Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
కాందహార్ హైజాకర్ మసూద్ అజర్ హతం
ఇంటర్నెట్లో వీడియోలు వైరల్
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఉగ్రవాదిగా ముద్రపడిన మసూద్ అజర్ పాకిస్తాన్లో జరిగిన బాంబు పేలుడులో మరణించాడా? అవుననే అంటున్నాయి సోసల్ మీడియా వేదికలు. గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన బాంబు పేలుడులో...
అక్కడ కిలో బెండకాయ రూ.460… లీటర్ పాలు రూ.270
ఇస్లామాబాద్: మార్కెట్కు వెళ్లాము అంటే చాలు ఫస్ట్ తక్కువ రేటు ఉన్న కూరగాయాలను కొనుగోలు చేస్తాము. ఎక్కువ రేటు ఉన్న కూరగాయాలను తక్కువ మోతాదులో తీసుకుంటాము. చలికాలం వచ్చిందంటే చాలు భారతీయుల ఇండ్లు...
హఫీజ్ సయీద్ను అప్పగించండి
పాకిస్తాన్కు అధికారికంగా భారత్ అభ్యర్థన
న్యూఢిల్లీ: కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయి బా చీఫ్ హషీజ్ సయీద్ను భారత్కు తీసుకువచ్చే సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతడిని భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ ను భారత్ అధికారికంగా...
రైతు హిత ప్రధాని చరణ్సింగ్
వ్యవసాయంలో మార్పులకు అనుగుణంగా అవసరమైన పథకాల రూపకల్పన చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, గ్రామీణ శ్రేయస్సుకు గణనీయమైన సహకారి వ్యవసాయం. రైతులు సమాజానికి చేసిన కృషికి రైతులందరినీ గౌరవించడం, అభినందించడం కోసం...
దావూద్పై విషప్రయోగం నిజమేనా?
ఆ వార్తలలో నిజం లేదన్న దావూద్ అనుచరుడు చోటా షకీల్
దావూద్ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ మీడియా కథనాలు
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో తన 68వ పుట్టినరోజును జరుపుకోనున్న పరారీలో ఉన్న తీవ్రవాది, అండర్ వరల్డ్...
దేశం కంటే ఐపిఎల్ ముఖ్యమా?
పెర్త్ : ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ట్రెవర్ బెలిస్లపై దేశ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. ఆ ఇద్దరికీ దేశం కంటే ఐపిఎలే ముఖ్యమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై ప్రస్తుతం...
కరాచీలో దావూద్ విలాస జీవితం
బయటపెట్టిన డాన్ ఆడియో సంభాషణ
పాకిస్తాన్లోని కరాచీలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం ఆసుపత్రి పాలయ్యాడన్న వార్తల నేపథ్యంలో దావూద్కు, అతని అనుచరుడు ఫరూఖ్కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వెలుగు చూసింది....
తీవ్ర అనారోగ్యంతో కరాచీ ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహిం
విష ప్రయోగం జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
న్యూఢిల్లీ: తీవ్రమైన అనారోగ్యంతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం పాకిస్తాన్లోని కరాచీలోగల ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు సోమవారం వర్గాలు వెల్లడించాయి. అయితే దావూద్ ఇబ్రబ్రహింపై...
దావూద్ పై విష ప్రయోగం…. ఆస్పత్రిలో చికిత్స….
ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్, ముంబయి బాంబు పేలుళ్ల సూత్రదారి దావూద్ ఇబ్రహీం తీవ్రం అనారోగ్యంలో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. దావూద్పై విష ప్రయోగం జరగడంతో భారీ భద్రత నడుమ కరాచీలో ఓ...
అండర్19 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..
2024లో జరగనున్న అండర్19 పురుషుల వన్డేవరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ రివైజ్డ్ షెడ్యూల్ ను ఐసిసి విడుదల చేసింది. దక్షిణాఫ్రికా...
కశ్మీర్లో బిజెపి ఓట్ల రాజకీయం!
పాక్ ఆక్రమిత కశ్మీరుకు 24 స్థానాలు పక్కన పెట్టడం బిజెపి ఘనతేమీ కాదు. కశ్మీరు మన దేశంలో విలీనమైనప్పటి నుంచీ వున్నాయి. 1988 వరకు వాటితో సహా అసెంబ్లీలో వంద సీట్లు వున్నాయి....
అమ్మాయిగా పుట్టడమే నేరంగా మార్చారు
జోహాన్నెస్బర్గ్: అఫ్గానిస్థాన్లో మహిళలపై తాలిబన్లు విధించిన ఆంక్షలను నోబెల్ వాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్జాయ్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష పాలనలో నల్లజాతి వారు అనుభవించిన కష్టాలతో పోల్చారు. జోహాన్నెస్బర్గ్లో 21వ నెల్సన్...
కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా-...
పాక్ నుంచి భారత్కు తిరిగి వచ్చిన అంజూ
న్యూఢిల్లీ : భర్త, ఇద్దరు పిల్లలను విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా పాకిస్థాన్కు గత జులై 27న వెళ్లిపోయిన అంజు బుధవారం రాత్రి భారత్కు వచ్చేసింది. పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దు లోని వాఘా...
అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని...
పాక్లో ఛాంపియన్ ట్రోఫీ కష్టమే!
దుబాయ్ : పాకిస్థాన్కు ఐసిసి మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వరల్డ్ కప్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాక్కు మరోసారీ మొడీ చేయి చూపింది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో...
అమలుకాని ఐరాస తీర్మానాలు!?
అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత గల ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రత మండలి 1967-1989 మధ్య ఇజ్రాయెల్-, పాలస్తీనా ఘర్షణకు సంబంధించి 131 తీర్మానాలు చేసింది. (14 మే 1948లో పాలస్తీనా...
ప్రథమ సవరణ-నెహ్రూ దూకుడు
దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటనా స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ) పై దాడులు పెరిగిపోయాయి. జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా ప్రభుత్వాలే దాడులు జరుపుతున్నాయి. తమకు నచ్చని వార్తలు రావడాన్ని ప్రభుత్వాలు...
అమెరికాకు భారత కోళ్ల రైతులు బలి
ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్కీ బాత్ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు...
పాకిస్తాన్ చేరుకున్న నవాజ్ షరీఫ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం పాకిస్తాన్కు తిరిగివచ్చారు. నాలుగేళ్లపాటు బ్రిటన్లో తనకు తానుగా విధించుకున్న అజ్ఞాత జీవితాన్ని గడిపిన నవాజ్ షరీఫ్ ఒక ప్రత్యేక విమానంలో పాకిస్తాన్కు తిరిగివచ్చారు....