్చిందే

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ...
India appeals to Pak for release of fishermen

జాలరుల విడుదలకై పాక్‌కు భారత్ వినతి

  న్యూఢిల్లీ: వెంటనే 356 మంది జాలరులు, ఇద్దరు పౌరులను విడుదల చేసి భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం శనివారం కోరింది. ఇప్పటికే ఈ బందీల జాతీయతను ధ్రువీకరించి పాకిస్తాన్ అధికారులకు తెలియచేయడం జరిగిందని...
Hindu temple vandalised in Pakistan

పాక్‌లో హిందు ఆలయంలోని విగ్రహాల ధ్వంసం

కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉన్న ఒక హిందూ ఆలయంలోని దేవతా విగ్రహాలు విధ్వంసానికి గురయ్యాయి. కరాచీలోని పాత నగరం నారాయణ్‌పురాలోగల నారాయణ్ మందిరంలో సోమవారం ఈ సంఘటన జరిగినట్లు మంగళవారం పోలీసులు...
Ramnath kovind visit ramna kali mandir in Bangladesh

రమ్నా కాళీ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో 1971 యుద్ధ సమయంలో ధ్వంసమైన రమ్నా కాళీ ఆలయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రారంభించారు. 1971లో పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయడంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధ సమయంలో...
Kovind presents replica of 1971-era MIG 21 aircraft to Bangladesh

1971 నాటి మిగ్ 21 నమూనా బంగ్లాదేశ్‌కు బహుకరణ

అందచేసిన రాష్ట్రపతి కోవింద్ ఢాకా: పాకిస్తాన్‌తో 1971లో జరిగిన విముక్త యుద్ధంలో అమరులైన భారత, బంగ్లాదేశ్ సైనికుల స్మారకార్థం నిర్వహించిన 50వ వార్షికోత్సవంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌కు...
Imran Khan reached out to Zardari for reconciliation

అమెరికా-చైనా అంతరాలు తొలగిస్తాం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వార్తలను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. తమ దేశం ఏ రాజకీయ కూటమిలో చేరబోదని, అమెరికా-చైనా మధ్య ఏర్పడుతున్న అంతరాలను తొలగించే పాత్రను పోషించడానికి...

పుతిన్ పర్యటన ఫలితాలు

ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన 21వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలవంతం కావడం ఒక మంచి పరిణామం. చైనాతో, పాకిస్తాన్‌తో...
Rajnath Singh warns Pakistan And China

ఇంచు భూమిని ఆక్రమించుకున్నా సహించం

పాక్, చైనాకు రాజ్‌నాథ్ హెచ్చరిక పితోరాగఢ్: పొరుగుదేశాలతో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటోందని, అయితే తమ భూభాగంలో అంకుళం భూమిని ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా గట్టిగా జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్...
20 Indian fishermen released from Pakistan jail

పాక్ జైలు నుంచి 20 మంది భారతీయ మత్స్యకారుల విడుదల

నేడు వాఘా సరిహద్దులో భారతీయ అధికారులకు అప్పగింత కరాచి: పాకిస్తాన్‌లోని లంధి జైలు నుంచి ఇటీవలే విడుదల చేసిన 20 మంది భారతీయ మత్సకారులను ఆదివారం వాఘా సరిహద్దు వద్ద భారతీయ అధికారులకు అప్పగించనున్నట్లు...
Covid-19 cases rise in US and UK

మళ్లీ వణికిస్తున్న కరోనా

అమెరికా, బ్రిటన్‌లో భారీగా కేసులు నమోదు భయపెడుతున్న కొత్త వేరియంట్, పాక్‌లోనూ వ్యాప్తి న్యూఢిల్లీ : కరోనా ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. దానికి కారణం బ్రిటన్, అమెరికాలో రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి....

ప్రియాంకలో ఇందిరా గాంధీ పోరాట స్ఫూర్తి

‘సామ్నా’లో శివసేన ప్రశంసలు ముంబయి: ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాకాండలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఆ రాష్ట్ర...
Indian Army treated me well says Pak militant

పాక్ సైన్యమే నన్ను విడిపించాలి

భారత సైన్యానికి చిక్కిన పాక్ ఉగ్రవాది వేడుకోలు శ్రీనగర్: జమ్మూ కశ్మీరుకు చెందిన ఉరి సెక్టార్‌లో ఎదురుకాల్పుల సందర్భంగా భారత సైన్యం చేతికి సజీవంగా చిక్కిన పాకిస్తానీ ఉగ్రవాది ఒకడు తనను తన మాతృదేశానికి...

‘క్వాడ్’తో జాగ్రత్త!

ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి...
Bomb threat to new zealand women cricket team

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ టీమ్ కు బాంబు బెదిరింపు….

లండన్: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న కివీస్ మహిళా జట్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. బస చేసే హోటల్ నుంచి స్వదేశానికి వెళ్లేటప్పుడు విమానంలో బాంబులు పెడుతామని ఈమెయిల్ వచ్చింది. బెదిరింపులు రావడంతో...

Latest News