Monday, April 29, 2024

మసూద్ అజహర్‌ మృతి?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గత కొన్ని రోజుల నుంచి ఉగ్రవాదులను గుర్తు తెలియన వ్యక్తులు చంపేస్తున్నారు. జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి ప్రధాని సూత్రదారిపై బాంబు దాడి జరగడంతో అతడు మృతి చెందినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. సోమవారం సాయంత్ర ఐదు గంటల ప్రాంతంలో పాకిస్తాన్‌లోని భవల్‌పూర్ మసీదు నుంచి మసూద్ తిరిగి వస్తుండగా అతడిపై బాంబు వేశాడు. దీంతో మసూద్ ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మసూద్‌పై బాంబు దాడి ఘటనలు ఉన్న వీడియోలు పాతవని తెలుస్తోంది. పార్లమెంట్ పై దాడిలో మసూద్ హస్తం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News